TimeLine Layout

October, 2019

  • 7 October

    నేడు దుర్గ‌మ్మ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా సాక్షాత్కారం..!

    నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమ‌వారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌మి నాడు విజయవాడలో కొలువుతీరిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మవారు శ్రీ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ రూపంలో ఎనిమిది చేతులతో మ‌హిషాసురుడిని సంహరించింది. న‌వ‌దుర్గ‌ల్లో ఇదే అత్యుగ్ర‌రూపం. అమ్మవారు ఈరోజు లేత‌రంగు దుస్తుల్లో సింహ వాహ‌నాన్ని అధిస్టించి భక్తులకు మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తల్లికి గారెలు, బెల్లంతో కలిపినా అన్న పెడతారు.

    Read More »
  • 7 October

    ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తాజా ప్రకటన

    ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.   సమ్మెపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి ముగిసింది. చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సమయంలో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది …

    Read More »
  • 7 October

    నిన్న జయలలిత.. నేడు సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం విధించిన గడవులోపు విధుల్లోకి చేరని ఆర్టీసీ సిబ్బందిని తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లతో కానీ వాళ్ల యూనియన్ల నాయకులతో కానీ చర్చలు లేవు. కొత్తవారిని తీసుకుంటాము. విధుల్లో చేరిన పన్నెండు వందల ఉద్యోగులు మాత్రమే ఆర్టీసీలో పనిచేస్తారు అని ప్రకటించడం మిగిలినవారిని తొలగించడమే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఒక వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేస్తే మాత్రం అది …

    Read More »
  • 7 October

    ఉగ్రవాదుల కీలుబొమ్మగా ఇమ్రాన్ ఖాన్

    ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ స్థాయి నుంచి పాకిస్థాన్ దేశపు సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే స్థాయికి దిగజారిపోయాడు అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మాద్ కైఫ్. ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన తీరును గమనిస్తే ఒక గొప్ప ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ …

    Read More »
  • 7 October

    టీమిండియా బౌలర్ షమీ సీక్రెట్ అదే

    టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం. షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా …

    Read More »
  • 7 October

    ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి

    ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ …

    Read More »
  • 7 October

    సగం బస్సులు అద్దె బస్సులే

    తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సగం బస్సులు అద్దె బస్సులే అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనను ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా మీడియాకు విడుదల చేశారు. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ”తెలంగాణ ఆర్టీసీలో భవిష్యత్ లో నడుపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయి. మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివి ఉండాలని నిర్ణయం జరిగింది. ఈ …

    Read More »
  • 7 October

    ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్

    ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ బాటలో నడవనున్నారా..?. ఇప్పటికే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. దీనికోసం కేంద్ర సర్కారు మూడు వేల కోట్లను ఖర్చు చేసింది అని కూడా సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో …

    Read More »
  • 7 October

    ప్రజలే నాకు ముఖ్యం -సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై స్పందిస్తూ”తనకు అన్నింటికన్నా అత్యంత ప్రాధాన్య అంశం తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమేనని తేల్చి చెప్పారు. సమ్మెపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెపై స్పందిస్తూ” యావన్మంది ప్రజల క్షేమమే నా ధ్యేయం. …

    Read More »
  • 7 October

    బ్లాక్ మెయిల్ కు తల వంచం

    తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ,ఆయా యూనియన్ల బ్లాక్ మెయిళ్లకు భయపడం. తల వంచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు.సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే. నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat