ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సేల్కు మరోసారి తెరతీసింది. ‘ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్’ కోలాహలం సెప్టెంబర్ 29 న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుంది. అలాగే ఫ్లిప్కార్ట్ప్లస్ సభ్యుల కోసం 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే ఈ ఆఫర్ ముందస్తుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆరు రోజుల గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ సేలక్ష వివిధ గృహోపరకరణాలు, టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లపై భారీ అఫర్లను …
Read More »TimeLine Layout
September, 2019
-
27 September
దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న జగన్ పాలన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి తిరుగులేని సుస్థిర ప్రభుత్వం గా ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి జగన్ తన విజన్ తో ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ కమిట్మెంట్ తో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతకు సంబంధించిన ఎంప్లాయిమెంట్ పై జగన్ దృష్టి పెట్టారు.. ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా పాలనలో పారదర్శకత …
Read More » -
27 September
ఒకసారి గుర్తుతెచ్చుకో యనమల..రైతుల ఆత్మహత్యలు మర్చిపోయావా !
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి చివరికి గెలిచిన తరువాత వారిని కష్టాల్లో పడేసాడు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ప్రభుత్వం పేరు చెప్పుకొని అందరు సొంత పనులు చేసుకున్నారు తప్పా, ప్రజలకు చేసింది ఏమి లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “రుణమాఫీ హామీతోనే కిందటి ఎన్నికల్లో పచ్చపార్టీ గెలిచింది. ఇంకా 7,582 కోట్లు …
Read More » -
27 September
తప్పుడు రికార్డులతో నాపై నిందలు వేస్తున్నారు..ఎంత ధైర్యం?
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More » -
27 September
14 రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించిన చిక్కని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..ఏపీ పోలీసులు పక్కాగా స్కెచ్ తో
నెల్లూరు పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేశారు. అతడి పేరు సందీప్. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. అతడిపై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. మనరాష్ట్రంలో 47 కేసులు నమోదయ్యాయి. సందీప్ కోసం 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు …
Read More » -
27 September
ఈ నెల 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…!
ఒక పక్క తిరుమల బ్రహ్మోత్సవాలు, మరోపక్క దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏపీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు …
Read More » -
27 September
దారుణం…మైనర్బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…!
ఉత్తర భారతంలో కాషాయనాథులు కామాంధుల్లా రెచ్చిపోతున్నారు. మహిళలపై, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఉన్నావోలో 18 ఏళ్ల ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాధిత యువతి ఏకంగా సీఎం ఆదిత్యనాథ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగినా ఫలితం లేకపోయింది. పైగా ఎమ్మెల్యేకు వత్తాసు పలికిన పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు బాధిత యువతపై …
Read More » -
27 September
తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి తెలంగాణ చేనేత పంచెలు…!
శ్రీవారి బ్రహ్మోత్పవాలకు తిరుమల తిరుపతి ముస్తాబు అవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా..దేశ, విదేశాల నుండి భక్తులు లక్షలాదిగా తిరుమలకు తరలిరానున్నారు. శ్రీ వేంకటేశ్వరుడు ఉత్సవమూర్తులుగా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తాడు. కాగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి తెలంగాణ రాష్ట్రం నుంచి గద్వాల ఏరువాడ జోడు పంచెలు సమర్పించడం …
Read More » -
27 September
రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధరలు.. కోనాల్సింది ఇప్పుడే
రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇక ఈ రోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే.ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05 శాతం పెరుగుదలతో రూ.37,619కు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15 శాతం క్షీణతతో రూ.46,717కు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు గురువారం వరుసగా 1.4 శాతం, 2.5 శాతం …
Read More » -
27 September
కాదండీ బాధగా ఉండదండీ.. పార్లమెంటునుండి గెంటేస్తారా అండి..? కడుపు రగిలిపోతుందండీ..
తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో వార్త హాట్టాపిక్ గా మారింది. వాస్తవానికి భారత పార్లమెంట్ లో ప్రతి పార్టీకి ఎంపీల సంఖ్యాబలం పగా కొన్ని గదులు, కొన్ని ఫర్నిచర్ కేటాయిస్తారు. అయితే టీడీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటులో కనీసం ఒక్క గది కూడా దొరకలేదట. ప్రతి లోక్ సభ ప్రారంభ సమయం లో ఆయా పార్టీల సంఖ్య బలానికి అనుగుణంగా గదులను కేటాయిస్తారు. ఉభయసభల్లోనూ పార్టీ బలాలను బట్టి …
Read More »