TimeLine Layout

September, 2019

  • 4 September

    జాగ్రత్త…పనికిరాని కోడి మాంసాం సరఫరా..ఎక్కడ అమ్ముతారో తెలుసా

    నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోంది. నెల్లూరులోని చికెన్‌ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు …

    Read More »
  • 4 September

    జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకం..విజయసాయి రెడ్డి ప్రశంసలు..!

    వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు జల్లు కురిపించాడు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కి చురకలు అంటించారు. ఏపీ సీఎం జగన్ ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారని అన్నారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం …

    Read More »
  • 4 September

    వరంగల్ రూరల్లో దారుణం -రూ.37,500జరిమానా

    తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూపాయి కాదు వంద కాదు వేయ్యి కాదు ఏకంగా రూ.37వేల 500లు జరిమానాను ఎదుర్కున్నాడు ఒక వ్యక్తి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లింగయ్య అనే వ్యక్తికి మేకలున్నాయి. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అయితే లింగయ్యకు చెందిన మేకలు సుమారు నూట యాబై మొక్కలను తిన్నాయి. అంతే ఒకటి కాదు …

    Read More »
  • 4 September

    జంక్ ఫుడ్ తింటున్నారా..!

    ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడతారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన చూపు,వినికిడి సమస్యలను ఎదుర్కుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకేకు చెందిన ఒక యువకుడు (పదిహేడేళ్ళ) దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జంక్ ఫుడ్ తింటూ వస్తున్నాడు. దీంతో శరీరానికి అందాల్సిన విటమిన్లు సరిగ్గా …

    Read More »
  • 4 September

    సినిమాలో పాత్ర కన్నా ఐటమ్ సాంగ్స్ కే సపోర్ట్..ఎందుకో మరి ?

    ప్రస్తుతం టాలీవుడ్ లో  హీరోయిన్ల హవా బాగానే నడుస్తుంది. ఎక్కడా తగ్గకుండా హీరోలకు సైతం పోటీ ఇస్తూ తమ పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్లు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చినా అంతగా ఆసక్తి చుపడంలేదట. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం రెమ్యునరేషన్. ఈ రెమ్యునరేషన్ విషయంలో వీరు చాలా జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే …

    Read More »
  • 4 September

    తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

    తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. దీంతో డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మధ్యాహ్నాం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అన్నీ సర్కారు ఆసుపత్రులల్లో ఓపీ సేవలను చూడాలని …

    Read More »
  • 4 September

    తెలంగాణ సర్కారు మరో వినూత్న నిర్ణయం

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లకు సర్కారు ఆసుపత్రులల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్లన్నీ డెంగీ ,స్వైన్ ప్లూ కాదు అని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ఫీవర్ ఆసుపత్రిలో 25ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి …

    Read More »
  • 4 September

    ఆ ఘనత సాధించిన మొదటి జట్టు ఇండియానే…!

    ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్టులు ఆడారు. మూడు ఫార్మాట్లో భారత్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై కరేబియన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. టీ20 స్పెషలిస్ట్ గా మంచి పేరు ఉన్నా భారత్ ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. ఇక టెస్టులు విషయానికి వస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ …

    Read More »
  • 4 September

    “కాళేశ్వరం” ఇసుకతో కాసుల వర్షం

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సుమారు పద్దెనిమి లక్షల ఎకరాలకు తొలిదశలో సాగునీరు ఇవ్వనున్నారు. అయితే ఒకపక్క రైతన్నల కలలను నిజంచేస్తూనే మరోవైపు ఇసుకలో కూడా కాళేశ్వరం కాసులపంట కురిపించింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ,అన్నారం బ్యారేజీల వద్ద ఉన్న ఇసుకను విక్రయించడంతో ఇప్పటిదాక రూ.1,231.55కోట్ల ఆదాయం …

    Read More »
  • 4 September

    ఉచితంగా యాంటీ డెంగీ మందులు..

    తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat