చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన కొత్త చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రయాన్2కు చెందిన ఆర్బిటార్లో ఉన్న హై రెజల్యూషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. చంద్రుడిపై ఉన్న అగాధాలు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ ద్రువంలో ఉన్న బొగుస్లాస్కీ క్రేటర్ను ఆర్బిటార్ ఫోటో తీసినట్లు ఇస్రో తన ట్వీట్లో చెప్పింది. చంద్రుడిని అతి దగ్గరగా తీసిన ఫోటోల్లో చిన్న చిన్న క్రేటర్లు కూడా కనిపిస్తున్నాయి. #ISROHave a look …
Read More »TimeLine Layout
October, 2019
-
5 October
మహేష్ బాబును చూసి కుళ్లుకుంటున్న నమ్రత
మహేష్ బాబు అంటే చాలు తెలుగు ఇండస్ట్రీలో యమ క్రేజ్..అందానికి అందం అంతకు మిచ్చిన యాక్టింగ్ స్కిల్స్ తో మహేష్ ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. ఇప్పటికే నాలుగు పదుల వయసుదాటిపోయిన మహేష్ ఇప్పటికే అందే లుక్ మెయిన్ టెన్ చేస్తున్నాడు. అందానికే అసూయ పూట్టేలా తను రోజు రోజుకి మరింత యంగ్ గా తయారవుతున్నాడు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న మహేష్ తాజాగా…ఓ మ్యాగిజిన్ కి ఇచ్చిన షూటింగ్ …
Read More » -
5 October
వరంగల్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు అపూర్వ స్పందన..!
విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ పరిరక్షణార్థం ధర్మ ప్రచార యాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వామివారు యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచారయాత్ర 58 రోజుల పాటు సాగనుంది. తొలుత ఉత్తర తెలంగాణ, తదుపరి దక్షిణ తెలంగాణలో స్వామివారు పర్యటిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సెప్టెంబర్28 …
Read More » -
5 October
కొరటాల శివ దర్శకత్వంలో చిరు
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. తమన్నా,అనుష్క ,అమితాబ్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే తాజా చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది. దర్శకుడు …
Read More » -
5 October
ఈమె ఎవరో గుర్తుపట్టారా…
ప్రేమ కథలకు, హీరోయిజానికి మారు పేరు పూరీ జగన్. తన సినిమాలతో కుర్రాళ్లో ప్రేమపై కొత్త అర్ధాన్ని చెప్పిన పూరీ… హీరోయిజానికి సరికొత్త పంథా నేర్పారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో..ప్రేమికుల మధ్య జరిగే సన్నివేశాలు, మాటల విషయంలో పూరీ స్టైల్ డిఫరెంట్. అందుకే తన సినిమాలు ఫెయిల్ అయినా..పాస్ అయినా తను మాత్రం ఫామ్ కొల్పొలేదు.ఇప్పటికీ, ఎప్పటికీ మాస్ డైరెక్టర్ గా టాప్ డైరెక్టర్ లిస్టులోనే ఉంటారు. అలాంటి పూరీది …
Read More » -
5 October
విడదల రజినీ పై వింత రాజకీయం చేస్తున్న టీడీపీ..!
చిలకలూరు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని పై టీడీపీ రాజకీయం చేస్తుంది. తనపై తన కుటుంబ సభ్యుల పై అవాస్తవాలను ప్రచారం చేసి శృతిమించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అవమానిస్తావా అంటూ క్లాస్ తీసుకున్నారు. అయితే ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విడుదల రజిని మాజీ …
Read More » -
5 October
వారి కంట్లో చంద్రబాబు కన్నీరు రప్పిస్తే..జగన్ కన్నీరు తుడిచారు !
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా …
Read More » -
5 October
ఏపీలో ఐదు పులి పిల్లలు పుడితే అందులో ఒక దానికి సీఎం జగన్ పేరు
తిరుమల తిరుపతిలో శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వుంది. ఇందులో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. వీటిలో సమీర్ – రాణి పులుల జంటకు ఐదు పులి పిల్లలు పుట్టాయి. ఈ పిల్లలు నామకరణం వైభవంగా జరిగింది. రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ పిల్లలకు పేర్లు ఖరారు చేసి పెట్టారు. వీటిలో ఓ పిల్లకు జగన్ అని పేరు పెట్టారు. తిరుపతి జూలో తెల్ల పులుల …
Read More » -
5 October
రెండో ఇన్నింగ్స్ లోను అదే ఊపు…! ఇక టీ20 మొదలెట్టనున్నడా..?
విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అయితే నాలుగోరోజు ఆటలో ఆదిలోనే మయాంక్ వికెట్ కోల్పోయింది భారత్. మరో ఓపెనర్ రోహిత్ మాత్రం తనదైన శైలిలో టీ20 ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే జోరు …
Read More » -
5 October
మూలా నక్షత్రం రోజున దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ ఏం కోరుకున్నారు..?
దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్ ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పట్టుచీర వెళ్లడంతో జగన్ తన శిరస్సుపై వుంచుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేసి వేద పండితులు ఆయనకు ఆశీర్వదించారు. అయితే అక్కడికి …
Read More »