TimeLine Layout

September, 2019

  • 1 September

    వైసీపీలో చేరిన విశాఖ డైరీ చైర్మన్‌ కొడుకు..టీడీపీ కీలక నాయకులు

    విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆదివారం వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్‌ పరాజయం పాలయ్యారు. …

    Read More »
  • 1 September

    బతుకమ్మ చీరెతో నేతన్నకు భరోసా

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో ముడిసరుకుపై రాయితీలు ఇవ్వడమే కాకుండా .. ఆసరాను కల్పించడం.. చేనేత రుణాలను మాఫీ చేయడం లాంటి పలు పథకాలను అమలు చేస్తూ నేతన్నలకు సర్కారు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా ప్రతి బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఆడబిడ్డలకు చీరెలను …

    Read More »
  • 1 September

    బండి బయటకు తీస్తోన్నారా.. అయితే ఇది మీకోసమే..!

    దేశ వ్యాప్తంగా ఉన్న పలు వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నుండి ట్రాఫిక్ చలాన్లు మారనున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అధిగమించినవారికి ఈ మారిన చలాన్లు జేబులను గుళ్ల చేయనున్నాయి. మోటర్ వాహానాల చట్టం 1988కి కేంద్ర సర్కారు చేసిన సవరణలు ఈ రోజు ఆదివారం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి అమల్లోకి రానున్నాయి. మరి ముఖ్యంగా కోర్టుకెళ్ళే కేసుల్లో ఈ కొత్త సవరణల్లో తీసుకున్న జరిమానాలనే న్యాయస్థానాలు విధించే …

    Read More »
  • 1 September

    గల్లీలు గలీజు చేస్తే మీ జేబులు గుల్లే..

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే తొలి ప్రభుత్వంలో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసి బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం నిర్మించడానికి బాటలు వేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే గ్రామాల్లో.. పల్లెల్లో ఆరవై రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు. తాజాగా పల్లెల్లో గ్రామాల్లో మారుమూల …

    Read More »
  • 1 September

    ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే సుమారు15 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. ఇక 3వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను 6,19,812 మంది రాయనున్నారని తెలిపారు. …

    Read More »
  • 1 September

    శేషాచలం అడవుల్లో ఏసుమందిరం అంటూ దుష్ప్రచారం… టీడీపీ సానుభూతిపరుడిపై కేసు నమోదు…!

    తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది.  కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి పరిధిలోని శేషాచల కొండల్లో అటవీ శాఖ అధికారులు నిర్మించిన వాచ్‌టవర్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, ఏడుకొండలపై ఏసు మందిరాలు అంటూ..వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన వ్యక్తిపై టీటీడీ కేసు నమోదు చేసింది. అరుణ్ కాటేపల్లి అనే వ్యక్తి “అణువణువునా హిందూత్వం” అనే గ్రూపు నుంచి …

    Read More »

August, 2019

  • 31 August

    వినాయక చవితి.. తొలిపూజకు సిద్ధమైన ఖైరతాబాద్ గణపయ్య..!!

    గత ఏడాది శ్రీసప్తముఖ కాలసర్ప మహాగణపతిగా వెలిసిన హైదరాబాద్ ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ‘ద్వాదశ ఆదిత్య మహాగణపతి’ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నాడు. 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువుతో ఖైరతాబాద్ గణనాథుడు పూజలకు సిద్ధమయ్యాడు. మహా గణపతి విగ్రహ పనులన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయని గణేష్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం తొలి పూజ జరగనుందని అన్నారు. ఇంకా పండగకు రెండు రోజులు …

    Read More »
  • 31 August

    సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి..మంత్రి ఎర్రబెల్లి

    సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి, పేదల పక్షపాతి అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామాల్లో పని చేసే సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8500లకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ప్రకటించడంతో కార్మిక వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం నిర్వహించాయి.తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.శ్రీనివాసచార్యులు, …

    Read More »
  • 31 August

    విద్యా రంగానికి అధిక ప్రాముఖ్యత.. పద్మారావు గౌడ్

    హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో శనివారం ‘ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్ పో- 2019’ ను తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. భారత దేశంలోని వివిధ ప్రదేశాలతో పాటు వివిధ పాశాత్య దేశాల నుంచి విద్యా సంస్థల ప్రతినిధులు ‘అబాకస్ ఓవర్సీస్ ‘ సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని …

    Read More »
  • 31 August

    జీడీపీ వృద్ధి రేటు.. పరిష్కారం చూపితే అద్భుతమే.. కేటీఆర్

    జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోవడం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇదే పరిస్థతి కొనసాగితే ఆర్థిక మాంద్యం తప్పదని.. మోడీ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపితే అద్భుతమే అని అన్నారు. జీడీపీ 2019-20 మొదటి త్రైమాసికంలో 5 శాతానికి పడిపోవడం కచ్చితంగా దుష్ఫలితాలను చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలోనే ఇది అత్యంత వరెస్ట్ వృద్ధి రేటని తెలిపారు. తాను పెద్ద ఎకనామిస్ట్‌ను కాకపోవచ్చు కానీ, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat