ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులకు శుభవార్త. ఖమ్మంలో దశాబ్దాలుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న ప్రభుత్వాసుపత్రి త్వరలో వైద్య కళాశాలగా మారనుంది. దేశవ్యాప్తంగా 75 ప్రభుత్వాసుపత్రులను వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్రం రూపొందించిన జాబితాలో ఖమ్మం ఆస్పత్రికి చోటుదక్కింది. వైద్య కళాశాల ఏర్పాటుకు అన్ని సానుకూలతలూ ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య కళాశాల ఏర్పాటు విషయమై ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుంది. ఖమ్మంతోపాటు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిని కూడా వైద్య కళాశాలగా మార్పు …
Read More »TimeLine Layout
August, 2019
-
12 August
ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసిన సీఎం జగన్
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవటంతో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. “శైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం” అని సీఎం వైఎస్ జగన్ …
Read More » -
12 August
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురం,తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని కేసీఆర్ కుటుంబం దర్శించుకున్న అనంతరం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి …
Read More » -
12 August
కృష్ణమ్మ ఉగ్రరూపం..నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 8.70 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండడంతో జూరాలకు ఉధృతంగా వరద చేరింది. దీంతో అన్ని గేట్లను ఎత్తి 8.63 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి …
Read More » -
12 August
ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి చొరవతో తిరుపతిలో ఆగిన గరుడవారధి పనులు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే కారణంతో కొన్ని నిర్మాణాలు ఆగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి చొరవతో తిరుపతిలో ఆగిన గరుడవారధి పనులు పునఃప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రూ.684 కోట్లతో చేపట్టిన స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ (గరుడ వారధి) నిర్మాణం కూడా ఉంది. లక్షలాది మంది భక్తులు, నగర వాసుల ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే భూమన పసిగట్టారు. …
Read More » -
12 August
రాజులు మంచివాళ్లు అయితే రాజ్యాలు సుభిక్షం..!
పాలించే రాజులు ప్రజా క్షేమాన్నికాంక్షించే సుపరిపాలకులు అయితే…ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి అనే నానుడికి తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తే అర్థమవుతుంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిండక ఎన్నేళ్లయింది… నాగార్జుసాగర్ గేట్లు తెరుస్తమని ఏనాడైనా అనుకున్నమా…..ముఖ్యంగా తెలంగాణలో కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే చూసి మురిసి ఎన్నేళ్లు అయింది…జీవనది లాంటి కృష్ణమ్మ జాడ లేక…తెలుగు రాష్ట్రాలు ఎంతగా విలవిలలాడిపోయాయి. కానీ ఈసారి గోదావరి గంగమ్మ గలగలా పారుతుంటే…కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే …
Read More » -
12 August
గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఇవీ…15వ తేది నుంచి అమలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించనున్నట్టు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏంటో ఒక్కసారి చూద్దాం: *వారి గ్రామాల్లో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందించాలి. *తమ …
Read More » -
12 August
నాగార్జున…నిన్ను పట్టించుకునే నాధుడే లేడా..?
అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మథుడు-2. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీసాడు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు సీక్వెల్స్ హిట్ అయినట్టు చరిత్రలో లేదు ఒక్క బాహుబలి తప్ప. నాగ్ మొదటి నుండి ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చెయ్యాలని ఎన్నో ప్రమోషన్లు చేసాడు. అయినప్పటికీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి ఒక్కరుకూడా తమ ఇస్టాన్ని చూపలేకపోయారు. ఇప్పుడు …
Read More » -
12 August
సహాయక చర్యల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ ఎమ్మెల్యే
కృష్ణ నది వరద పోటెత్తి ఆల్మెట్టి,నారాయణ పూర్ ప్రాజెక్టుల నుండి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణ పెట్ జిల్లాలోని కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామం వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి,ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు …
Read More » -
12 August
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే రోజా ఘన స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు సోమవారం ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా …
Read More »