TimeLine Layout

August, 2019

  • 23 August

    అమెరికాలో చదువు…నారా లోకేష్‌ పది మాటలు మాట్లాడితే 20 తప్పులు.. సంచలన వాఖ్యలు చేసిన అనిల్‌కుమార్‌

    ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత.. తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేష్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. …

    Read More »
  • 23 August

    జగన మార్క్ పాలన ప్రారంభం.. త్వరలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు

    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారిస్తూ అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. దీనికోసం ఇప్పటికే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు …

    Read More »
  • 23 August

    మరోసారి జగన్ పాలనపై బురద చల్లాలని చూసి అడ్డంగా దొరికిపోయిన లోకేశ్

    వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తూ మరోసారి లోకేశ్ అండ్ టీం అడ్డంగా దొరికిపోయింది. తాజాగా ఆర్టీసీ టికెట్ల వెనుకభాగంలో క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో 39 కోట్లు కేటాయించారని ప్రచారం చేస్తున్న ముద్రణలు కనిపించాయి. దీంతో ముందూ వెనుక ఆలోచించుకోకుండా లోకేశ్ టీం జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు సిద్ధమయ్యారు. వెంటనే జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం ప్రారంభించారు.   అయితే …

    Read More »
  • 23 August

    వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు

    ఈరోజు నుంచి బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.23, 24, 25 తేదిల్లో సెలవులు ఉన్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం, నాలుగో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్‌ యాక్ట్‌ ప్రకారం నవ్యాంధ్రలో సెలవులు ప్రకటించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏటీఎంలలో నగదు నింపామని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ సోమవారం బ్యాంకుల్లో నగదు లావాదేవీలు యథాతథంగా జరుగుతాయన్నారు.

    Read More »
  • 23 August

    పార్టీని అడ్డంపెట్టుకొని స్థలాన్ని కబ్జా..దేవుడి పేరుతో గుడి..మహిళలు, బాలికలపై..టీడీపీ నేత దారుణాలు

    ఏపీలో టీడీపీ నేతల ఆగాడాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. ఒక పక్కా కోడెలా అవీనీతి బట్టబయలు అవుతుంటే..మరో పక్క తెలుగు తమ్ముళ్ల బండారం తెలుస్తుంటే నాయకులకు ఏం జరుగుతుందో..ఏం జరిగిందో అర్థం కావడంలేదంట. తాజాగా ‘అతను స్వామిజీ కాదు.. పంతులూ కాదు.. టీడీపీ నాయకుడు… పార్టీని అడ్డంపెట్టుకొని ఇక్కడ కార్పొరేషన్‌ స్థలాన్ని కబ్జా చేసేశాడు. దేవుడి పేరుతో గుడిని కట్టి… స్వామీజీగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చే మహిళలు, బాలికలపై వికృతచేష్టలకు …

    Read More »
  • 23 August

    మొదటిరోజే ప్రమాదంలో పడేవాళ్ళు…జస్ట్ మిస్

    ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ తో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం మన ఆటగాళ్ళు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు. మొదటి మ్యాచ్ గురువారం మొదలైంది. అయితే ముందుగా టాస్ గెలిచిన కరేబియన్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. అందరు ముందుగా అనుకునట్టుగానే భారత్ మంచి ఫామ్ లో ఉండడంతో వెస్టిండీస్ కు కష్టమైన పరిస్థితి అని …

    Read More »
  • 22 August

    ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడీకి చిదంబరం

    ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీ విధించింది. 3 గంటల విచారణ తర్వాత సీబీఐ చిదంబరంను కోర్టులో హాజరుపర్చింది. చిదంబరాన్ని 5 రోజులు కస్టడీకి అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు చిదంబరాన్ని కస్టడీకి అనుమతించింది. మరోవైపు విచారణ సమయంలో అరగంటపాటు కుటుంబసభ్యులు, న్యాయవాదులతో …

    Read More »
  • 22 August

    మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలి..!!

    వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఆలయ ఈవోలకు అందజేశారు. పర్యావరణహిత మట్టి విగ్రహాలపై TSPCB రూపోందించిన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను మంత్రి అల్లోల ఆవిష్కరించారు. …

    Read More »
  • 22 August

    రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం..!!

    రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో మంత్రి పర్యటించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు భీమా పథకం రైతులకు భరోసాగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.జనవరి తర్వాత గోదావరి జలాలతో చెరువులన్నీ నింపుతామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని పిలుపు …

    Read More »
  • 22 August

    పోలవరం పనులు ఆపమనలేదు

    నవ్యాంధ్రలో పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ కు వైసీపీ సర్కారు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్ పై మాత్రమే రివర్స్ టెండరింగ్ కెళ్ళోద్దని తీర్పునిచ్చింది కానీ పోలవరం పనులు ఆపేయమని కాదు అని ప్రభుత్వ లాయర్లు మీడియాతో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat