టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విశాఖపట్నం వేదికగా రేపు సౌతాఫ్రికా, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. హిట్ మాన్ రోహిత్ శర్మ విషయంపై మాట్లాడిన కోహ్లి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు. అప్పట్లో సెహ్వాగ్ భారత్ కు ఎలాంటి ఓపెనింగ్స్ ఇచ్చాడో… అదే …
Read More »TimeLine Layout
October, 2019
-
1 October
ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షన్నర గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 న సీఎం జగన్ స్వయంగా పోటీపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇక అక్టోబర్ న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో నూతనంగా గ్రామ, పట్టణ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తాజాగా పట్టణ, గ్రామ సచివాలయ ఉద్యోగుల విధివిధానాలను, ఏపీ ప్రభుత్వం ఖరారు …
Read More » -
1 October
పీవీ సింధుతో టీమ్ ఇండియా యువ క్రికెటర్
టీమ్ ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కొత్తగా ప్రాక్టీస్ చేయనున్నాడు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్లో సాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫుట్వర్క్ మెరుగుపరచుకునేందుకు వృతి విలువలు పెంపొందించుకునేందుకు షా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు 19ఏండ్ల ముంబై క్రికెటర్ ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నవంబర్ 15తో అతనిపై విధించిన నిషేధం తొలగిపోనుంది. ఈ నేపథ్యంలోనే అతడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్తో …
Read More » -
1 October
రేపటినుంచి గ్రామ సచివాలయాల ప్రారంభం.. 72గంటల్లో ప్రతీ సమస్యకూ పరిష్కారం.. దేశంలోనే మొదటిగా
అక్టోబరు 2న అంటే (రేపు) గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవునున్నాయి.. డిసెంబర్ 1నాటికల్లా గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలని, సీఎం సూచించారు. నవంబర్ నెలాఖరునాటికల్లా అన్ని సదుపాయాలు ఉండాలని, గ్రామ సచివాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని కోరారు. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి ఏవైనా లోపాలు ఉంటే వాటిని డిసెంబరులో సరిదిద్దుకోవాలిని, జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు …
Read More » -
1 October
సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఆ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే…!
ఏపీలో జగన్ సర్కార్ ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు యధేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. వేల కోట్లు అక్రమంగా గడించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇసుకరీచ్లను రద్దు చేసి నూతన ఇసుక విధానానికి రూపకల్పన చేశారు. టన్ను ఇసుక రూ. 375/- కే సామాన్యుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. …
Read More » -
1 October
మీ శాపనార్థాలే నిరుద్యోగులకు ఆశీర్వాదాలు చంద్రబాబూ..!
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. అంతేకాకుండా సెప్టెంబర్ 30న నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది.ఇంత తక్కువ సమయంలో జాబులు తీయడంతో జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ …
Read More » -
1 October
సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సరసింహారెడ్డి సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడుకు చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సిపిమాపై పిటిషన్ వేశారు. బయోపిక్ గా తీయవలసిన ఈ సినిమాలో చరిత్రను తప్పు దారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సినిమాను వినోదపరంగానే చూడాలని స్పష్టం చేసింది.ఎంత మంది మహానుభావుల చరిత్రను యధాతదంగా చూపించారని హైకోర్టు ప్రశ్నించింది. గాంధీజీ,మొగల్ సామ్రాజ్యం పై …
Read More » -
1 October
పీపీఏల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. చంద్రబాబు వెన్నులో ఒణుకు
పిపిఎల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యవహారాలన్నీ బట్టబయలయ్యాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్నప్పటినుంచీ విపక్షం ఉలికులికి పడుతూనే ఉంది. ఎలా చేస్తారంటూ అల్లరి చేసారు. కేంద్రంకూడా పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రావంటూ అడ్డుపుల్ల వేసింది, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో …
Read More » -
1 October
సైరా హౌస్ ఫుల్.. రేటు ఎంతైనా రెడీ అంటున్న అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. వెయ్యి కళ్ళతో అభిమానులకు ఇంకా కొన్ని గంటల్లో కల నెరవేరబోతుంది. …
Read More » -
1 October
మరోసారి పీపుల్ లీడర్ పై ప్రశంసలు కురిపించిన పీపుల్స్ స్టార్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం ఎంతో అభినందనీయమని సినీహీరో, ప్రజా ఉద్యమకారుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయాణ మూర్తి అన్నారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం.. డబ్బుకు బలవుతున్న రాజకీయం అనే అంశంపై కర్నూలులో బీసీ, ఎస్సీ, మైనార్టీలు సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నారాయణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామాచేసి రావాలని జగన్ చెప్పడం చాలా గొప్ప విషయమని, ఆయన్ని అభినందిస్తున్నానన్నారు. …
Read More »