తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని శిలాక్షరం…ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం…తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత…ఆచార్య శ్రీ కొత్త పత్తి జయశంకర్ సార్ జయంతి నేడు. సమైక్యపాలనలో అన్ని విధాల దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించిన ..ఆచార్య జయశంకర్ 1934, ఆగస్టు 6న అంటే సరిగ్గా ఇదే రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం …
Read More »TimeLine Layout
August, 2019
-
6 August
మోజో టీవీ ఉద్యోగులకు సీఈవో రేవతి, ఫోర్జరీ ప్రకాష్ల మరో మోసం…ఇవిగో ఆధారాలు…!
ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్కైన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్, మోజీ టీవీ సీఈవో రేవతిల మోసం బయటపడింది. టీవీ 9 నిధులను మోజో టీవీకి మళ్లించిన రవిప్రకాష్ అనధికారికంగా టీవీ 9 కు ప్రత్యామ్నాయంగా మోజీ టీవీని నడిపించిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు మోజో టీవీ సీఈవో రేవతి నానా రచ్చ చేసింది. జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్నారంటూ సన్నాయి నొక్కులు …
Read More » -
6 August
జట్టుకు ప్రయోగాల సమయం వచ్చేసింది..!
వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే వెస్టిండీస్ తో రెండు టీ20మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో కొంచెం తడబడినా మొత్తానికి విజయం అయితే సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ అధ్బుతమైన బ్యాట్టింగ్ తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత్ …
Read More » -
6 August
ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి లక్షల్లో స్వాహా చేసిన జనసేన అభిమాని
ఏపీలో జనసేనా కార్యకర్త చేసిన పనికి పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. విజయవాడ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి కేసు నమోదు అయిన జనసేన కార్యకర్త మద్దిల దీపుబాబు గతంలో కూడా ఇలానే మోసం చేసి అరెస్ట్ అయ్యాడు .ఫేస్ బుక్ పరిచయం తో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ.16.50 లక్షలు స్వాహా చేసిన జనసేన అభిమాని. ఫేస్బుక్లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 …
Read More » -
5 August
రేపు ధర్మపురికి సీఎం కేసీఆర్
మేడిగడ్డ నుండి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నది ని చూడడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ పంప్ హౌజ్, ధర్మపురి పుణ్యక్షేత్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అధికారులు ఇంజనీర్లతో పాటు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ పర్యటన ప్రారంభిస్తారు
Read More » -
5 August
తెలంగాణకి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి..!!
గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ అందజేశారు. రాష్ర్టంలో అమలవుతున్న పథకాలను, కార్యక్రమాలను వివరించారు. …
Read More » -
5 August
చింతమడక ఆరోగ్య సూచిక.. దేశానికే ఆదర్శం కావాలి….!!
చింతమడక లో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో చింతమడక లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సియం కేసీఆర్ గారు, యశోద ఆస్పత్రి …
Read More » -
5 August
కర్నూల్ జిల్లాలో చంద్రబాబుకు షాకిచ్చిన గౌరు దంపతులు..తిరిగి వైసీపీలోకి
2019 ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా వీడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన గౌరు వెంకట్ రెడ్డి దంపతులు మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014లో వైసీపీ తరపున గౌరు వెంకట్ రెడ్డి భార్య చరిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. …
Read More » -
5 August
ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్టికల్ 370.. ఎందుకు వ్యతిరేకించాలో తెలియాలంటూ ఇది చదవాల్సిందే
ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్టికల్ 370.. ఎందుకు వ్యతిరేకించాలో తెలియాలంటూ ఇది చదవాల్సిందే .ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. ఆర్టికల్ 370 చూస్తే, ఎందుకు వ్యతిరేకించాలో అర్ధమవుతుంది. ● జమ్ము-కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది . ● జమ్ము-కాశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉంటుంది. జమ్ము-కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. మిగతా భారతదేశానికి 5 సంవత్సరాలు ● జమ్మూ-కాశ్మీర్లో భారత …
Read More » -
5 August
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్పందన…!
జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్పందించారు. ఎన్నో ఏళ్లుగా దేశసమగ్రతకు సవాలుగా నిలిచిన ఆర్టికల్ 370 ని రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని స్వామిజీ అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ, అమిత్ షా అభినందనీయులు అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం దేశ సమగ్రతకు, సమైక్యతకు …
Read More »