విశాఖపట్నం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించి. అయితే ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు సాధించారు. అటు సౌతాఫ్రికా ఇటు ఇండియా రెండు జట్లు రికార్డులు సాధించాయి. ఓపెనర్ రోహిత్ శర్మ తాను ఓపెనర్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇక టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 350వికెట్లు …
Read More »TimeLine Layout
October, 2019
-
6 October
జాగ్రత్త మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. ముఖ్యమైన ఈ ఊర్లు
శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని ఏపీ రాష్ట్ర్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి, సోంపేట, మందస, పలాస..కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు..అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి, గాండ్లపెంట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. …
Read More » -
6 October
టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల ముప్పు ..ఇంటెలిజెన్స్ హెచ్చరిక ..భారీ భద్రత
టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ తాజాగా చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఇరు జట్ల క్రికెటర్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతను మరింత పెంచారు. అదే సమయంలో విశాఖ తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరొకవైపు విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోస్ట్గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. విశాఖ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం …
Read More » -
6 October
ఎన్టీఆర్..రాంచరణ్ అభిమానులకు పూనకాలే..RRR పూర్తి టైటిల్ ఇదే
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్గా మారుతున్న ఈ సినిమా అప్డేట్లు తాజా అనౌన్స్మెంట్లతో మరింత ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీంగా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ప్రస్తుతం రామౌజీ ఫిలింసిటీలో దీని …
Read More » -
6 October
కొమరం భీమ్.. రామరాజు.. ఇద్దరూ కలిస్తే ఎట్టుంటాదో తెలుసా..!
జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సన్నివేశం ఎలా ఉండబోతుంది అనే …
Read More » -
6 October
భారత్ భారీ విజయం…ట్విట్టర్ లో కోహ్లి సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 503 పరుగులు వద్ద డిక్లేర్ ఇవ్వగా… సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ గట్టిగా ఆడింది. రోహిత్ శర్మ ధాటికి బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. ఇక 394 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. విజయం కాకపోయినా కనీసం డ్రా ఐన చేసుకుంటారేమో అనుకుంటే మొదటికే మోసపోయారు. …
Read More » -
6 October
పాలకుర్తి శ్రీ సోమేశ్వరుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఈ రోజు జనగామ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాలకుర్తి శ్రీ స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు శాస్తోక్తంగా ఘనస్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారు సోమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకం జరుపుతుండగా ఆలయ ప్రాంగణాలన్నీ వేదం, ఆశీర్వవచనాలతో …
Read More » -
6 October
విషాద ఘటన…జలపాతంలో జారిపడిన ఏనుగులు మృత్యువాత..!
థాయిలాండ్ లోని ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక జాతీయ పార్కులోని గల జలపాతంలో ఆరు ఏనుగులు జారిపడి మృత్యువాతపడ్డాయి.ఈ దారుణం శనివారం నాడు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రెండు ఏనుగులు కాపాడినప్పటికి మిగతావి అప్పటికే ప్రాణాలు కోల్పోయాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమీపంలో ఈ సంఘటన జరగగా..జలపాతంలో చిక్కుకున్న వాటి ఆర్తనాదాలు విన్న అధికారులు వెంటనే సహాయక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
Read More » -
6 October
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం..!
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైయస్ఆర్ 45 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్, పేర్ని నాని స్థల పరిశీలన చేసారు. వీరుతో పాటు ప్రభుత్వ విప్ ఉదయభాను, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జోగిరమేష్, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గున్నారు.త్వరలోనే వైయస్ఆర్ స్మృతి వనం, పార్కు ఏర్పాటు చేస్తామని నాని అన్నారు.45 అడుగుల వైయస్ఆర్ విగ్రహంతో పాటు, డాక్టర్ కెయల్ రావు గారి విగ్రహం ఏర్పాటు …
Read More » -
6 October
శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి హరీష్రావు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తొలిసారిగా హిందూ ధర్మ ప్రచారయాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించిన సంగతి విదితమే. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు స్వామివారు వరంగల్లోనే పర్యటిస్తారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ రాజశ్యామల అమ్మవారిని నిత్య పీఠపూజలు చేసిన …
Read More »