Ys Vivekananda Reddy వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఊరట లభించింది. మార్చ్ 10వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివలన వైయస్ అవినాష్ రెడ్డి తను శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాలని అనడంపై తెలంగాణ హైకోర్టులో స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ …
Read More »TimeLine Layout
March, 2023
-
11 March
Bandi Sanjay : బండి సంజయ్ పై విరుచుకుపడిన ఎమ్మెల్యే గాదరి కిషోర్..
Bandi Sanjay బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఒక మహిళను పట్టుకొని అలా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్తో కడగాలన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరించారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర …
Read More » -
11 March
Ysrcp Party : రేషన్ కార్డు పై చిరుధాన్యాలు అందించనున్న ఏపీ ప్రభుత్వం..
Ysrcp Party వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్య కానుక, చేయూత వంటి పథకాలన్నిటిని ప్రవేశపెట్టగా ప్రజలందరూ వీటి ద్వారా లబ్ధి పొందడం అందరికీ తెలిసిందే. ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరుకు సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత …
Read More » -
11 March
Ap Employees Salaries : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రతిపక్షం బురద చల్లటం సరైన పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి
Ap Employees Salaries ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉద్యోగుల సంఘం సలహాదారుడు అయిన చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏమాత్రం అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళ అన్ని విధాల మీరు చేయడానికి …
Read More » -
11 March
జగద్గిరిగుట్ట డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు దేవమ్మ బస్తీ, బీరప్ప నగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన రోడ్లు.. తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ …
Read More » -
11 March
బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి : రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై bjp రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నది. కవితను అవమానించిన అవమానించిన బండి సంజయ్ …
Read More » -
11 March
కేసీఆర్ కుటుంబమే ప్రధాని మోదీ లక్ష్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆయన ఫ్యామిలీ ని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈరోజు శనివారం ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చినట్లు అసద్ పేర్కొన్నారు. మరో వైపు బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి …
Read More » -
11 March
ఎమ్మెల్సీ కవితకు మద్ధతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు శనివారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ముందు విచారణ కానున్న సంగతి విదితమే. ఈ క్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ సాక్షిగా ” పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఆయన సంఘీభావం తెలిపారు. …
Read More » -
11 March
పంట పొలాలను పరిశీలించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలో బిల్లుపాడు గ్రామంలో శనివారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పంట పొలాలను పరిశీలించారు. సిరిపురం మేజర్ కింద ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ నుండి నీరు రాక పంట పొలాలు బీటలు వారుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి బిల్లుపాడు,పరిసర ప్రాంత రైతులు తీసుకెళ్లగా శనివారం ఆయన హుటాహుటిన ఆ గ్రామాలకు చేరుకొని స్వయంగా పంట పొలాల్లోకిదిగి పంటలను పరిశీలించారు.. అనంతరం ఆయన …
Read More » -
11 March
సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరగనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా 50 గజాల స్థలం ఉన్నా.. ఈ పథకం వర్తిస్తుంది. అందులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. బేస్మెంట్ లెవల్ లో రూ. లక్ష, స్లాబ్ స్థాయిలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు …
Read More »