తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా బెంగళూరుకు చెందిన రమేష్ శెట్టి ప్రమాణ స్వీకారం చేశారు… కుటుంబసభ్యులతో కలిసి ముందుగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన చేత ఆలయంలోని గరుడాళ్వార్ మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు, అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా నూతన సభ్యుడికి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు ధర్మారెడ్డి అందజేశారు.
Read More »TimeLine Layout
October, 2019
-
17 October
పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తే చుక్కలు చూపిస్తాడేమో..!
ప్రస్తుతం అందరి దృష్టి సంక్రాంతి పైనే పడింది. ఎందుకంటే సంక్రాంతికి పండగ ఎంత ముఖ్యమో అప్పుడు విడుదలయ్యే సినిమాలు కూడా అంతే ప్రత్యేకం అని చెప్పాలి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్, అల్లు అర్జున్ సినిమాలపైనే పడింది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం, దానివల్ల సినిమాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలకు ముందు రోజు వెంకీ మామ …
Read More » -
17 October
ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు గదిలో..టీచర్ షాక్
ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. తమిలనాడులోని సేలం ఇడైపట్టి విద్యాజోన్కు చెందిన ఓ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. మంగళవారం ఉదయం అబ్దుల్ కలాం జయంతిని జరుపుకున్నారు. అనంతరం ప్లస్టు చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం పుట్టిన రోజు కావడంతో …
Read More » -
17 October
ఖమ్మం నగరంలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!
విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఖమ్మం నగరానికి విచ్చేసారు. ఇవాళ కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు నిన్న ఖమ్మం నగరానికి చేరుకున్న శ్రీ స్వరూపానందేంద్ర ఖమ్మం నగరంలోని పొంగులేటి గెస్ట్హౌస్లో బస చేశారు. నిన్న ఖమ్మం చేరుకున్న మహాస్వామికి, ఉత్తరాధికారి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, హిందూ …
Read More » -
17 October
చంద్రబాబుకు సవాల్…లోకేష్ పరీక్ష రాస్తే కనీసం పది మార్కులైన వస్తాయా..?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకి దిగాజారిపోతున్నాడు. మొన్నటివరకు కొడుకు లోకేష్ ఒక్కడే ఇలా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు తండ్రి కూడా అలానే తయారయ్యాడని అంటున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినా చంద్రబాబు ఐదేళ్లలో చెయ్యలేని పనులను జగన్ అతి తక్కువ సమయంలోనే చేసి చూపించాడు. అది చూసి ఓర్వలేని చంద్రబాబు పూర్తిగా దిగజారిపోయి ఏవేవో కట్టుకధలు అల్లుతున్నాడు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబుకి, లోకేష్ …
Read More » -
17 October
20 ఏళ్ల తరువాత భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ..!
ప్రముఖ నటి రమ్యకృష్ణ 20ఏళ్ల తరువాత తన భర్త కృష్ణవంశీ దర్శకత్వం లో నటించబోతుంది. మరాఠీలో సూపర్ హిట్ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్గా వస్తున్న ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. దీనికి సంభందించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో నటించనున్నారు. చాలా గ్యాప్ తరువాత క్రిష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాను …
Read More » -
17 October
సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా జగన్ ట్రాప్ లోనే పడుతున్న చంద్రబాబు.. ఇది అత్యంత ప్రమాదకరం
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పడ్డారని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకుంటూ జగన్ ట్రాప్ లో పడ్డారు. అయితే ఇప్పుడు కూడా మరోసారి రాజకీయంగా చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో …
Read More » -
17 October
వైఎస్ జగన్ దెబ్బకు గజగజ వణుకుతున్న టీడీపీ
ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా ఒక్కొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్తున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పథకాలు అమలవుతూ క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతుండటంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందని బుధవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరుతుండటంతో చంద్రబాబుతో పాటు ఆయన మోచేతులు నాకే బృందానికి గుండెదడ పెరిగి పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకాలపై ప్రజల నుండి …
Read More » -
17 October
జగన్ ప్రభుత్వ పథకాలను చంద్రబాబే విజయవంతంగా ప్రచారం చేస్తున్నారట..!
ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నవరత్నాలను ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చినప్పుడు కూడా ఇష్టం ఉన్నవారు జాయిన్ అయ్యారు ఇష్టంలేని వారు జాయిన్ కాలేదు అది వారి పర్సనల్ అంశం. అయితే చంద్రబాబునాయుడు ఒకటికి పది సార్లు ప్రెస్మీట్లు పెట్టి …
Read More » -
17 October
చంద్రబాబు మానసిక స్థితి ఎలా ఉంది.. మైండ్ పని చేయట్లేదా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మతి స్థిమితం ఏ మాత్రం పనిచేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఒక యువ నాయకుడు రాజకీయాలు ముందు తట్టుకోలేకపోతున్నారు అంటే ఆయనకు మానసిక స్థైర్యం ఏమాత్రం లేదని ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా క్రెడిబులిటి అనే పదమే తెలియదని అర్థం అయిపోతుంది. ప్రతి ఎన్నికల ముందు ఇష్టానుసారంగా …
Read More »