ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిననాటి నుంచి కొత్త కొత్త పథకాలతో దూకుడు చూపిస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇక త్వరలోనే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.. నవంబర్ 14వ తేదీన ‘నాడు- నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను …
Read More »TimeLine Layout
October, 2019
-
14 October
వైఎస్ భారతికి ప్రత్యేక కానుక ఇచ్చి తన ప్రేమను చాటుకున్న మెగాస్టార్…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి తనకు సోదర సమానులురావాలని మెగాస్టార్ చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తాజాగా జగన్ కుటుంబాన్ని కలిసిన సందర్భంలో చిరంజీవి మరోసారి సహోదరి భారతిపై తన ప్రేమను వ్యక్తపరిచారు. మొదటినుంచి వైయస్ భారతికి చిరంజీవి పై అభిమానం ఉండేది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హాజరు కాకపోవడంతో భారతి ఆయనకు చాక్లెట్స్ పంపి తన ప్రేమను వ్యక్త పరిచింది. చిరంజీవి …
Read More » -
14 October
కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం జగన్…!
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు 30 ఏళ్లుగా తిరుగులేని ఏకచక్రాధిపత్యాన్ని వహిస్తున్నారు. అయితే రికార్డుస్థాయిలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పటివరకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా…కుప్పం నియోజకవర్గానికి బాబు పెద్దగా ఒరగబెట్టిందేమి లేదు. ఇప్పటికీ కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయే ఉంది. చంద్రబాబు సీఎంగా పని చేసిన కాలంలో కూడా ఇక్కడ పెద్దగా డెవలప్మెంట్ జరిగింది లేదు. అందుకే …
Read More » -
14 October
మెగాస్టార్కు సీఎం జగన్ దంపతుల సాదర స్వాగతం..ఇంతకీ చెర్రీ ఎక్కడా..!
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య విందు సమావేశం జరిగింది. ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా.. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది కాన్సిల్ అయ్యింది. జగన్ కలవడానికి భార్య సురేఖాతో పాటు మెగాస్టార్ అమరావతికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి చిరంజీవికి ఆత్మీయ స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్లో రోజూ ఆరు షోలను ప్రదర్శించడానికి ‘సైరా’ కి అనుమతి ఇచ్చినందుకు …
Read More » -
14 October
సోంత పిన్నిపై అత్యాచార యత్నం చేసిన..శివ
కొడుకే కామంతో కాటేస్తే…ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి…సభ్యసమాజం తలదించుకునేలా రోజుకో సంఘటన బయటకొస్తుంది. మనం నాగరిక సమాజంలో ఉన్నామా. ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. నిన్న తండ్రే కూతుర్ని గర్బవతిని చేశాడు. నేడు తల్లి వరసయ్యే పిన్నిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలంలో జరిగింది. శివ అనే వ్యక్తి తన పిన్నిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ఆ …
Read More » -
14 October
బ్రేకింగ్.. విదేశాలకు పారిపోయిన అఖిలప్రియ భర్త…!
ఏపీ మాజీమంత్రి, ఆళ్లగడ్డ మాజీ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవరామ్ కేసుల భయంతో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే ఇటీవల ఆళ్లగడ్డలో భార్గవ రామ్పై హత్యా ప్రయత్నం కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి, అఖిలప్రియలు క్రషర్ ఫ్యాక్టరీలో భాగస్వాములు. అయితే కొద్ది కాలానికి వ్యాపార లావాదేవీల్లో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం …
Read More » -
14 October
మైదానంలో అద్భుతాన్ని ప్రదర్శించాడు…వారెవ్వా అనిపించాడు !
పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ద్వారా సిరీస్ గెలవడమే కాకుండా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది టీమిండియా.టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత కీపర్ సాహా ఒక అద్భుతమైన ప్రదర్శన చేసాడు. ఎదేమిటంటే డుప్లేసిస్ క్యాచ్ నే. అతడు ఇచ్చిన …
Read More » -
14 October
వైఎస్ జగన్ రైతన్నలకు మరో వరం.. రైతు భరోసా 12,500 నుంచి మరింత పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతన్నలకు మరో వరం ప్రకటించారు. మంగళవారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్.. రైతుల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో …
Read More » -
14 October
టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
తెలుగు దేశం పార్టీ అధినేత ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టి షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యాక్షురాలైన ,మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అందులో భాగంగా ఏలేటి అన్నపూర్ణమ్మ ఇప్పటికే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెను కలిసి బీజేపీలోకి …
Read More » -
14 October
సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన …
Read More »