కీసర గుట్టలో ఎకో ఫ్రెండ్లీ గ్రీనరి పార్క్కు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికుడని అన్నారు. ఎంపీ నిధులతో కీసర అడవిని అభివృద్ధి చేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ …
Read More »TimeLine Layout
August, 2019
-
31 August
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి …
Read More » -
31 August
రాజకీయాలకు పనికిరానోడు “రేవంత్రెడ్డి “
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైంది. పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్రెడ్డి. జెన్కో …
Read More » -
31 August
ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని సీఎం వైఎస్ జగన్ పిలుపు
పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా డోకిపర్రు వద్ద మొక్కను నాటి సీఎం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతగానో దోహద పడతాయని.. దీనిని దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని డోకిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగే …
Read More » -
31 August
అక్టోబరు 2 నుంచి అన్ని గ్రామ సచివాలయాల భవన నమూనా ఇదే
ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ సచివాలయాలు ఇక వైసీపీ రంగుల్లోకి మారిపోనున్నాయి . అక్టోబరు 2 నుంచి అమలులోకి వచ్చే గ్రామ సచివాలయాల భవన నమూనాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లాలకు పంపింది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే చోట ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్లకు సూచించారు.
Read More » -
31 August
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఇసుక రవాణా టెండర్లు రద్దు
కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక తరలింపుకు కి.మీకి అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లు రద్దును ఆమోదించింది ప్రభుత్వం. కి.మీ ఇసుకకు 4 రూపాయల 90 పైసలను ఖరారు చేసింది ఏపీ సర్కార్. జీపీఎస్ ట్రక్కుల ఉన్న యజమానులు దరఖాస్తు …
Read More » -
31 August
పాలమూరులో హరిత వినాయకుడు
వచ్చే నెల రెండో తారీఖు వినాయక చవితి అని మనకు విదితమే. అయితే ఈ క్రమంలో వినాయక చతుర్థి వచ్చిందంటే భక్తులందరిలోనూ ఎక్కడలేని ఆనందం. శిల్పులు అనేక రూపాల్లో ఆయన విగ్రహాలు మలుస్తుంటారు. విభిన్న రూపాల్లో, ఆకర్షణీయ రంగుల్లో ఆ విఘ్ననాథుడిని రూపొందిస్తారు. కానీ, పట్టణంలోని ఓ పాఠశాలలో మాత్రం వినాయక చతుర్థి రాకముందే గణేశుడు వెలిశాడు. అది కూడా ప్రకృతికి అనుగుణంగా, ఆకట్టుకునే విధంగా. బచ్పన్ స్కూల్లోని ఆవరణలో కొబ్బరి …
Read More » -
31 August
ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఎంపీ జోగినపల్లి..!
సహాజంగా ఒక ఎంపీ నిధులు అంటే కాంట్రాక్టులు , కమీషన్లు కాదు . అటవీ భూమిలో మొక్కలకు ప్రాణం పోయడం అని నిరూపించారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . అసలు ఆ ఆలోచన రావడమే ఒక అద్భుతం . అయినా నిత్యం ప్రకృతి మాత గురించి ఆలోచించే ప్రగతి రథసారధి వెన్నంటి ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రాకుండా ఎందుకు ఉంటాయి. కోట్లకు పడగలెత్తిన వారు కూడా పర్యావరణం గురించి ఆలోచించడం …
Read More » -
31 August
రామప్ప అభివృద్ధికి నడుం బిగించిన ఎమ్మెల్సీ పోచంపల్లి..
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంటే ఠక్కున వరికోల్ శ్రీమంతుడు అని గుర్తు పడతారు. ఆయన అంతగా తనకు జన్మనిచ్చిన ఊరికి అంతగా మేలు చేశారు.ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతుంటారు. దాన్నే నిజం చేస్తూ పోచంపల్లి గత సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు.. ఆసరా పెన్షన్ నుండి హరితహారం వరకు కార్యక్రమం ఏదైన సరే తన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దారు. …
Read More » -
31 August
బిగ్బాస్ 3లోకి రమ్యకృష్ణ..ఏరేంజ్లో ఉంటుందో
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ బిగ్బాస్ లో ఆరో వారంలో అలనాటి నటి రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరించనుంది. బిగ్బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్లో హోస్ట్గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ …
Read More »