ఆంధ్రప్రదేశ్ స్వాతి అనే మహిళ సాదించిన విజయం నేడు నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆ రోజు ఆమె పరీక్ష రాస్తుంటే తిట్టారు, చచ్చిపోతావన్నారు, పురిటి నొప్పులతో ఆమె రాసిన పరీక్ష జీవితాన్ని మార్చేసింది. స్వాతి ఏపీ డీఎస్సీ పరీక్ష రాసి టీచర్ జాబ్ను పొందింది. ఎగ్జామ్ రోజు ఆమె పడ్డ వేదన గురించి తాజాగా చెప్పుకొచ్చిన స్వాతి కన్నీరు తెప్పించింది. నిండు గర్బినిగా ఉన్న సమయంలో పరీక్ష వచ్చింది. ఎప్పటి …
Read More »TimeLine Layout
September, 2019
-
24 September
క్రికెట్ అబిమానులకు గుర్తుండిపోయే రోజు ఇదేనా..మీరేమంటారు..?
యావత్ ప్రపంచం గుర్తుపెట్టుకునే రోజు ఇదే అని చెప్పాలి ఎందుకంటే ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఐసీసీ మొట్టమొదటిసారి 2007 లో సౌతాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచ కప్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి మ్యాచ్ పాక్, భారత్ మధ్య ఎంతో రసవత్తరంగా జరగగా చివరికి ఇండియా గెలిచింది. అలా ఆరంభంలో విజయంతో మొదలుపెట్టిన భారత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో …
Read More » -
24 September
సైరాలో అతడి ట్విస్ట్.. సినిమాకే హైలైట్ !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఇటీవలె చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఇక …
Read More » -
24 September
ఒకసారి వేటు పడాల్సిందే..లేదంటే ఇదే సీన్ రిపీట్..?
టీమిండియా జట్టులో ప్రస్తుతం కలకలం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కీపర్ గురించే. ఇప్పటికే ఆర్మీ ట్రైనింగ్ కొరకు మాజీ కెప్టెన్ మరియు కీపర్ ఎంఎస్ ధోని విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసినప్పటికీ ఆటపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక మొన్నటివరకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ జరగగా అందులో మొదటిది వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో మ్యాచ్ ఇండియా, …
Read More » -
24 September
చంద్రబాబూ నువ్వు నాయకుడివా..?ఈవెంట్ మేనేజర్ వా..?
2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. గెలిచిన మరుక్షణమే తన మరియు తన కుటుంబ స్వార్ధానికి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నావు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో బాబుపై ధ్వజమెత్తాడు. పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు …
Read More » -
24 September
నాకు రెండు అఫ్ఫైర్లు ఉన్నాయి..ఫుల్ క్లారిటీతో శృతి
శృతి హాసన్..ఈ దక్షిణాది ముద్దుగుమ్మ కమల్ హాసన్ కూతురు. తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ నటించిన ప్రతీ చిత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎందుకు అనే విషయానికి వస్తే శృతి రిలేషన్స్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ కు …
Read More » -
24 September
చంద్రబాబుకు డేట్ ఫిక్స్ చేసిన వర్మ..అది కూడా బ్రహ్మ ముహూర్తంలో..!
టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. దీనికి ఉదాహరనే శివ సినిమాలో సైకిల్ చైన్, రక్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వర్మ అందరు డైరెక్టర్స్ లా కాదు ఎందుకంటే తాను …
Read More » -
23 September
Swift Advice For russian mail order wives Considered
Feeling sexually deprived in marriage will not be uncommon. Do some digging. In case you’re not the greater than 50 % of people that try their date on Facebook, LinkedIn and no matter different social media profiles they’ll find earlier than heading out for their rendezvous, Spira said you must …
Read More » -
23 September
ముగిసిన సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ ల భేటీ.. ఏం చర్చించారంటే?
వీలైనంత తక్కువ భూసేకరనతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ లు నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తర లించే విషయంతో పాటు రెండు రాష్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాల పై రెండు రాష్రా ల ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఝ చర్చ జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా …
Read More » -
23 September
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈనెల 28వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకుటుంబ సమేతంగా హాజరుకావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ వెంట …
Read More »