TimeLine Layout

October, 2019

  • 11 October

    1000 కి.మీ. పూర్తి చేసుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!

    విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన  దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ …

    Read More »
  • 11 October

    భారీ స్కోర్ దిశగా భారత్…కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరహో అనిపించాడు !

    పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. …

    Read More »
  • 11 October

    డబ్బులు వెదజల్లినా బాబు పర్యటనకు జనాలు కరువయ్యారట..!

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా వారికి ఊహించని షాక్ తలిగింది. పాపం బాబుగారి పర్యటనకు జనాలు రాలేదట. ఎందుకొస్తారు జిల్లా మొత్తం మీద టీడీపీ గెలిచిన సీట్లే 4 ఇంకెలా వస్తారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “విశాఖ పర్యటనలో చంద్రబాబును కార్యకర్తలెవరూ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే డబ్బులు వెదజల్లి …

    Read More »
  • 11 October

    గంగానదిని ప్రక్షాళన చేస్తానంటున్న పవన్.. భీమవరం మురుగు కాలువ పరిస్థితి ఏంటి.?

    జనసేన అధ్యక్షుడు తాజాగా ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి హరిద్వార్ చేరుకున్నారు. హరిద్వార్లోని మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులు శివానంద మహారాజ్ ను కలిసారు. ఈ క్రమంలో శివానంద మహారాజ్ పవన్ కు గంగానది కలుషితం పై పలు అంశాలను వివరించారు. దానికి పవన్ తాను కూడా గంగా నది కాలుష్యం బారిన పడకుండా పోరాటం చేస్తానని, గంగా నదిని కలుషితం చేస్తే మన …

    Read More »
  • 11 October

    ఓఆర్ఆర్ చుట్టూ మరో 18 లాజిస్టిక్ పార్కులు

    తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ లో పలు ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన్ చెరువు,మంత్రాల చెరువు,పెద్ద చెరువులోకి వచ్చే మురుగునీరు రాకుండా మొత్తం ఇరవై మూడు కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టనున్న ట్రంక్ లైన్ పనులకు మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి సబితా …

    Read More »
  • 11 October

    గ్రామ సచివాలయాలకు ఈ రంగులు ఎందుకు వేసారాని అడిగితే ఇలా చెప్పండి

    వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపణలు చేస్తోంది.. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తుంది.. అసలు పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ కార్యాలయాలకు తేడా లేదు అని ఈ రెండింటిని ఎలా గుర్తించాలి అని చెప్పి ప్రశ్నిస్తోంది. సచివాలయం అన్నిటికీ వైఎస్ఆర్సిపీ రంగులు  వేస్తుండడం పట్ల విమర్శలు గుపిస్తుంది. అయితే దీనికి వైసీపీ సరైన సమాధానం ఇస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని …

    Read More »
  • 11 October

    ఆమోస్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

    తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ గారి మృతిపై మంత్రి హరీశ్ రావు గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన ఆమోస్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ‘స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఉద్యోగం కోల్పయిన తొలి వ్యక్తి ఆమోస్. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారని నాటి ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేసింది. మృదు స్వభావి …

    Read More »
  • 11 October

    “వైసిపి భీష్మాచార్యుడు” విజయసాయిరెడ్డి

    నిజానికి మొదట్లో రాజ్యసభ సభ్యుడుగా పంపడానికి తెరపైకి రకరకాల పేర్లు బయటకి వచ్చాయి కానీ… అనుహ్యంగా ఆ సమయంలో వేణుంబాకం విజయసాయిరెడ్డి అనే కొత్తపేరు తెరమీదికి వచ్చింది. అప్పటివరకు ఆయన ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఒక్క ఛార్టర్డ్ అకౌంటంట్ గానే తెలుసు, రాజకీయాలు పెద్దగా తెలియదు. ఆ సమయంలో వైసిపి అధికారంలో లేదు. జగన్ అనేక కేసుల్లో ఇరికించబడ్డాడు. అలాంటి క్లిష్ట సమయంలో విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపిస్తే రాజకీయాలు …

    Read More »
  • 11 October

    తెలంగాణలో చిన్నారుల్లో ఐరన్ లోపం తక్కువ

    తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశ సగటు కంటే తక్కువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల సగటు చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణేర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా కేసీఆర్ కిట్లు,సర్కారు దవఖానాల్లో కార్పోరేట్ తరహా వైద్య వసతులు కల్పన తదితర కారణాలతో రాష్ట్రంలో …

    Read More »
  • 11 October

    వైరల్ గా మారిన ఎంపీ మాధవి ఫ్రీ వెడ్డింగ్ ఫోటో వీడియో..

    విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి త్వరలో ఓ ఇంటి కోడలు కాబోతుంది. తన చిన్నాటి స్నేహితుడు శివప్రసాద్ ను ఈ నెల 17న మాధవి పెళ్లి చేసుకోబోతుంది. అతి చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 25 ఏండ్లకే ఎంపీగా గెలిచారు. ఎన్నికల సమయంలో అన్నీ తానై చూసుకున్న శివప్రసాద్ ఇక జీవితాంతం తనతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 17న వీరిద్దరు ఒక్కటి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat