వైఎస్సార్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది సమయంలోనే చెప్పిన మాట.. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు.. రాజకీయ పార్టీలు.. ఎన్నికలు అయిపోయాక రాజకీయాలు వద్దు.. అందరి సమిష్టి కృషితో రాష్ట్రంకోసం పనిచేద్దామన్నారు. అయితే ఇటీవల పవన్ పై వైసీపీ సోషల్ మీడియా భారీ స్వరం పెంచింది. దానికీ ఓ కారణం ఉంది. వాస్తవానికి పవన్ పార్టీని ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు.. జనసేన అసలు …
Read More »TimeLine Layout
September, 2019
-
3 September
ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యపై సీఎం జగన్ కీలక నిర్ణయం..మా పాలిట దేవుడయ్యారు
ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్ఫెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో …
Read More » -
3 September
అడ్డంగా దొరికిపోయిన సాహో యూనిట్..ప్రభాస్ పై ప్రభావం ఉంటుందా..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగష్టు 30న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మల్లా ఈ సినిమాతో వచ్చాడు ప్రభాస్. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని సినిమా రిలీజ్ అయ్యాక అందరి మతిపోయింది. ఫ్లాప్ …
Read More » -
3 September
ఫిష్ వెంకట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు..ఇక వారు అరెస్టే
ఏపీలో ఫేక్ ప్రచారం పతాకస్థాయికి చేరుతోంది. వైసీపీ ప్రభుత్వంపై నకిలీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిన టీడీపీ సాక్ష్యాలతో సహా దొరికిపోయి పరువు తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. తన …
Read More » -
3 September
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి..అరెస్ట్ వారెంట్
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి షాకిచ్చింది కోర్టు.. గతంలో నమోదైన గృహహింస కేసులో షమీని వెంటాడుతూనే ఉంది… ఈరోజు పశ్చిమ బెంగాల్లోని అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసీద్ అహ్మద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. భార్య వ్యవహారంతో గతంలో కొన్ని రోజులు క్రికెట్కు దూరమయ్యాడు షమీ. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు …
Read More » -
3 September
గంగుల ప్రభాకర్రెడ్డి కాన్వాయ్ వాహనం బోల్తా..!
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ నేత గంగుల ప్రభాకర్రెడ్డి కాన్వాయ్ వాహనం జిల్లాలోని ఆళ్లగడ్డ దగ్గర మంగళవారం ఉదయం బోల్తాపడింది. కడప ఎయిర్ పోర్టుకి వెళ్తుండగా ఆయనకు బందోబస్తుగా వెళ్తున్న కాన్వాయ్ వాహనం టైర్ పగలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజు క్షతగాత్రులయ్యారు. వీరిలో చంద్రయ్య పరిస్థతి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్రెడ్డి …
Read More » -
3 September
ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే పార్టీ టీడీపీ..దేశంలో జతకట్టని పార్టీనే లేదు..!
2014 ఎన్నికల్లో ప్రజలను దారుణంగా మోసం చేసి గెలిచిన తరువాత ఏమీ చెయ్యలేదన్న విషయం అందరికి తెలిసిందే. ఓట్లు కోసం రైతుల కడుపు కొట్టిన చంద్రబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలికి వాడుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. చంద్రబాబుకు రాజకీయం అంటే పిచ్చో లేదా మోజో తెలీదు గాని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. గత ఎన్నికల్లో …
Read More » -
3 September
నికిషా పటేల్ ట్వీట్ వివాదంతో ఫిష్ వెంకట్ ని లాగి అడ్డంగా బుక్కైన జనసైనికులు
సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ హడావడి చేసారు. అటు కాలేజీల్లో బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టించారు. కొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకుని పావలా కళ్యాణ్ పేరుతో ట్యాగ్ …
Read More » -
3 September
టీడీపీలో కుల వివక్ష ఇంత దారుణంగా ఉందా…దళిత యువకులు ఆవేశంతో నారాలోకేష్ పై తీవ్ర వాఖ్యలు
తెలుగుదేశం కు చెందిన కొందరు నేతలు దళిత వైసీపీఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వారు అవమానించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.కులం పేరుతో ఆమెను దూషించారని సమాచారం.అక్కడ గ్రామంలో వినాయక ఉత్సవాల వద్దకు ఆమె వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ఉత్సవాలలో శ్రీదేవి పాల్గొంటే వినాయకుడు మైల పడతారని టీడీపీ నేతలు కొందరు దూషించారు .దాంతో ఆమె కన్నీరు పెట్టుకుని టిడిపి …
Read More » -
3 September
సాహో కి కావాల్సింది హిట్టా..? కలెక్షన్ లా..?
ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సుమారు ₹350 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ప్రస్తుత రోజుల్లో అందరు ఎక్కువగా యాక్షన్ సీన్లు, ట్విస్టులు ఉన్నవే ఇష్టపడుతున్నారు. అయితే దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ లో …
Read More »