TimeLine Layout

September, 2019

  • 12 September

    బాలాపూర్ లడ్డూ ఎన్ని లక్షలు పలికిందంటే..!

    భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర బాలాపూర్ వినాయకుడితో మొదలువుతుంది. ఇవాళ ఉదయం బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంమైంది. బాలపూర్ నుంచి ట్యాంక్‌ బండ్ వరకు 18.కి.ల పాటు శోభాయాత్ర కన్నులపండుగగా సాగనుంది. ఇక బాలాపూర్ వినాయకుడు అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డూ వేలం. తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలపూర్ వినాయకుడి లడ్డూకు ఉన్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదూ… ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూ వేలం పాట ధర పెరుగుతూనే ఉంది. గత …

    Read More »
  • 12 September

    తెలంగాణలో వేగంగా పట్టణీకరణ

    తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతుంది సీఈడీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం మూడున్నర కోట్లు. ఇందులో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య మొత్తం 1.36 కోట్లుగా ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ జనాభా మొత్తం నలబై శాతం దాటుతుందని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న పలు సంస్కరణలతో పాటుగా పరిపాలన …

    Read More »
  • 12 September

    కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామంలో మాజీ క్రికెటర్‌ గిల్‌క్రిస్ట్ ప్రత్యక్షం

    ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన …

    Read More »
  • 12 September

    సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం….!

    ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆశావర్కర్లకు వేతనాల పెంపు, పేదలకు సన్నబియ్యం, రైతన్నలకు పెట్టుబడిసాయం.. అమ్మఒడి పథకం కింద చదువుకునే పిల్లల తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000/- ఇలా రోజుకో నిర్ణయం తీసుకుంటూ..దేశంలోనే బెస్ట్ సీఎంగా దూసుకుపోతున్నారు. ఏడాది పాటు సాగిన సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల …

    Read More »
  • 12 September

    కష్టపడితేనే పదవులు

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు కోసం నియమించిన ఇంఛార్జ్,పార్టీ ప్రధాన కార్యదర్శులతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”పార్టీకోసం కష్టపడిన వాళ్లకే పదవులు వస్తాయి.కాస్త అలస్యమైన కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరు కల్సి కట్టుగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై అహర్నిశలు కృషి చేయాలని” …

    Read More »
  • 12 September

    ఈసారైన నితిన్ కు వర్కౌట్ అవుతుందా…? అంతా భీష్మ దయ !

    ఏడాది గ్యాప్ తరువాత నితిన్ భీష్మ సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్నాడు. నితిన్,రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తుంది. నితిన్ కు ఈ హిట్ చాలా అవసరం ఎందుకంటే తాను చివరిగా తీసిన చిత్రం శ్రీనివాసా కళ్యాణం. …

    Read More »
  • 12 September

    ఈ ఒక్కసారికి వరుణ్ తేజ్ ను నమ్మండి..కంటెంట్ ఓకే !

    వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారి వరుణ్ నెగటివ్ రోల్ లో చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళ్ చిత్రం జిగర్తాండా రీమేక్. అసలు విషయానికి వస్తే.. ఈ తమిళ్ మూవీ సమయం మొత్తం 2 గంటల 41 నిమషాలు కాగా మనకి వచ్చేసరికి దీనిని 10నిమషాలు పొడిగించడం …

    Read More »
  • 12 September

    మంత్రి హారీష్ సంచలన నిర్ణయం

    తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి క్యాబినేట్ లో బెర్త్ దక్కకపోయిన కానీ ఈ నెలలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తన్నీరు హారీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన …

    Read More »
  • 12 September

    కదిలిన ఖైరతాబాద్ గణనాధుడు..మధ్యహ్నం లోపే నిమజ్జన..!

    నేడు గణపతి నిమజ్జన సందర్భంగా తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడు విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే స్వామి వారు కదిలారు. నిన్న అర్ధరాత్రి నుండే భారీ బందోబస్తుతో పోలీసులు దగ్గర ఉండి స్వామి వారి ప్రయాణానికి ఏర్పాటులు చేసారు. మధ్యహ్నం లోపే ఈ మహా గణనాధుడి …

    Read More »
  • 12 September

    చీకటి రోజుల గురించి నువ్వే చెప్పాలి చంద్రబాబూ..!

    గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం చీకటిలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు చంద్రబాబుని గెలిపించారు.తమ బతుకుల్లో వెలుగిని నింపుతాడేమో అని అంతా భావించారు. కాని చివరికి రాష్ట్రం మొత్తాన్ని చీకటి చేసేసాడు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల కోసం కాదు తన కుటుంబ ప్రయోజనాలు కోసం అన్నట్టుగా వ్యవహరించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “చీకటి రోజుల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat