పవిత్ర పుణ్యక్షేత్రం బుుషికేశ్లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటించారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి వారు బుుషికేష్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 14 వరకు స్వామిజీలు బుుషికేష్లో తపోదీక్ష అవలంబిస్తారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు బుుషికేష్ శ్రీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ రోజు బుుషికేష్కు వెళ్లిన వైవి …
Read More »TimeLine Layout
August, 2019
-
3 August
వాట్సాప్లో భర్త తలాక్..ముంబైలో త్రిపుల్ తలాక్ ఫస్ట్ కేసు నమోదు..!
ఎన్డేయే ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం అకారణంగా తలాక్ చెప్పిన వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. ఈ మూడేళ్లు సదరు భర్త..భార్యా పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలి. అంతే కాదు ఈ కేసులో …
Read More » -
3 August
అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయిన వైవీ సుబ్బారెడ్డి..!
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని కోరడం జరిగింది. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అమిత్ షాకు ఇచ్చారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి విభజన హామీలను మొత్తం పూర్తిగా నెరవేర్చాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్దికి తోడ్పడాలని …
Read More » -
3 August
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ …
Read More » -
3 August
మాజీ స్పీకర్ కు కీలక పదవి..?
కర్ణాటక శాసనసభ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించనుందా? అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. తర్వాత పలు మార్లు బీజేపీని ఇరుకుపెట్టేలా రమేష్ కుమార్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో… ఆయన అయితేనే బీజేపీ కి మాటకి మాట ఎదురు చెప్పగలరని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు …
Read More » -
2 August
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి.. కొప్పుల
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పలువురు కేంద్రమంత్రులను కలిసిన పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణలో గురుకుల పాఠశాలల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. పెద్దపల్లిలో కేంద్రీయ విద్యాలయం, జగిత్యాలలో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.. అటు రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణంలో …
Read More » -
2 August
బంగీ జంప్ సరే…పార్టీ జంప్ ఎప్పుడు ఉమా…!
ప్రత్యర్థులపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ఉమాలు ముందు వరుసలో ఉంటారు. ఒకరు దేవినేని ఉమా అయితే…ఇంకొకరు దేవినేని కంటే రెండాకులు ఎక్కువే చదివిన బోండా ఉమ. అసెంబ్లీ అయినా, ప్రెస్మీట్లు, అయినా బహిరంగ సభలోనైనా ప్రత్యర్థులపై బూతు పదజాలంతో తిట్టడంలో బోండా స్టైలే వేరు. గత అసెంబ్లీలో కొడాలి నానిని రేయ్…రేయ్…పాతేస్తా..నా కొ..కా..అంటూ బూతులు లంకించుకున్న బోండా ఉమను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క …
Read More » -
2 August
వరంగల్ సమగ్ర అభివృద్ధికి వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041
వరంగల్ మహా నగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
Read More » -
2 August
రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, నాజర్, భాను చందర్, రఘువరన్ లకు ఆయనే గురువు
నటుడు రాజీవ్ కనకాల తండ్రి యాంకర్ సుమ కనకాల మామ దేవదాస్ కనకాల కన్ను మూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను చేసిన నటగురువు దేవదాస్ కనకాల. ఈయనపేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణతీసుకున్నారు. గొప్పగొప్ప నటులు కూడా ఇవదులో ఉన్నారు. స్టార్ …
Read More » -
2 August
దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగస్ట్ 30న గ్రాండ్గా విడుదల కానున్న సంగతి తెలిసిందే . దాదాపు 350 కోట్ల బడ్జెట్తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్తో పాటు పోస్టర్స్ , …
Read More »