మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై …
Read More »TimeLine Layout
September, 2019
-
6 September
2020 టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు ఇవే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ఫార్మాట్ మరికొన్ని నెలల్లో రానుంది. 2020లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా ప్రతినిథ్యం వహిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇది పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే మెన్స్, ఉమెన్స్ టీ20 లు రెండు ఇక్కడే జరగనున్నాయి. ఇక మహిళల విషయానికి వస్తే ఐసీసీ ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించిన జట్లను ప్రకటించింది. ఆ జట్లు గురించి తెలుసుకుందాం..! 1.ఆస్ట్రేలియా 2.ఇంగ్లాండ్ 3.ఇండియా …
Read More » -
6 September
రాబర్ట్ ముగాబే మృతి..!
జింబాబ్వే కు ఫ్రీడం వచ్చిన తొలినాళ్లల్లో అంటే 1987 ఏడాది నుండి మూడు దశాబ్ధాల పాటు అంటే 2017నవంబర్ వరకు అధ్యక్షుడిగా వ్యవహారించిన రాబర్ట్ ముగాబే(95)ఈ రోజు శుక్రవారం మరణించారు. ఆయన మరణం గురించి ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మగగ్వా తన ఆఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ముగాబే గతంలో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందారు. ఏప్రిల్ నెల నుంచి సింగపూర్లోని ఒక …
Read More » -
6 September
మరో కుటుంబంతో ‘మనం’..అప్పుడు ఏఎన్ఆర్..ఇప్పుడు ఎవరు ?
అక్కినేని ఫ్యామిలీ..ఏఎన్ఆర్. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన చిత్రం మనం. ఈ చిత్రం 2014 లో విడుదలైంది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి మనం అంటే ఒక కుటుంబం కాబట్టి, ఆ ఫ్యామిలీ ఎవరూ అనే విషయానికి …
Read More » -
6 September
అఖిల్ తో పూజా హెగ్డే రోమాన్స్
పూజా హెగ్డే ఒక పక్క అందం.. మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి. ఈ బ్యూటీని చూస్తే కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెడతాయనడంలో ఆశ్చర్యం లేదు. అంత అందం ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం వరుస మూవీలతో మంచిజోరులో ఉన్న ముద్దుగుమ్మ తాజాగా అఖిల్ అక్కినేనితో రోమాన్స్ చేయనున్నదని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ …
Read More » -
6 September
గోవా బీచ్ను తలపిస్తున్న తెలంగాణ బీచ్.. ఎక్కడ ఉందో తెలుసా..?
మనలో చాలా మంది ముఖ్యంగా యూత్ ఒక్కసారైనా గోవా వెళ్లాలని, అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అయితే చాలా మంది ఖర్చు ఎక్కువ అవుతుందని వెనుకాడుతారు. అయితే తెలంగాణలో మినీ గోవాకు వెళ్లండి..సేమ్ టు సేమ్ గోవా బీచ్లోలాగే ఎంజాయ్ చేస్తారు..నాదీ గ్యారంటీ…ఇంతకీ ఈ తెలంగాణ మినీ గోవా ఎక్కడ ఉందంటారా..అయితే ఛలో మిమ్మల్ని తెలంగాణ మినీ గోవాకు తీసుకువెళతాను..ఒకపక్క ఆధ్యాత్మిక దేవాలయాలు, మఠాలు, ప్రాచీన మానవుడి ఉనికిని …
Read More » -
6 September
సాహో డైరెక్టర్ సుజిత్ సంచలన వ్యాఖ్యలు
సుజిత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు మారుమ్రోగుతున్న యువదర్శకుడి పేరు. ఆగస్టు నెల చివరలో విడుదలైన సాహో డైరెక్టర్ సుజిత్. ఈ మూవీ మొదట్లో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న కానీ ప్రస్తుతం బాక్స్ ఆఫీసులను కొల్లగొడుతూ ఏకంగా ఐదు వందల కోట్ల వసూళ్లకు చేరుకుంది. షార్ట్ ఫిల్మ్ లను తీసే స్థాయి నుండి మొత్తం రూ.350కోట్లు పెట్టి సినిమా తీసే స్థాయికెదిగిన దర్శకుడు సుజిత్. యంగ్ …
Read More » -
6 September
మీరే కథానాయకులంటూ సీఎం కేసీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక బహిరంగ లేఖను రాశారు. అయితే ఈ లేఖలో గ్రామపంచాయతీలను ఉద్ధేశించి ఆయన రాశారు. ఆ లేఖలో ఏముందంటే..? ప్రియమైన తెలంగాణ ప్రజలకు నా నమస్సుమాంజులు. రాష్ట్రంలోని ప్రతి పల్లె దేశంలో కెల్లా ఆదర్శ పల్లెగా నిలవాలనే నా ఆరాటం. అదే నా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే మన ప్రభుత్వం సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందించిన సంగతి విదితమే. ఈ …
Read More » -
6 September
నేను వర్జిన్ కాదు.. ఆ వయస్సులోనే కన్యత్వం హుష్ కాకి …తమన్నా సంచలన వాఖ్యలు
టాలీవుడ్ లో బిగ్ బాస్ 3 షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయిన ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి సంచలన వాఖ్యలు చేసింది. ఓ యూ ట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వం, కెరీర్ సంబంధించిన ఆశ్చర్యకర విషయాలు తెలిపింది.. ఈ ఎడాది ఎప్రిల్ నేలలో జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబాబు నాయుడు తనయుడు మాజా మంత్రి …
Read More » -
6 September
న్యాయస్థానాలపై గౌరవంతో ఎంతో కష్టమైనా కోర్టుకు హాజరైన జగన్.. చంద్రబాబులా స్టేలు తెచ్చుకోలేదు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభిస్తుందా.. లేదా అనేది ఇప్పుడు మొత్తం ఏపీ ప్రజలతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో తనపై ఉన్న కేసుల విచారణ నేపధ్యంలో ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తూ వస్తున్నారు. ఎంతో కష్టతరంగా పాదయాత్ర చేసేటపుడు కూడా జగన్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అప్పటికప్పుడు హైదరాబాద్ కు చేరుకుని కోర్టుకు హాజరయ్యేవారు. అయితే …
Read More »