కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్గా షీలా దీక్షిత్ పని చేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2017 మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్గా సేవలు …
Read More »TimeLine Layout
July, 2019
-
20 July
ఘనంగా `డియర్ కామ్రేడ్` మ్యూజిక్ ఫెస్టివల్..
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ చిత్రం జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనికి గాను భరత్ కమ్మ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్లో మ్యూజిక్ ఫెస్టివల్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమాలోని …
Read More » -
20 July
ఫించన్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ
తెలంగాణలో వనపర్తి పట్టణంలో పెరిగిన పించన్ల ఫ్రొసీడింగ్స్ ను మంత్రి నిరంజన్ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో పేదరికం ఉన్నంతకాలం ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న అన్నిరకాల వనరులను సద్వినియోగం చేసుకుంటే పదేళ్లలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ …
Read More » -
20 July
జక్కంపూడి రాజాను సొంత తమ్ముడిగా చూసుకున్న జగన్.. వైఎస్ కూడా ఇదేనేర్పారు
గతంలో విష జ్వరాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పలువురు మరణించారు.. దాదాపుగా రెండేళ్లక్రితం జరిగిందీ సంఘటన.. ఆసమయంలో బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు అప్పటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామం చాపరాయికి బయలుదేరారు. చాపరాయికి చేరుకోవటం అంత తేలికైన పని కాదు. ఏజెన్సీలోని గిరిజనుల దగ్గరకు చేరుకోవటానికి సరైన దారిలేదు. ఆదారుల్లో బొలేరో, కమాండర్ జీపులు మాత్రమే వెళతాయి. అయితే రూట్ మీద …
Read More » -
20 July
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యాడని రాష్ర్ట అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా …
Read More » -
20 July
ధోని నో రిటైర్మెంట్..జస్ట్ కొన్నిరోజులు బ్రేక్ అంతే
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం లేదని, కేవలం రెస్ట్ నిమిత్తం వెస్టిండీస్ టూర్ కు దూరం అవుతున్నాడని ఓ బీసీసీఐ అధికారి జాతీయ వార్త సంస్థలో చెప్పినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఆదివారం ముంబై లో వెస్టిండీస్ టూర్ కు సెలక్షన్ జరగనుంది.అయితే దీనిపై ధోని గాని అటు అధికారిగాని అధికార ప్రకటన ఏమీ ఇవ్వలేదు.ధోని రానున్న రెండు నెలల్లో పారామిలిటరీ రెజిమెంట్తో …
Read More » -
20 July
ఆ రెండూ తనవేనని చెప్పేసాడు.. అచ్చెన్నాయుడిని అందుకే వెనక్కి వెళ్లొద్దన్నాడా.?
తాజాగా అసోంబ్లీలో జరిగిన ఓ ఘటన ఆసక్తిని రేపింది.. సభ్యులందరినీ వరుసక్రమం ప్రకారం కూర్చోవాలని అచ్చెం నాయుడుని కూడా తన సీటులో కూర్చోమని అధికార పార్టీ నేతలు కోరారు.. స్పీకర్ కూడా అచ్చెంను తన స్థానానికి వెళ్లాలని కోరారు. దీనిపై చంద్రబాబు చాలా అసహనం ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులు తమకు నచ్చినట్టు కూర్చునే అవకాశం ఇవ్వాలని, అదే సభా సంప్రదాయమంటూ చెప్పుకొచ్చారు. తన నలభైఏళ్ల అనుభవం ఉన్నందుకు తనకు నచ్చినట్టు …
Read More » -
20 July
పెద్దాయన కృషితో సమస్య తీరిపోయింది..హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శనివారం నాడు విజయవాడలోని లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చెయ్యాలని వినతులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ఎక్కువగా తాటాకు ఇల్లులు ఉండడంతో వీటి అవసరం ఎక్కువగా ఉండేదని. …
Read More » -
20 July
సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతోంది. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు హరీశ్రావు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు జరిగింది. ఎన్నికల కోడ్ …
Read More » -
20 July
అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది
సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు. సిరిసిల్లలో పింఛన్ లబ్ధిదారులకు కేటీఆర్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.17శాతం …
Read More »