అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్ను తానే తీసుకున్నట్టు శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఒప్పుకున్నారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తా.. లేకపోతే విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు. ఇక కోడెల వ్యవహారంపై నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కోడెల లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి …
Read More »TimeLine Layout
August, 2019
-
20 August
ఆంగ్లేయులపై యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు.. సైరా టీజర్ అదిరిపోయింది
సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజైంది.. ‘చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని.. కానీ ఆచరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు’ అంటూ పవన్ కల్యాణ్ వాయిస్ తో ప్రారంభమయే టీజర్ యుద్ద సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. చారిత్రక వీరుడి ఘనతను పరిచయం …
Read More » -
20 August
అమితాబ్, రజినీ, యష్, పవన్, మోహన్ లాల్ వీళ్లంతా చిరంజీవి కోసం ఏం చేస్తున్నారో తెలుసా.?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. ఏదో విధంగా చాలామంది …
Read More » -
20 August
సరికొత్త లుక్లో నందమూరి బాలకృష్ణ ..!
అనంతపురం జిల్లా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే , టాలీవుడ్ అగ్ర హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన మీడియా కంటపడలేదు. తాజాగా బయటికి వచ్చిన బాలకృష్ణ కొత్త ఫొటో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలకృష్ణ 105వ చిత్రం థాయ్లాండ్లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. …
Read More » -
20 August
వేయికళ్లతో ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్.. రికార్డులు బద్దలు కొడుతుందా.?
మెగాస్టార్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 151వ సినిమా సైరా టీజర్ మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలకు విడుదలకానుంది. చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకి అద్భుతమైన స్పందన రావడంతో టీజర్ ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరుని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఉత్సాహంతో …
Read More » -
20 August
ఫర్నీచర్ కూడా వదలని కోడెల..!
అధికారం అడ్డంపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్ చేసిన దోపిడీలు ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయి.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, కుమార్తె పలువుర్ని బెదిరించి డబ్బు వసూలుచేసినట్టు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇందులో బాగాంగ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు …
Read More » -
20 August
దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.. మరి కేంద్రం ఒప్పుకుంటుందా
ఓటరు కార్డుల్లోని ఫేక్ కార్డులు తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రయత్నాలు చేపట్టింది.. ఒక మనిషికి ఒకటికంటే ఎక్కువ ఉన్న ఓటరు కార్డులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతీవ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్ నంబర్తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని EC తాజాగా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని, …
Read More » -
20 August
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన రాజ్యసభకు ఎన్నికకాగా, ఇప్పుడు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగియడంతో ఒకసీటు తమకు తమిళనాడు నుండి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డీఎంకేను కోరింది. అయితే కాంగ్రెస్ చేసిన రిక్వెస్ట్ కు …
Read More » -
20 August
ఓటమితో తెలుగుదేశం శ్రేణులకు ఉన్న కాస్త మైండ్ కూడా పోయిందా.?
తాజాగా ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలను జగన్ వివరించారు. జగన్ మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి వచ్చిందని ప్రవాసాంధ్రులు మంత్ర ముగ్దులయ్యారు. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు టీడీపీ …
Read More » -
20 August
హీరో రాజ్ తరుణ్ కారుకు ప్రమాదం ..డివైడర్ను ఢీకొట్టి నాలుగు పల్టీలు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్తరుణ్కు పెను ప్రమాదం తప్పింది. TS09 Ex 1100 నంబర్ గల తన కారులో వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని తెలుస్తోంది. అనంతరం నాలుగు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్తరుణ్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కారు డివైడర్ను డీకొట్టడంతో ఈ …
Read More »