TimeLine Layout

September, 2019

  • 25 September

    కమల్ పార్టీకి సేవలందిస్తానన్న పీకే పేరులేని రజినీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు.. మనసెందుకు మార్చుకున్నారు..

    ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ప్రముఖనటుడు రజనీకాంత్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …

    Read More »
  • 25 September

    అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంచలన నిర్ణయం… దసరాకు ఆఫర్లే కాదు, ఉద్యోగాలు కూడా..!

    ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. …

    Read More »
  • 25 September

    ఉల్లి,వెల్లుల్లితో క్యాన్సర్ దూరం

    ఇంట్లో ఉండే ఉల్లి ,వెల్లుల్లితో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. బఫలో విశ్వవిద్యాలయం,ప్యూర్టోరికో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి అని వారు అంటున్నారు. అందులో భాగంగా ఉల్లి,వెల్లుల్లి లో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివలన క్యాన్సర్ కు దూరంగా ఉండోచ్చని వారు చెబుతున్నారు. మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఫ్యూర్టోరికోలో సోఫ్రిటో …

    Read More »
  • 25 September

    నాందేడ్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమకు అనుమతినివ్వాలని నాందేడ్ జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలువురు రైతులు ఇటీవల ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమై తమ అభిప్రాయాన్ని తెలిపిన సంగతి విదితమే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారికి హామీచ్చారు. ఈ క్రమంలో …

    Read More »
  • 25 September

    చంద్రబాబు క్రూరత్వం ఎల్లో మీడియా రూపంలో బయటపడిందా..?

    తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్‌, కేసీఆర్ హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితో పాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అయితే ఇక అసలు విషయానికి …

    Read More »
  • 25 September

    విద్యార్థి అని నమ్మి ప్రొఫెసర్‌ వెంట వెళ్లితే….పొదలులోకి తీసుకెళ్లి

    ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకి చెందిన వివేశ్‌ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివేశ్‌ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి …

    Read More »
  • 25 September

    టార్గెట్ బన్నీ…ఒక్క ఫ్యామిలీలో ఇంతమంది ఉంటే ఇదే పరిస్థితి..?

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మొన్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటినుండి మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా అందరు బన్నీనే టార్గెట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ సైతం వచ్చిన్నప్పుడు, అల్లు అర్జున్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎక్కడైనా బయట ఉండి రాలేదు అనుకుంటే పర్లేదు గాని ఇంట్లో ఉండి కూడా …

    Read More »
  • 25 September

    ఈ పని అప్పుడే చేస్తే ఎంత బాగుండేదో..లేడీ అమితాబ్ కు సలహాలు !

    లేడీ అమితాబ్ విజయశాంతి, 1990లో టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్. తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం కొన్నినాలకు ఆమెకు ఇలా ఎందుకు అనిపించిందో తెలియదు గాని రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాల తరువాత సినిమాల్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. …

    Read More »
  • 25 September

    కోడెల విషయంలో మరో స్కెచ్..అలా అయితే దీనికి సమాధానం చెప్పు బాబు..?

    టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో స్కెచ్ వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో ప్రభుత్వాన్ని ఇరికించడానికి మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల విషయంపై మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం మంత్రికి పిర్యాదు చెయ్యాలని బాబు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో కోడెల ఆత్మహత్యపై చర్చించి ప్రభుత్వం …

    Read More »
  • 25 September

    ఇండియన్ మెగాస్టార్ కు అత్యున్నత పురస్కారం…ఆనందంలో సైరా టీమ్ !

    భారత సినీ రంగంలో ఎన్నో సేవలు అందించునందుకు గాను గుర్తుగా సినీ ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఈ అవార్డును ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచన్ కు ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 60 ఏళ్లుగా సినీరంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న బిగ్ బి కి ఈ అవార్డు ఇప్పటికే లేట్ అయ్యిందని కొందరు బావిస్తున్నారు. ఇక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat