ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సినీ ప్రముఖులకు సైతం కొన్ని పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై ఆయన క్లారిటీకి వచ్చేసినట్లు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే …
Read More »TimeLine Layout
July, 2019
-
16 July
నాకు మళ్ళీ నువ్వే కావాలి..రష్మిక మందన్న
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కపుల్ గా మంచి పేరు తెచ్చుకున్నారు విజయ దేవరకొండ మరియు రష్మిక.ఇప్పటికే వీరిద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో వీరు మంచి ఫ్రెండ్స్ కుడా అయ్యారు.ప్రస్తుతం వీరు డియర్ కామ్రేడ్ చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రం ఈ నెల 26న భారీ ఎత్తులో రిలీజ్ కాబోతుంది.ఈ మేరకే ఇప్పటికే వీరిద్దరూ ప్రమోషన్లూ బిజీగా ఉన్నారు.అయితే రష్మిక విజయ్ దేవరకొండతో కలిసి …
Read More » -
16 July
రంజీ క్రికెట్ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’..ఏకంగా సీఎం జగన్ పీఏ పేరు చెప్పి
జల్సాలకు అలవాటుపడ్డ ఓ రంజీ క్రికెట్ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’ ఆడబోయి అడ్డంగా బుక్కయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) పేరు చెప్పి ఓ సెల్ఫోన్ విక్రయ కంపెనీని మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. గుంటూరు వెస్ట్ సబ్డివిజన్ ఆఫీసర్ జె.కులశేఖర్, అరండల్పేట ఎస్హెచ్వో బత్తుల శ్రీనివాసరావు ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు …
Read More » -
16 July
లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ …
Read More » -
16 July
అంపైర్ల తప్పుకి న్యూజిలాండ్ బలి..మాజీ అంపైర్లు క్లారిటీ !
ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా చివరి బంతివరకు సాగింది.అయితే చివరకి మ్యాచ్ టై అయ్యింది.అనంతరం సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 15పరుగులే చేసింది.అయితే మ్యాచ్ బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు నిర్ధారించారు.ఇక అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 50వ ఓవర్ లో మొదటి …
Read More » -
16 July
వైసీపీలోనే ఉంటా…పార్టీ ఎలా మారుతా అనుకున్నారు..తోట వాణి
వైసీపీ పెద్దాపురం నాయకురాలు తోట వాణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడంతో దానిపై ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు. …
Read More » -
15 July
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు..!!
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఇవాళ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఈటల చెప్పారు.
Read More » -
15 July
నాంపల్లిలో జోరుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు.. మంత్రి తలసాని
హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం జోరుగా కొనసాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో విజయ్నగర్ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని …
Read More » -
15 July
17న కేబినెట్ భేటీ…ఎందుకంటే..?
ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతిభవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టంపై కేబినెట్లో చర్చించి అమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలోని పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు …
Read More » -
15 July
సూపర్ ఓవర్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..ఐసీసీ సమాధానం చెప్పాల్సిందే !
ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్,న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి ఇంగ్లాండ్ నే గెలిచింది.అయితే ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ పెట్టగా ఇంగ్లాండ్ మొదట 15 పరుగులు చేయగా అనంతరం చేసింగ్ కు దిగిన బ్లాక్ కేప్స్ కూడా 15రన్స్ నే చేసారు.అయితే బౌండరీలు ఆధారంగా ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా …
Read More »