TimeLine Layout

March, 2023

  • 10 March

    అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమం

    గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని ధర్మారం లో గల ప్రైమరీ స్కూల్ లో రెండోవ విడత కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన కార్పొరేటర్ సుంకరి మనిషా శివ కుమార్ ….ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచం లోనే ఎక్కడా లేదన్నారు..బాధితులకు అక్కడికక్కడే కళ్ళ జోడు ను అందిచడమే కాకుండా అవసరమయ్యే …

    Read More »
  • 10 March

    దేవాలయాల పూర్వవైవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి

    తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి పూర్వవైభవం తెచ్చిందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని ఎర్రవరంలో శ్రీ దూళ్ల గుట్ట వైకుంఠ బాల ఉగ్ర లక్ష్మీ నారసింహ స్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు తన సతీమణి ఇందిరాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. …

    Read More »
  • 10 March

    బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి భవన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

    ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారిలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ లో నూతనంగా నిర్మించిన బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి భవన్ ‘రాజ్ యోగ మెడిటేషన్ సెంటర్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం …

    Read More »
  • 10 March

    చింతల్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు ఎన్ఎల్ బి నగర్, పద్మశాలి బస్తీల్లో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ …

    Read More »
  • 10 March

    ఎమ్మెల్సీ కవిత లేఖ పై స్పందించిన ఈడీ

    ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్ గా పెను ప్రంకపనలు సృష్టించింది. తాజాగా ఈడీ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి చెందిన  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లు ఈడిని కోరుతూ బుధవారం లేఖ రాశారు.అయితే ఎమ్మెల్సీ కవిత లేఖ పై ఈడీ నిన్న  గురువారం ఉదయం స్పందించింది. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడి …

    Read More »
  • 9 March

    Andhra New Highways : ఆంధ్రాలో 976 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాల విస్తరణ..

    Andhra New Highways రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి దాదాపు 976 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాలను విస్తరించి గ్రామాలను పట్టణాలను కలపడానికి సంకల్పించింది. కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా కేంద్రం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపినట్టు తెలుస్తుంది. మార్చి 22వ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారిల సమావేశం జరగనుంది. …

    Read More »
  • 9 March

    Ysrcp Party : సహకార సంఘాలకు ఇచ్చే ఋణాన్ని 20 లక్షలకు పెంచనున్న జగన్ ప్రభుత్వం..

    Ysrcp Party రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలందరికీ ఎంతగానో చేయూతనందిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ పథకాలను ఉపయోగించుకొని తమకు తమ కుటుంబానికి ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ తగినన్ని వనరులు లేని పేదవారు జగనన్న పథకాలను ఉపయోగించుకొని లబ్ధి పొంది అభివృద్ధి చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలకు కేవలం రెండూ లేదా మూడు …

    Read More »
  • 9 March

    Ys Jagan Mohan Reddy : కులం చూడం మతం చూడం.. ఆనాటి మాట నిలబెట్టుకున్న జగన్..

    Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రజలందరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నారు. కులం చూడం మతం చూడం అంటూ ఆయన ఆనాడు చేసినటువంటి వాగ్దానాన్ని నేడు నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో వైయస్సార్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం వైయస్సార్ పార్టీ తరఫున అభ్యర్థులు …

    Read More »
  • 9 March

    మున్నేరు పై తీగల వంతెనకు EPC టెండర్ కొరకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ.

    హైదరాబాద్ తరువాత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర సిగలో మరో మణిహారం అయిన మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం GO ను విడుదల చేసింది.ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో నిర్మించనున్న తీగల వంతెన కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం EPC టెండర్ ను ఖరారు చేస్తూ జీఓ నెం.90 ను జారీ చేసింది. ఇందుకు గాను ఆయా టెండర్ ను అప్రూవ్ చేయడానికి ప్రభుత్వం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat