ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15 న కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తున్నట్లు సమచారం. జగన్ తన తల్లి విజయమ్మ, భారతి, వాళ్ళ చిన్న కుమార్తె వర్షా రెడ్డితో కలిసి ఈ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ పర్యటన పూర్తిగా జగన్ వ్యక్తిగత పర్యటన అని చేబుతున్నారు. జగన్ చిన్న కూతురు హర్షా రెడ్డికి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో సీటు …
Read More »TimeLine Layout
August, 2019
-
14 August
సైరా మేకింగ్ అదుర్స్…ఫ్యాన్స్ కు పండగే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఈ చిత్రాన్ని తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియో ఇప్పుడే విడుదలైంది. స్వాతంత్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందుగానే వీడియోను రిలీజ్ చేసిన చిత్ర బృందం సెట్లో జరిగిన సంఘటనల్ని యావత్ ప్రపంచంతో పంచుకుంది.ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి …
Read More » -
14 August
జిల్లా అధ్యక్షుడితో సహా మూకుమ్మడిగా రాజీనామాలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాదాపు ముప్పై ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో …
Read More » -
14 August
రాజకీయాలు నుండి పవన్ ఔట్..అందుకే సినిమాల్లోకి ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఇండస్ట్రీ పరంగా పవన్ కి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువే..అలాంటిది సినిమాలు మానేసి పూర్తిగా 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఒకసారి అన్నయ్య చిరంజీవి విషయంలో దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి రాలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ చూసుకొని రాజకీయాల్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో అప్పుడు అన్నయ్య..మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ క్లియర్ గా చూసారు. దీంతో పవన్ రాజకీయాలు మానేసి మల్లా సినిమాల్లోకి …
Read More » -
14 August
5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రూ.5ల భోజనం తింటున్నా మాజీ ఎమ్మెల్యే..!
ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న …
Read More » -
14 August
ఈ ఇద్దరి క్రికెట్ దిగ్గజాలకు ఈరోజు ఎంతో ప్రత్యేకం…ఎందుకంటే ?
క్రికెట్ దిగ్గజాలైన డాన్ బ్రాడ్మన్, సచిన్కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మన్ తన ఆట తీరుతో క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయాడు. తానూ ఆడిన 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో ఏకంగా 29 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ దిగ్గజ ఆటగాడు ఆటకు స్వస్తిపలికి 71 ఏళ్లు అవుతున్నా ఆయన రికార్డు మాత్రం ఇంకా అలానే ఉంది. అలాంటి వ్యక్తి …
Read More » -
14 August
సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా పట్టుబడిన టీడీపీ నేత
సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్ పోలీసులకు చిక్కినట్లు అధికారులు …
Read More » -
14 August
ఎన్ని దినాలు అయింది నిన్ను చూసి? ఒక్కసారి నిన్ను చూడంగానే దిల్ ఖుష్ అయ్యింది..
నభా నటేష్.. ఈ పేరు వింటే ఒక్కప్పుడు ఎవరికైనా ఒక మామోలు హీరోయిన్ గా పరిచయం. కాని ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు చెబితే అందరికి టక్కున గుర్తొచ్చేది ఇస్మార్ట్ శంకర్.. ఈ చిత్రంలో తాను చేసిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. హీరో రామ్ సరికొత్త యాసలో మాట్లాడుతున్న బాషనే ఈ సినిమాకు హైలెట్ అని …
Read More » -
14 August
బ్రేకింగ్..ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…నెరవేరిన రాయలసీమవాసుల చిరకాల కోరిక….!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు అనగా ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీసీఎం జగన్ కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలులో హైకోర్ట్ పెట్టాలని రాయలసీమ వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న …
Read More » -
14 August
టీమిండియా కెప్టెన్..25, వైస్ కెప్టెన్…26 ??
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో మంచి జోరుమీద ఉంది.అటు కెప్టెన్ ఇటు వైస్ కెప్టెన్ ఇద్దరు భీకర ఫామ్ లో ఉన్నారనే చెప్పలే. టీమిండియా మాజీ ఆల్రౌండర్, డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన వారిలో ఏడో స్థానంలో ఉన్నారు. 304 వన్డేలు ఆడిన యువీ 8701 పరుగులు చేసాడు. అయితే హిట్ మాన్ రోహిత్ మరో 26 పరుగులు …
Read More »