ఆంధ్రప్రదేశ్ లో 2019వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా …
Read More »TimeLine Layout
July, 2019
-
18 July
మరో నాలుగైదు రోజుల్లో జగన్ టీంలోకి డైనమిక్ అధికారి..రోహిణీ సింధూరీ
రోహిణీ సింధూరి. ఓ మహిళా ఐఏయస్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచలనం. కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించారు. ప్రభుత్వ మీదే న్యాయ పోరాటం చేసారు. చట్టానికి చుట్టాలుండరని నమ్మ టమే కాదు..ఆచరణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు కర్నాటకతో సంప్రదింపులు జరిపారు. వాళ్లు అంగీకరించారు. మరో నాలుగైదు రోజుల్లో …
Read More » -
18 July
ఏపీలో ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాలు..!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్ జగన్ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర …
Read More » -
17 July
శాసనసభ నిర్వహణకు తగు భద్రత ఏర్పాట్లు చేయాలి.. పోచారం
రేపటి నుండి రెండు రోజులు జరిగే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల నిర్వాహణపై పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. ఈరోజు శాసనసభ లోని స్పీకర్ చాంబర్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో శాసనసభ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగినంత మంది పోలీసు శాఖ సిబ్బందిని నియమించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు శాసనసభ పరిసరాలలో వాహనదారులకు, …
Read More » -
17 July
నారా లోకేష్పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫైర్
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారా లోకేష్పై ఫైర్ అయ్యారు. లోకేష్లా తాను దొడ్డి దారిన రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా తాకబోనని, అవసరమైతే తాన చేతి నుంచే పదిమందికి సహాయం చేస్తానని చెప్పారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరానే తప్ప.. ప్రత్యేకంగా చైర్మన్ క్యాంపు కార్యాలయం …
Read More » -
17 July
చంద్రబాబూ నువ్వు దోచుకున్న వేల కోట్లు కక్కేదాకా వదిలేదిలేదు..
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలకు ఏమీ చేసింది లేదు.ప్రజల సొమ్ము మొత్తం తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించారు తప్ప రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యం.వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు.పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల పైన కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల …
Read More » -
17 July
టిఆర్ఎస్ లోనే ఉంట.. పార్టీ మార్పు పై మాజీమంత్రి జూపల్లి క్లారిటీ
తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కావాలని కొందరు నాపై కుట్ర పన్ని పార్టీ మరతున్నాడంటూ ద్రుష్పచారం చేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి అన్నారు. నేను పూటకో పార్టీ,రోజుకో పార్టీ మార్చే వ్యక్తిని కాదు.. పార్టీ మారె ప్రసక్తే లేదు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ద్రుష్పచారం చేస్తున్నారు.అని ఆయన తెలిపారు. …
Read More » -
17 July
తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం..!!
తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు. రైతులకు పంట సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై లోక్ సభలో ఇవాళ మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం కేవలం 1 లక్ష 20 వేల రూపాయలు మాత్రమే మంజూరు చేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో ఒక గదిని మాత్రమే నిర్మించగలుగుతామని…ఒకటే …
Read More » -
17 July
తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు..!
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రేక్ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్ తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలను …
Read More » -
17 July
టీఆర్ఎస్ ముఖ్యనేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో జరిపిన భేటీ ముగిసింది. దసరా పండుగకల్లా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు పార్టీ అధినేత నిర్దేశం చేశారు. జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేశారు. అదేవిధంగా ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ. 60 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత …
Read More »