ప్రస్తుతం మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా మెదడులో రక్తనాళాలు చిట్లితే బెయిన్ స్ట్రోక్కు గురవుతారు.. నూటికి 90 శాతం కేసుల్లో ఈ బెయిన్ స్ట్రోక్ వచ్చిన వారు బతికినట్లు దాఖలాలు లేవు. అయితే ఈ బ్రెయిన్స్ట్రోక్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్లకే వస్తుందని మెజారిటీ శాతం ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవానికి మాంసాహారుల్లో కంటే శాఖాహారుల్లోనే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకుల …
Read More »TimeLine Layout
September, 2019
-
6 September
స్మిత్ సంచలనానికి వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడా..?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …
Read More » -
6 September
వైద్యులు 24గంటలు అందుబాటులో ఉంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పలు చోట్ల నెలకొన్న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. డెంగీ లక్షణాలు కొంత మారాయి. గతంలో డెంగీ వస్తే చనిపోయేవారు. ఇప్పుడు తీవ్రత తగ్గింది. రోగుల సంఖ్య …
Read More » -
6 September
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు
తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ముప్పై రోజుల పంచాయతీల అభివృద్ధిపై ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికై ముప్పై రోజుల ప్రణాళికను ప్రవేశ పెట్టారు. ఎన్నో దశాబ్ధాల నుండి పెండింగ్లో ఉన్న తండాలను,గూడెలను పంచాయతీలుగా చేశారు. గ్రామాలు,పల్లెలు బాగుంటేనే …
Read More » -
6 September
చంద్రబాబుకు మరోసారి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసిన వర్మ..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసాడు. ఇప్పటికే తానూ తీస్తున్న ఒక చిత్రానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టిన వర్మ అనంతరం ఈ చిత్రానికి సంభందించి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో కొందరు ఇప్పటికీ వర్మపై వేడిగానే ఉన్నారు. ఎన్ని జరిగిన రాంగోపాల్ వర్మ మాత్రం ఎవ్వరిని లేక్కచేయడనే విషయం అందరికి తెలిసిందే. అయితే …
Read More » -
6 September
సమంత వీపు మీద టాటూ రహస్యం తెలుసుకోవాలని ఉందా..!
టాలీవుడ్ డార్లింగ్స్ నాగ చైతన్య మరియు సమంతా అక్కినేనిలకు భారీ అభిమానులు ఉన్నారని సంగతి తెలిసిందే. అక్కినేని సమంత కుటుంబంతో వారం రోజుల పాటు స్పెయిన్ లో నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేసింది.దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు రోజుకోటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విహారయాత్ర ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ట్రిప్ ముగిసిన తర్వాత సమంత పలు ఫోటోలను షేర్ చేసింది. ఇందులో …
Read More » -
6 September
ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుని ఎంతో మంచిపని చేసామంటున్న సిక్కోలు ప్రజలు.. జగన్ వరాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కిడ్నీ బాధితులకు స్టేజ్3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న 10వేల పెన్షన్తో పాటు, స్టేజ్3లో ఉన్నవారికి కూడా రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతోపాటు వారికి ఉచిత బస్ పాసులు అందజేస్తామన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో …
Read More » -
6 September
క్యాన్సర్ ముప్పు తొలగాలంటే చేపలు తినాల్సిందే.. అయితే వారంలో ఎన్నిసార్లు తీసుకోవాలో తెలుసా..!
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో కూడా క్యాన్సర్ రోగం నుంచి బయటపడిన వారి శాతం చాలా తక్కువ అనే చెప్పాలి…ఇప్పటికీ మెజారిటీ శాతం కేన్సర్తో మరణిస్తూనే ఉన్నారు. అయితే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే…ఆహారంలో చేపలను భాగంగా చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు …
Read More » -
6 September
జగన్ సీఎంగా సక్సెస్ అవుతున్నారంటూ సన్నిహితుల వద్ద వాపోతున్న చంద్రబాబు
మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సి, ఎస్టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100 రోజులు …
Read More » -
6 September
ఇక నుంచి వాహనాలపై కులం, పార్టీ పేరు కనిపిస్తే జైలుకే..!
రాజస్తాన్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే సరికొత్తదని చెప్పవొచ్చు. ఇదివరకే మోటార్ వాహనం చట్టంలో భాగంగా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా వేసి ఆ డబ్బుతో వారికే హెల్మెట్ ఇవ్వాలని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇకపై ఏ వాహనంపై అయినాసరే కులం, గ్రామం పేరు, పార్టీ పేరు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని ఆ ప్రభుత్వం అధికార ప్రకటన ఇవ్వడం జరిగింది. …
Read More »