వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పయనమవుతున్నారు. ఈ నెల 15 వ తేదీన అమెరికా వెళ్తున్న జగన్ అక్కడ వారం రోజుల పాటు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీన జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు బయలుదేరుతారు. ఈ నెల 17 వ తేదీన డల్లాస్ లోని కన్వెన్షన్ హాలులో జగన్ అమెరికాలో ఉన్న తెలుగు వారితో సమావేశమవుతారు. ఈ …
Read More »TimeLine Layout
August, 2019
-
11 August
గ్రేటర్ కు హరిత శోభ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరవాసులకు నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు నగరంలో 33 శాతం గ్రీన్ కవరేజీ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా రూ. 17.75 కోట్ల వ్యయంతో సూరారం, మాదన్నగూడ, నాదర్గుల్ బ్లాక్ల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధిచేస్తున్నారు. అలాగే హరితహారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో …
Read More » -
11 August
తిరుమలలో పవిత్రోత్సవాలు..భక్తులతో కిటకిట
వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు జేఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం 95వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అధిక రద్దీ వద్ద సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు …
Read More » -
10 August
ఎన్ఎస్పీ ఆయకట్టు రైతన్నలకు శుభవార్త
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని రైతులకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ గేట్లు ఎత్తాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆదివారం ఉదయం నాగార్జున సాగర్ లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంయుక్తంగా కుడి, ఎడమ గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తారు. అనంతరం ఎల్.ఎల్.సి, ఎఎంఆర్ కాలువల ద్వారా …
Read More » -
10 August
సాహో ట్రైలర్ విడుదల..!!
ప్రముఖ సినీ హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ నటీనటుల లుక్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Read More » -
10 August
మహానటిపై కేటీఆర్ అభినందనల వర్షం..!!
66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగుచిత్రాలకు అవార్డుల పంట పండింది. మహానటి,రంగస్ధలం,అ!,చిలసై సినిమాలకు 7 పురస్కారాలు దక్కాయి. వీటిలో మహానటికే మూడు అవార్డులు రాగా జాతీయ ఉత్తమనటిగా కీర్తిసురేశ్ ఎంపికైంది. అంతేగాదు తెలుగులో మహానటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తాచాటడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ …
Read More » -
10 August
అందర్నీ ఒకేతాటిపైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిది..!!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు శనివారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ వికాస సమితి భిన్నాభిప్రాయాలను పంచుకునే వేదిక” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ” విభిన్న భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్ మహానగరంలో స్వేచ్ఛ …
Read More » -
10 August
వ్యవసాయ కూలీగా సబ్ రిజిస్టార్..!!
ములుగు జిల్లా:- రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లీమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుంది. ఒక వైపు సామజిక సేవా కార్యమాలు మరో వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తు నేడు సెలవు దినం కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రపురం గ్రామంలో గ్రామానికి చెందిన కౌలు రైతు రాఘవరెడ్డి నీలమ్మ దంపతుల వ్యవసాయ భూమి లో గత ఐదు సంవత్సరాలుగా ఎప్పటిలాగే ఈసారి …
Read More » -
10 August
మాజీ స్పీకర్ కోడెలకు వరుస షాక్లు…!
దశాబ్దాలుగా నరసరావుపేట, సత్తెనపల్లిలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత, నవ్యాంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్ పేరుతో గత ఐదేళ్లుగా చేసిన వసూళ్ల దందాపై కోడెలతో సహా ఆయన ఫ్యామిలీపై కేసులు, కేబుల్ టీవీ కుంభకోణంలో కొడుకు శివరామ్పై కేసులు, ఫ్లాట్లు కబ్జాలపై కూతురు విజయలక్ష్మీపై కేసులు…మరోవైపు కోడెలను సత్తెనపల్లి ఇన్చార్జీ పదవి …
Read More » -
10 August
చంద్రబాబు పాలిచ్చే ఆవుకాదు…రక్తాన్ని పీల్చే జలగ…!
ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు తండ్రీ కొడుకులు. మొన్నటికీ మొన్న కియా నుంచి తొలి కారు..అంతా దార్శనికుడు చంద్రబాబు కష్టం అంటూ చేసిన ట్వీట్తో చినబాబును …
Read More »