పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్న జైష్-ఎ-అహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో విధ్వంసక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ భారత ప్రధాని, అమిత్ షా మరియు అజిత్ డోభాల్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురినే లక్ష్యంగా చేసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకొని ఉరీ తరహాలో మరో విధ్వంసం సృష్టించినున్నారు. దేశమంతట పెద్ద నగరాల్లో కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని నిఘా వర్గాల సమాచారం రావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం …
Read More »TimeLine Layout
September, 2019
-
26 September
యుపీఏ హయాంలో హత్యారాజకీయాలకు వెనుకాడలేదు..రాందేవ్బాబా సంచలన ఆరోపణలు…!
యుపీఏ హయాంలో మోదీ, అమిత్షాలను హత్య చేసేందుకు సోనియాగాంధీ, రాహుల్గాంధీలు కుట్ర చేశారంటూ..ప్రముఖ యోగా గురువు రాందేవ్బాబా సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో సోనియా, రాహుల్లు తమ రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నించేవారని, ఈ క్రమంలోనే నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని, ఆయనకు సన్నిహితుడైన అమిత్షాను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ..రాందేవ్బాబా ఆరోపించాడు. . బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాం …
Read More » -
26 September
టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్కు లాభం…మంత్రి కేటీఆర్..!
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కి లాభం టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్ కి లాభం ఇదే మా నినాదం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్నగర్ ఉప ఎన్నికల గురించి స్పందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్రక్కు గుర్తు వల్లనే టిఆర్ఎస్ ఓడింది కాని…సాంకేతికంగా మేము అప్పుడే గెలిచామని …
Read More » -
26 September
వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
2020 ఏప్రిల్ నాటికి ప్రకాశం జిల్లావాసుల ఆశల సౌధమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఈ జలందర్, ఎస్ ఈ వీర్రాజు సుబ్బారెడ్డితో భేటీ అయిన వైవి సుబ్బారెడ్డి…వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులపై సమీక్ష చేశారు. కాగా వెలిగొండ మొదటి సొరంగం 18.8 కిలో మీటర్లకు గాను ఇప్పటిదాకా 17.3 కిలో …
Read More » -
25 September
Inside Criteria Of studybay reviewingwriting
StudyBay – the American platform for producing written scholar assignments: essays, time period papers, analysis papers, coursework, creative writing, and many others. Of Course, San Jose State College needs some work however what educational institute good. each school or department must develop with the instances and create modifications that may …
Read More » -
25 September
సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా మార్చుకుందాం.. మంత్రి హరీష్
సిద్దిపేట ను స్వచ్ఛ సిద్దిపేట గా మార్చుకుందామని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు . సిద్దిపేట జిల్లా కేంద్రం లోని ఇందిరా నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్, అల్పాహార సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. “ఈ పాఠశాల లో ఉండి చూస్తే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నామా, కార్పొరేట్ పాఠశాల లో ఉన్నామా అని అనిపిస్తుంది.ఈ …
Read More » -
25 September
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం..!!
త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికపైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తాము చేయించుకున్న సర్వేలో టీఆర్ఎస్ వైపు 55 శాతం, కాంగ్రెస్ వైపు 41 శాతం మంది ఉన్నారని తేలిందని ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియాతో జరిపిన చిట్చాట్లో అన్నారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయం… మెజార్టీ ఎంతనేది …
Read More » -
25 September
రైతుల కష్టానికి తగినఫలితం రావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష..!!
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, వారి సంక్షేమానికి మరిన్ని కొత్తపథకాలకూ శ్రీకారం చుడతామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల నీటి సరఫరా వంట పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో క్రాప్కాలనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చౌదర్పల్లి క్రాప్కాలనీ రైతులతో ఆయన …
Read More » -
25 September
గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలి.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని నీలాయిపేట గ్రామంలో ఆయన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ పల్లెలను దేశంలోనే అత్యుత్తమంగా …
Read More » -
25 September
అదర్శ పురపాలికలుగా మేడ్చేల్ లోని పురపాలికలు.. కేటీఆర్
మేడ్చేల్ నియోజకవర్గ పరిధిలోని పురపాలికలను అదర్శ పురపాలికలుగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి విజ్జప్తి మేరకు మేడ్చేల్ నియోజకవర్గంలోని పది పురపాలికలపైన మసాబ్ ట్యాంకులోని మున్సిపల్ కాంప్లెక్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పరిధిలోని ఫీర్జాదీగూడా, బొడుప్పల్, జవహార్ నగర్ కార్పోరేషన్లతోపాటు మిగిలిన ఏడు మున్సిపాలీటీల కమీషనర్లను పురపాలికల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పురపాలికను అదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం …
Read More »