వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడలిస్ట్, అర్జున అవార్డులు దక్కించుకున్న సాయి ప్రణీత్ ను గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్ లోని ధర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. కోచ్ పుల్లెల గోపిచంద్ తో పాటు సాయి ప్రణీత్ సపోర్టింగ్ స్టాఫ్ హాజరయ్యారు. భవిష్యత్ లో సాయి ప్రణీత్ మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్ లో మెడల్ సాధించి రాష్ట్రానికి, …
Read More »TimeLine Layout
August, 2019
-
30 August
రైతు బంధు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం.. యూపీ వ్యవసాయ శాఖ మంత్రి
రైతు బంధు పథకం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తన పార్కు ఏర్పాటు చేయబోతుంది. ఈ విత్తన పార్క్పై అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని ఓ బృందం ఈ రోజు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల …
Read More » -
30 August
రేపు కీసర దత్తత ఫారెస్ట్కు ఎంపీ సంతోష్కుమార్…
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కీసర ఫారెస్టు బ్లాక్లోని 2,042 ఎకరాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ నిధులతో ఈ అర్బన్ ఫారెస్ట్ను ఎంపీ నిధులతో ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేసేందుకు సంతోష్కుమార్ సమాయాత్తం అయ్యారు. రేపు అనగా ఆగస్టు 31 న ఈ అర్బన్ ఫారెస్ట్లో ఎకో పార్క్ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ …
Read More » -
30 August
అమరావతిపై అవసరమైతే మోదీని కలుస్తా..జనసేనాని..!
వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ కొద్ది రోజులుగా చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు సుముఖంగా లేదు..అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే…ఏపీలో అభివృద్ది కేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అమరావతికి వరద ముంపు నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు రెట్టింపు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి తరలిపోతుందంటూ …
Read More » -
30 August
గటిక విజయ్ కుమార్ ను అభినందించిన సీఎం కేసీఆర్
ఉజ్వల ప్రస్థానం, బంగారుబాట పుస్తకాల రచయిత గటిక విజయ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ పుస్తకాల ప్రతులను విజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు ప్రగతిభవన్ లో అందించారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్రమ పద్ధతిని, తెలంగాణ ఉద్యమ ఘట్టాలను, తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఉజ్వల ప్రస్థానంలో చక్కగా వివరించారని సీఎం అన్నారు. ‘‘పుస్తకావిష్కరణ చాలా బాగా …
Read More » -
30 August
చంద్రబాబుకు షాక్ న్యూస్…మరో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూత
తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి నూకలు దగ్గర పడ్డాయని, మరో మూడు నెలల్లో ఆ పార్టీ శాశ్వతంగా మూతపడుతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదని అన్నారు. రాజధాని మార్పు విషయంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజధాని మార్పుపై స్పష్టత నివ్వాలని …
Read More » -
30 August
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..!!
హైదరాబాద్ వాసులకు మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను శుక్రవారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రరణ్ రెడ్డి మాట్లాడుతూ…. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు …
Read More » -
30 August
చింతమనేని ప్రభాకర్ ఎక్కడ ఉన్న తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశం..ప్రత్యేక బృందాలు రంగంలోకి
దళితులను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కోసం …
Read More » -
30 August
మందలగిరిలో లోకేశం డ్రామా…నవ్వుకుంటున్న ప్రజలు…!
నారావారి పుత్రరత్నం లోకేష్ ఇవాళ మందలగిరిలో సారీ…మంగళగిరిలో ఓ రేంజ్లో కామెడీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఉందంటూ…. ఈ రోజు మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద భవన నిర్మాణ రంగ కూలీలతో కలిసి ధర్నా నిర్వహించాడు లోకేషం. ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ టీడీపీ నేతలు ఫ్లకార్డులు పంచి నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా లోకేష్ పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులుగా మార్చేశారంటూ …
Read More » -
30 August
గడిచిన మూడు నెలల్లో పచ్చ మీడియా దొంగ ప్రచారం..ఉన్న కాస్త పరువూ పాయే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు అండ్ పచ్చ గ్యాంగ్ కు నోట మాట రావడంలేదు. టీడీపీ అధికారంలో ఉన్నతసేపు వారు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగింది. జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి అతడిని ఎదుర్కోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంకేం చెయ్యాలో తెలియక చివరికి జగన్ పై దొంగ ప్రచారాలు మొదలుపెట్టారు. అందులో కూడా అడ్డంగా దొరికిపోయి పరువు మొత్తం తీసుకుంటున్నారు. గడిచిన …
Read More »