ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ రోజు టాప్ న్యూస్ పై ఒక లుక్ వేద్దాం ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాపు రిజర్వేషన్లపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సీఎం జగన్ బందరుపోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా అంటూ వైసీపీపై నారా లోకేశ్ ఫైర్ పోర్టులపై సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికిలేదని …
Read More »TimeLine Layout
July, 2019
-
29 July
మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ మృతిపై అసత్య ప్రచారం..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ నిన్న ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని అపోలో వైద్యులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి సోకడంతో ముఖేశ్గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్కు వెళ్లి ముఖేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తన తండ్రి ఆరోగ్య …
Read More » -
29 July
విశ్వాస పరీక్షలో నెగ్గిన యాడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాంధించారు. విశ్వాసపరీక్షకు అనుకూలంగా మొత్తం 106మంది ఓట్లు వేశారు. 106 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో యడియూరప్పకు 106 మంది ఓట్లు దక్కాయి. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం సందర్భంగా …
Read More » -
29 July
జైపాల్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తి అతనే..!
ఐదు సార్లు ఎంపీ.. రెండు సార్లు రాజ్యసభ ఎంపీ.. ఐదు దఫాలుగా కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన సూదిని జైపాల్ రెడ్డి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఈ రోజు సోమవారం ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డికి ఒకరంటే …
Read More » -
29 July
సినిమా విడుదల అనుకుంటే..ట్రైలర్ రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ ?
యంగ్ రెబెల్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో..ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుంది. నాలుగు బాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఆగష్టు 15విడుదల విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. అయితే అసలు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల …
Read More » -
29 July
జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు
కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.. 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపు 5సార్లు ఎంపీగా ఘనవిజయం 2సార్లు ఎంపీగా రాజ్యసభకు ఎంపిక 5సార్లు కేంద్రమంత్రిగా సేవలు కేంద్రమంత్రిగా …
Read More » -
29 July
కాంగ్రెస్ తో మొదలై..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి.ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం సూదిని జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే విద్యార్థి నాయకుడిగా 1960దశకంలో రెండు సార్లు వర్సిటీ అధ్యక్షునిగా ఎన్నిక దివంగత మాజీ ముఖ్యమంత్రి …
Read More » -
29 July
డియర్ కామ్రేడ్..అంచనాలకు మించని కలెక్షన్లు
విజయ్ దేవరకొండ హీరోగా, కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను భారీ ఎత్తులో నాలుగు బాషల్లో విడుదల చేసారు. ఈ సినిమా రీలీజ్ కు ముందే హీరో, హీరోయిన్ మరియు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ చేయడం జరిగింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన మేరకు …
Read More » -
29 July
సంబరాల్లో వైసీపీ శ్రేణులు.. త్వరలోనే న్యాయ విచారణలో అన్ని కేసులు వీగిపోతాయంటూ హర్షం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా… ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. …
Read More » -
29 July
యువ ముఖ్యమంత్రి మార్పుకోసం ముందడుగు వేస్తుంటే.. చంద్రబాబు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఇద్దరివీ వ్యక్తిగత పర్యటనలే అయినా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆదివారం అమెరికా వెళ్లారు.. మూడ్రోజులపాటు ఆయనలో అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తమే బాబు యూఎస్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఆయన తిరిగి ఆగష్టు 1న ఇండియాకి రానున్నారు. అలాగే జగన్ అమెరికా పర్యటన కూడా ఖరారైంది. ఆగస్టు 17నుంచి 23వరకు కుటుంబ …
Read More »