TimeLine Layout

October, 2019

  • 3 October

    తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన గ్రామ స్వరాజ్యం

    తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి మొదటి అడుగులు పడ్డాయి. ఈ దిశగా జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలివిడతగా మొత్తం 62 మండలాల్లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15కల్లా మిగిలిన సచివాలయాలను ప్రారంభించేలా ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం …

    Read More »
  • 3 October

    భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు..వాళ్లని బెదిరించారంట

    మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై కేసు నమోదైంది. వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు.. జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు. క్రషర్ …

    Read More »
  • 3 October

    ఎట్టకేలకు హీరోయిన్ ను దక్కించుకున్న డైరెక్టర్..!

    గోపీచంద్ సినిమాకు సర్వం సిద్దమైంది. ముందుగా అనుకున్నట్టుగానే సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ఈరోజు పూజ కూడా చేసారు. దీనికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఆహ్వానించారు. ఆయన చిత్రానికి సంబంధించి క్లాప్ చేసారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి గాను హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఈ డైరెక్టర్ తో …

    Read More »
  • 3 October

    గ్రామ సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలు.. ఏ కార్డు అయినా 72గంటల్లోనే

    ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో కార్పొరేట్‌ కంపెనీల తరహాలో ఆఫీసులను తీసుకురాబోతున్నారు. రిసెప్షనిస్ట్‌ మాదిరిగా డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్‌ అసిస్టెంట్ స్వయంగా అర్జీ తీసుకుని ప్రాథమిక పరిశీలనచేసి సంబంధిత అధికారికి పంపిస్తారు.. సచివాలయంలో సేవలకోసం వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఏకపక్ష గవాక్ష పద్ధతి అంటే (సింగిల్‌ విండో) సేవలు అందించాలి. సేవల కోసం ఎవరు ముందు వస్తారో వారి పనులే జరగాలి.   …

    Read More »
  • 3 October

    డబుల్ ధమాకా మిస్..మొదటి వికెట్ కోల్పోయిన భారత్

    హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 150 పరుగులు సాధించి ఓపెనర్ గా ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ గా నిలిచాడు. ఈ ఫీట్ ను ఇంతకముందు ధావన్ సాధించాడు. ఇక సౌతాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ లో ఇప్పటికే ఓపెనర్స్ ఇద్దరూ శతకాలు పూర్తిచేసుకున్నారు. ఇక హిట్ మేన్ తన జోరును పెంచి, చివరికి వికెట్ కోల్పోయాడు. …

    Read More »
  • 3 October

    ప్ర‌జాసేవ చేయాల‌న్న ఆకాంక్ష‌, ఓర్పు ఉన్న యువ‌త‌తో కొత్తపాలనకు శ్రీకారం చుట్టిన యువ నాయకుడు

    కులం చూడం.. మ‌తం చూడం.. ప్రాంతం చూడం.. పార్టీలు కూడా చూడం.. ఇవీ ఎన్నిక‌ల‌కు ముందు, తర్వాత సీఎం జగన్ చెప్పినమాట‌లు. చెప్పినమాట ప్ర‌కారం పార‌ద‌ర్శకంగా ప‌రీక్షలు నిర్వ‌హించి అక్టోబ‌ర్ 2న మ‌హాత్ముని పుట్టినరోజు సందర్భంగా గ్రామ స్వ‌రాజ్యానికి శ్రీకారంచుట్టారు. టీడీపీ నాయ‌కుల కుటుంబాలని తెలిసినా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిలో ఎంతోమంది టీడీపీ నాయ‌కుల కుటుంబాలకు చెందినవారున్నారు. ఎంపీటీసీలుగా, స‌ర్పంచ్‌లుగా ప‌నిచేసిన వారు కూడా …

    Read More »
  • 3 October

    ‘సైరా నరసింహారెడ్డి’తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఎన్ని కోట్లు కలెక్షన్లు తెలుసా

    చిరంజీవి హీరోగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి కానుకగా నిన్న(అక్టోబర్‌ 2)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్‌ టాక్‌తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకపోతోంది. దసరా సెలవులు కావడంతో పాటు క్రిటిక్స్‌ కూడా ‘సైరా’ చరిత్ర తిరగరాస్తుందని పేర్కొనడంతో రానున్న …

    Read More »
  • 3 October

    ఈసారి మయాంక్ వంతు… సెంచరీ కొట్టేసాడు..!

    విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభం అయింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. అయితే ఓపెనర్స్ ఇద్దరిలో రోహిత్ సెంచరీ చేయగా, మరో ఓపెనర్ మయాంక్ 84 పరుగులు చేసాడు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే మయాంక్ కూడా శతకం సాధించాడు. అటు రోహిత్ కూడా 150 పరుగులకు చేరువలో ఉన్నాడు. ఇక వీరిద్దరూ ఇలానే ఆడితే …

    Read More »
  • 3 October

    రికార్డ్ బ్రేక్..పంజా విసిరిన పవన్ సరావత్..!

    ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా నిన్న హర్యానా, బెంగళూరులో మధ్య మ్యాచ్ జరగగా…బెంగుళూరు ఘన విజయం సాధించింది. ఒక ఎండ్ లో చూసుకుంటే హర్యానా భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ తరువాత పవన్ సరావత్ పంజా విసిరాడు. దాంతో ఏకంగా రికార్డ్ బ్రేకింగ్ పాయింట్స్ సాధించాడు. ఏకంగా 39 పాయింట్స్ తన ఖాతాలో వేసుకొని పరదీప్ రికార్డును బ్రేక్ చేసాడు. ఇందులో అసలు విషయం ఏమిటంటే బుల్స్ మొత్తం …

    Read More »
  • 2 October

    ప్రతీ సచివాలయ ఉద్యోగికీ స్మార్ట్ ఫోన్.. మీరు చేయాల్సిందల్లా

    గ్రామ సచివాలయాల ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో సీఎం ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్పప్రయత్నమే సచివాలయ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat