అతి తక్కువ వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టి, దేశమంతటినీ ఆకర్షించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) శరభన్నపాలెంలో తన చిన్ననాటి మిత్రుడు శివప్రసాద్ వైసీపీ ఎంపీ మాధవి వివాహం జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా …
Read More »TimeLine Layout
October, 2019
-
18 October
యాంకర్ శ్యామల మళ్లీ ప్రెగ్నెంట్..ఆ పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్
బుల్లితెరపై సీరియళ్లు, వంటల ప్రోగ్రామ్స్, ఆడియో ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చిన యాంకర్ శ్యామల బిగ్ బాస్ 2తో హౌస్లో ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. అయితే తాజాగా శ్యామల చేసిన పోస్ట్ ఆమెకు పెద్ద తలనొప్పిని తెచ్చినట్లైంది. శ్యామల చేసిన పోస్ట్ లో ఏముందంటే మహిళ.. తల్లి కావడం అనేది ఓ గొప్ప అనుభూతి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, నిద్ర లేని రాత్రులుంటాయి.. కానీ ప్రతీరోజూ ఏదో ఒకటి …
Read More » -
18 October
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి చేసింది అంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె. గత పద్నాలుగు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాలు.. సమ్మెలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజానికి ఎంతో ప్రధానమైన దసరా,బతుకమ్మ పండుగల గురించి ఆలోచించకుండా సమ్మెకు దిగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ …
Read More » -
18 October
నయా పైసా తీసుకోకుండా.. వందశాతం ఉచితంగా ఉగాది గిఫ్ట్ ఇదే
వచ్చే నూతన సవంత్సరంలో ఉగాది పండుగ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని కేటాయించడానికి సిద్దమైంది. పేదలకు ఆ స్దలాల్లో ఇళ్లు నిర్మించడానికి జగన్ సర్కార్ ప్లాన్ చేసింది. అమరావతిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. …
Read More » -
17 October
‘సాహో’ నిర్మాతలపై కేసు నమోదు.. ఏమైందంటే..?
సాహో సినిమా నిర్మాతలపై బెంగుళూరుకు చెందిన ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాహో నిర్మాతలైన యూ.వీ. క్రియేషన్స్ తమ సంస్థ పేరున్న లగేజీ బ్యాగులను సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని నమ్మించి దాదాపు 1 కోటి 40 లక్షల రూపాయల వరకు మోసం చేసారంటూ ఆర్క్ టిక్ ఫాక్స్ లగేజీ బ్యాగ్స్ తయారీ సంస్థ ఆరోపించింది. ఇందుకుగాను సాహో నిర్మాతలపై మాదాపూర్ పోలీస్ …
Read More » -
17 October
A Guide To No-Fuss asian single solution Products
Rejection isnвЂt simple to take , however dishing it out is not any cakewalk both. The wife in the first situation dedicated to placing her entire heart into the work we’d information her by way of for a 3-month time period. If she felt like leaving after this we agreed …
Read More » -
17 October
ఖిలా వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..!!
ఖిలా వరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ అన్నారు. గురువారం వరంగల్నగర మాజీ డిప్యూటీ మేయర్ కట్టెసారయ్యతో కలిసి ఖిలా వరంగల్ను సందర్శించారు. శంభునిగుడి, గండం చెరువుపార్క్, కాకతీయుల నాటి ఇతర చారిత్రక కట్టడాలను ఆయన పరిశీలించారు. కుష్మహల్, కాకతీయ తోరణాల నిర్మాణశైలిని చూసి అబ్బురపడ్డారు. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పై వాకబు చేశారు. ఖిలా వరంగల్లో నిర్మిస్తున్న పురావస్తు మ్యూజియం గురించి తెలుసుకున్నారు. …
Read More » -
17 October
ఏపీ, తెలంగాణలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మోడీ సర్కార్ తీపికబురు అందించింది. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 16 మంది ఐఏఎస్లను కేటాయించింది. ఏపీకి 9 మంది, తెలంగాణకు ఏడుగురు ఐఏఎస్లను కేటాయించించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిపాలన కోసం ఐఏఎస్ల కొరత ఉంది. అవసరమైనంత కంటే తక్కువ మంది ఐఏఎస్లు ఉన్నారు. దీనికి తోడు మరికొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఈ …
Read More » -
17 October
మహారాష్ట్ర ఎన్నికలకు సహకారం అందిస్తాం..!!
మహారాష్ట్ర లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులు, డిజిపిలు, సిఈఓలు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను, అధికారులతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ ఆరోరా, ఇతర ఎన్నికల కమీషన్ అధికారులు డిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో తెలంగాణ …
Read More » -
17 October
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ భేష్.. మంత్రి కేటీఆర్
భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ విధానం దేశంలోని అత్యుత్తమ విధానాల్లో ఒకటి అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల విషయంలో పారదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామని, ఇందుకోసం మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ చేస్తూ, మరింత పారదర్శకంగా ఉండే విధానాన్ని రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈరోజు రియల్ ఏస్టేట్ సంఘాలు మంత్రి కేటీఆర్ ను పురపాలక కాంప్లెక్స్ లోని మంత్రి కార్యాలయంలో కలిశాయి. ఈ …
Read More »