TimeLine Layout

August, 2019

  • 22 August

    దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీసిన కోడెలను సస్పెండ్‌ చేసే ధైర్యం ఉందా బాబు

    అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై నిర్దిష్ట చట్టంలోని సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించిన విజయసాయిరెడ్డి …

    Read More »
  • 22 August

    భారత్ ను ఆపే శక్తి వెస్టిండీస్ కు ఉందంటారా…?

    2019 ప్రపంచకప్ తరువాత టీమిండియా మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే ఆడింది. మంచి జోరుమీద ఉన్న భారత్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ ను కైవశం చేసుకుంది. టీ20 లో స్పెషలిస్ట్ గా పేరున్న కరేబియన్ కు చివరికి భారత్ విషయంలో చేతులెత్తేసింది. అయితే భారత్ వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో భాగంగానే ఈరోజు ఆతిధ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా …

    Read More »
  • 22 August

    చంద్రబాబు పర్యటనలో జై జగన్‌…జై జగన్‌ అంటూ నినాదాలు..ఆగ్రహంతో ఏం చేశాడో తెలుసా

    ‘మీ మంత్రులను తీసుకొచ్చి గ్రామాల్లో పనులు చేయించండి. అంతేగాని ఇక్కడ అరిస్తే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్‌’అంటూ తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరద బాధితులపై మండిపడ్డారు. నాకే ఎదురు చెబుతారా.. అంటూ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కొల్లూరు మండలం పోతార్లంకలో మంత్రులు, ప్రజా …

    Read More »
  • 22 August

    కార్తీ చిదంబరంపై సీబీఐ ఎఫ్ఐఆర్.! విదేశాల్లోని ఆస్తులు సైతం స్వాదీనం.. మామూలు దెబ్బ కాదుగా

    మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరను బుధవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబధిత నగదు అక్రమ చలామణి కేసులో ఈయనను అరెస్ట్‌ చేశారు. చిదంబరం నివాసంలోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన ఆక్రమ ఆస్తులు విషయానికి వస్తే.. చిదంబరానికి చెన్నైలో 12 ఇళ్ళులు, 40 మాల్స్, 16 సినిమా థియేటర్లు, 3 కార్యాలయాలు ఉన్నాయి. తమిళనాడులో 300 ఎకరాల భూమి, దేశవ్యాప్తంగా …

    Read More »
  • 21 August

    Sextortion by school students, sugar infants, online scammers, and intercourse crime masters.

    Two-means (sending and receiving) brief codes: Even in dire instances whenever you’ve established a sure level of trust, it isn’t beneficial to offer cash to a sugar daddy. Never share your account details, social safety number, or any type of explicit private element with them. Professional scammers can use the …

    Read More »
  • 21 August

    A Spotlight On Straightforward Cbd Coffee Solutions

    I Drank CBD Espresso for a Week. The Willie’s Treatment coffee comes in whole bean or floor in Dark Roast, Medium Roast and Decaf. The corporate additionally sells a hemp oil tincture and a soothing balm, greatest used for massaging into sore muscle mass. I feel in just three months, …

    Read More »
  • 21 August

    దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్..కిషన్ రెడ్డి స్పందన…!

    కశ్మీర్ విభజన తర్వాత మోదీ సర్కార్‌ ఫోకస్ సౌత్ ఇండియాపై పడిందని…తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడం ద్వారా దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాదు హైదరాబాద్‌ను యుటీ చేస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర …

    Read More »
  • 21 August

    సీఎంను, మంత్రి అనిల్ యాదవ్ ను ఇష్టానుసారంగా దుర్భాషలాడిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

    తాజాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం …

    Read More »
  • 21 August

    వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా..ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ఆవిర్భావం నుంచి వాసిరెడ్డి పద్మ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించినట్లు తెలుస్తుంది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి …

    Read More »
  • 21 August

    వార్నీ.. చెడ్డీ గ్యాంగ్ కంటే ఘోరం… అసెంబ్లీ సీసీ కెమెరాలు ఆపేసి మరీ దోచారు…!

    ఇటీవల హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేసింది. అర్థరాత్రి పూట అపార్ట్‌మెంట్లు, ఇండ్లలో దూరి, మొదట సీసీ కెమెరాలు ఉంటే వాటిని ధ్వంసం చేసి..లేకుంటే వాటి పవర్ లైన్స్ కట్ చేసి…దోపిడీకి పాల్పడ్డేవారు. ఇప్పుడు చెడ్డా గ్యాంగ్ తరహాలోనే అసెంబ్లీలో సీసీ కెమెరాలు ఆపేసి ఫర్నీచర్‌ను తరలించుకుపోయిన ఘటన సంచలనంగా మారింది. టీడీపీ అంటే దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌కు మారింది. చిన బాబు, పెదబాబుల నుంచి జన్మభూమి కమిటీల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat