తూగో జిల్లాలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వూపందుకున్నాయి. ఇప్పటికే కీలక నేత అయిన ఆకుల సత్యనారాయణ,తన భార్యతో సహా వందలాది మంది అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ..ఇవాళ రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతహాగా వ్యాపారి అయిన …
Read More »TimeLine Layout
October, 2019
-
17 October
గులాబీని గెలిపించండి
2014 తరువాత తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన మార్పును చూసి ఈ ఉపఎన్నికలలో టి ఆర్ యస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మట్టపల్లి ఎన్ సి ఎల్ న్యూ కాలనీ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళాసాధికారత సాధించిన …
Read More » -
17 October
చంచల్గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్పై మరో కేసు..!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై మరో కేసు నమోదయింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్ ఛానెల్స్లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేయడంతో… రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు …
Read More » -
17 October
చంద్రబాబు పరువును నడిబజారున పడేసిన ఏపీ బీజేపీ నేత..!
టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ బీజేపీతో దోస్తాన కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2014 లో మోదీ హవాలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లపాటు ఎన్డీయేతో అంటకాగి, ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి జై కొట్టాడు. ప్రజల్లో నాటి ప్రతిపక్ష నేత జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి బెంబేలెత్తిన చంద్రబాబు..సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీని, జగన్ను కలిపి టార్గెట్ చేశాడు. సిగ్గు, లజ్జ …
Read More » -
17 October
సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది . ఈ పర్యటనలో భాగంగా హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడటంతో పాటు, మార్గ మధ్యలో …
Read More » -
17 October
నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం..!
ప్రస్తుతం భారత దేశాన్ని వెంటాడుతున్న సమస్య ఏదీ అంటే అది పేదరికమనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద భారత దేశంలోనే ఎక్కవ సంఖ్యలో పేదలు ఉన్నట్టు ఐరాస ప్రకటించింది. అయితే ఇండియాలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో అంతే మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వారు తిండికీ, గుడ్డకు నోచుకోని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మనిషికి సరిపడే ఆహరం దొరికేది దాంతో సుఖంగా బ్రతికేవారు. కాని ప్రస్తుత రోజుల్లో …
Read More » -
17 October
చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందా.?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య పైన పోరాటం చేయలేకపోయారు. తాను పార్టీ పెట్టింది పాలించడం కోసం కాదని ప్రశ్నించడం కోసమేనని జనంలోకి వచ్చిన జనసేన అని ఆ జనాన్ని మర్చిపోయి చంద్రబాబుకు నమ్మినబంటుగా మారిపోయారు. …
Read More » -
17 October
ఖమ్మం జిల్లాలో సహస్ర చండీయాగానికి విచ్చేసిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతికి ఘనస్వాగతం..!
ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సహస్ర చండీయాగానికి ముఖ్యఅతిధిగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు విచ్చేశారు. స్వామిజీలకు వేదమంతోచ్ఛారణల మధ్య, పూలవర్షం కురిపిస్తూ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామివార్లకు ఎదురేగి …
Read More » -
17 October
బాబూ లోకేశం ఇకనైనా నీ పిట్టకధలు ఆపవయ్యా… లేపి మరీ తన్నించుకోవడమంటే ఇదేనేమో..!
హేమాహేమీ నాయకులను, మేధావులను రాజకీయాల్లోకి లగాలంటే అది నారా ఫ్యామిలీకే సాధ్యమని చెప్పాలి. అబ్దుల్ కలాం వంటి మహనీయుడు విషయంలో కీలక పాత్ర పోషించింది మేమేనంటూ డప్పు కొట్టుకుంటున్నారు. మావల్లే ఆయన రాష్ట్రపతి అయ్యారంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం విషయానికి వస్తే ఆయన ఎటువంటి వ్యక్తో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఏదైనా చేస్తే చేసానని అంటారు తప్పు …
Read More » -
17 October
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాక్.. ట్రావెల్స్ బస్సులు సీజ్
అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి రవాణా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులను ఏపీ అధికారులు సీజ్ చేశారు. కమీషనర్ సీతారామాంజినేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు ,సోదాలు నిర్వహించారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ …
Read More »