రెండవ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. గత ప్రభుత్వంలో చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో చేనేత వస్త్రాల పట్ల మరింత అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని “హ్యాండ్లూమ్ మండే” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అప్పటినుంచి సమావేశం ఏదైనా ఖచ్చితంగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తూ వస్తున్నారు. దీంతోపాటు పండగలు, …
Read More »TimeLine Layout
September, 2019
-
8 September
సన్నబియ్యం పథకంపై దుష్ప్రచారం… లోకేష్ టీంపై విజయసాయిరెడ్డి ఫైర్…!
ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను …
Read More » -
8 September
సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ…కొత్త మంత్రుల శాఖలు ఇవే…!
సీఎం కేసీఆర్ కేబినెట్లో కేబినెట్లో కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావులు రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం అంటే 4 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.తాజాగా కొత్త మంత్రులలో …
Read More » -
8 September
రెండవ సారి మంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం…దద్దరిల్లిన రాజ్భవన్..!
తెలంగాణ కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ వేదికమీదకు రాగానే జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు, నేతల నినాదాలతో రాజ్భవన్ దద్దరిల్లింది.నూతన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ …
Read More » -
8 September
తెలంగాణ కేబినెట్ విస్తరణ..కొత్తగా ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..!
సీఎం కేసీఆర్ కేబినెట్లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన …
Read More » -
8 September
బందిపోట్లులా అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెట్టారు
గత ఐదేళ్లపాలనలో యరపతినేని శ్రీనివాసచౌదరి అక్రమ మైనింగ్ లో చెలరేగిపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు బనాయించారు. చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించారు. అయితే ఈ ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గ దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్లలోని వాసవి కల్యాణ …
Read More » -
8 September
బిగ్ బ్రేకింగ్…దొరికిన చంద్రయాన్ – 2 ల్యాండర్…ఇస్రో ఛైర్మన్ ప్రకటన..!
యావత్ భారతీయుల ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ – 2 విఫలం అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా చంద్రుడిపై 2.1 కి.మీ. ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రం ల్యాండర్నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీంతో ఇస్రో ఛైర్మన్ శివన్ ఈ ప్రయోగం విఫలం అయినట్లు ప్రకటించారు. విక్రం ల్యాండర్ ఆచూకీ కనపడకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు..ఛైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకోవడంతో స్వయంగా మోదీ ఆయన్ని ఓదార్చారు. …
Read More » -
8 September
అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ని జగన్ ‘గాడు’ అని పిలవాలంటూ కుల అహంకారంతో మాట్లాడిన కుటుంబరావు అతి త్వరలో జైలుకు
రాష్ట్ర ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని రూ.200 కోట్ల విలువ చేసే 5.10 ఎకరాల భూమిని మింగేసిన విషయం వెలుగుచూసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పక్కన గల మధురానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఈ భూమిని వారి ఖాతాలో వేసుకున్నారు. న్యాయస్థానాలకు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్ చేసి భారీగా లబ్ధి పొందారు. ఈ …
Read More » -
8 September
నవీన్ ఎక్ష్ప్రెస్స్ సూపర్..అయినప్పటికీ పరాజయం..!
ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా నిన్న కోల్కతాలో దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ కి బ్రేక్ వేసింది హర్యానా. నవీన్ కుమార్ ఉన్నప్పటికీ ఎప్పటిలానే తన ఫామ్ ని కొనసాగించి, సూపర్ టెన్ సాధించాడు. అయినప్పటికీ డిఫెన్స్ లోపం వళ్ళ భారీ తేడాతో ఓడిపోయారు. హర్యానా లో రైడర్స్ వికాస్ కండోలా, ప్రశాంత్ రాయ్ అద్భుతంగా రాణించారు. అంతకు …
Read More » -
8 September
ఇంకా పరారీలోనే చింతమనేని…పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు…!
దెందులూరు మాజీ ఎమ్మెల్యే , ఏపీ రాజకీయాల్లోనే అత్యంత వివాదస్పద నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ల అండతో చింతమనేని అరాచకం సృష్టించాడు. ముఖ్యంగా ఇసుక మాఫియాను అడ్డుకుందనే కోపంతో ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఘనుడు ఈ చింతమనేని. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే చంద్రబాబు …
Read More »