మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను మెగాస్టార్ తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగా చెయ్యాలని ఇలా చిన్నగా మామోలు సినిమాలా చేస్తే ఎవరూ …
Read More »TimeLine Layout
September, 2019
-
12 September
స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More » -
12 September
దసరా పండుగ వచ్చేసింది..ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ను నిర్వహించనుంది. అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. కాగా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు 4 గంటల ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. సేల్లో భాగంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే …
Read More » -
12 September
ఓవల్ వేదికగా నేడే ఆఖరిపోరు ప్రారంభం…నిలిచేదెవరు..?
వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లు గెలవగా, ఆతిధ్య ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ గెలిచినవే. ఇక ఈ రోజు …
Read More » -
12 September
చంద్రబాబును కించపరిచేలా పోస్టులంటూ లోకేష్ ఆక్రోశం..!
తెలుగు రాజకీయాల్లో తప్పులు తాము చేసి పైకి మాత్రం పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చే నేతల్లో చంద్రబాబు, లోకేష్ల తర్వాతే ఎవరైనా. తప్పులు తాము చేస్తూ..ఎదుటోళ్లు ఆ తప్పులు చేస్తున్నారంటూ..గగ్గోలు పెట్టి…ప్రజలను మభ్యపెట్టడం ఈ తండ్రి కొడుకులకే తెలిసిన విద్య. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టించి…అదిగో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ దుష్ప్రచారం చేయించి..అడ్డంగా దొరికిన పోయిన ఘనత..బాబు, లోకేష్లదే. గత ఐదేళ్లలో నాటి ప్రతిపక్ష …
Read More » -
12 September
అండగా ఉంటా..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుల్లిగిల్ల సత్తయ్య కొన్ని రోజుల కిందట వ్యవసాయ పనుల మీద పోలానికెళ్లాడు. దురదృష్టావత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించాడు. మంత్రి హారీశ్ రావు ఇంటికి వచ్చి తమ బాధను వ్రెళ్లదీసుకున్న సత్తయ్య కుటుంబానికి భరోసానిచ్చారు. ప్రభుత్వం తరపున అందాల్సిన నష్టపరిహారంపై అధికారులతో మాట్లాడి …
Read More » -
12 September
సాహో కు 40కోట్లు వరకు నష్టం..అలెర్ట్ అయిన సైరా !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో.ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. సాహో ఆగష్టు 30న నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గాను సుమారు 350కోట్లు వెచ్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేదు. కాని సినిమా మాత్రం కలెక్షన్లు విషయంలో భారీగా రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో సాహో మొత్తమీద …
Read More » -
12 September
అదిరిపోయిన రజనీ గెటప్
తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటుంది. నివేదా థామస్ ,నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ …
Read More » -
12 September
నాని బంపర్ ఆఫర్
టాలీవుడ్ నేచూరల్ హీరో నాని నటించిన తాజా చిత్రం నాని’స్ గ్యాంగ్ లీడర్ . ఈ మూవీ రేపు శుక్రవారం విడుదల కానున్నది. అయితే ఈ మూవీలో నాని తన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను షాక్ కు గురిచేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ లో కన్పించనున్నాడని ఆ …
Read More » -
12 September
టీడీపీ రాజకీయ డ్రామాలపై పల్నాడు ప్రజల ఆగ్రహం…!
ఏపీ ప్రజలు బుద్ధి చెప్పి 100 రోజులు కూడా కాలేదు…టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుద్ధి మాత్రం మారలేదు.గత ఐదేళ్లు గ్రాఫిక్స్ జిమ్మిక్కులతో అమరావతి సెంటిమెంట్ను, నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, ఆ దీక్షలు.ఈ పోరాటాలు అంటూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే తప్ప అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. ఐదేళ్ల బాబు పాలన అవినీతి అరాచకాలకు కేంద్ర బిందువుగా మారింది. స్వయంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు రాజధాని పేరుతో భూకుంభకోణానికి …
Read More »