తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ రోజు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోదాడలో పలు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ మున్సిపల్ మాజీ చైర్మన్ అనిత నాగరాజ్, ఎంపీటీసీలు జెడ్పిటీసీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు
Read More »TimeLine Layout
July, 2019
-
13 July
జగన్ ఆగ్రహం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం సైలెంట్ ..!
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పట్నుంచి శాంత స్వభావంతో, సహనంతో కనిపించారు సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షానికి కూడా కావాల్సినంత సమయం ఇస్తాం అర్థవంతమైన చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చినమాట ప్రకారమే ప్రతిపక్షానికి కావాల్సినంత సమయం కూడా కేటాయించారు. బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ఈ ఆనవాయితీని కొనసాగించారు. అయినా సరే పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగానికి అడ్డుతగులుతూ సభలో రభస సృష్టించడానికి ప్రయత్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు …
Read More » -
13 July
చంద్రబాబు హయంలో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి..ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోసిందా ?
అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను …
Read More » -
13 July
బీజేపీలోకి ధోనీ ఎంట్రీనా…?
టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోని రానున్న రోజులలో రాజకీయాల్లోకి రానున్నాడా..?. వస్తే బీజేపీలో చేరనున్నాడా..? అంటే అవుననే అంటున్నారు. ఇలా అంటుందేవరో కాదు ఏకంగా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ . తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ టీంలో ధోని పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే సమయం ఆసన్నమైందని తెలిపాడు. కొన్నాళ్ళుగా ధోనితో బీజేపీ పలు చర్చలు జరుపుతుంది. క్రికెట్కి రిటైర్మెంట్ …
Read More » -
13 July
సెమీస్ లో భారత్ ఓటమికి తప్పిదాలు ఇవేనా..? వివరణ కోరనున్న బీసీసీఐ !
ప్రపంచ కప్పే లక్ష్యంగా భరిలోకి దిగిన భారత్ ఆసలు సెమీస్ తోనే ఆగిపోయాయి.లీగ్ దశలో వరుస విజయాలు సాధించి సెమీఫైనల్కు వెళ్ళిన ఇండియా అక్కడనుండి మరో అడుగు ముందుకు వెయ్యలేకపోయింది.సెమీస్ లో న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓడడంతో టోర్నీ నుండి నిష్క్రమించింది.అసలు భారత్ ఈ టోర్నీకే హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టి చివరికి సెమీస్ లో ఓటమిపాలైంది.దీంతో బీసీసీఐ బాగా సీరియస్ గా ఉందని తెలుస్తుంది.ఆ …
Read More » -
13 July
జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వయంగా ఆరాతీస్తున్నారు. ఎల్లంపల్లినుంచి మేడిగడ్డవరకు 104 కిలోమీటర్ల గోదావరి తీరం మంథని నియోజకవర్గంలోనే ఉన్నది. గోదావరి జలాలు కన్నెపల్లి పంపుహౌస్ద్వారా అన్నారం బరాజ్కు చేరుకుని ఎదురెక్కుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నారు. గోదావరి ఎదురెక్కుతూ గ్రామాలను తాకుతుంటే ఆయా గ్రామాల్లోని ప్రజల, రైతుల స్పందన …
Read More » -
13 July
కాళేశ్వరంలో జలకళ
దిగువనుంచి వస్తున్న జలాలతో గోదారి ఎదురెక్కుతున్నది. మేడిగడ్డ, అన్నారం బరాజ్లతోపాటు.. మానేరులోనూ పెద్దఎత్తున నీరు పోగుపడుతుండటంతో క్రమేణా విస్తరిస్తున్నది. ప్రాణహితనుంచి వస్తున్న వరదనీటిని సాగునీటిశాఖ ఇంజినీర్లు మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో నిల్వచేస్తున్నారు. మేడిగడ్డలో మొత్తం అన్ని గేట్లను మూసివేయడంతో శుక్రవారానికి సుమారు 4.50 టీఎంసీల నీరు చేరింది. ఫలితంగా ఇక్కడ గోదావరిలో బ్యాక్వాటర్ 20 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అటు అన్నారం బరాజ్లో నీటినిల్వ 2.50 టీఎంసీలు దాటింది. దీంతో …
Read More » -
13 July
ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ..ఏపీలో టీడీపీ ఖాళీ..!
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని… ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు …
Read More » -
13 July
2019 ప్రపంచకప్ హీరోలు వీరే..!
రోహిత్ శర్మ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ లో తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో కొనసాగాడు.ఈ టోర్నీలో 5శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు.ఈ టోర్నీలో అత్యధిక పరుగులు(648) చేసిన ఆటగాడిగా నిలిచాడు. డేవిడ్ వార్నర్: ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ గత ఏడాది బాల్ టాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేదానికి గురయ్యాడు.అనంతరం ఈ వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇచ్చి మంచి ఆటను కనబరచాడు.ఈ …
Read More » -
13 July
మోదీ సర్కారుకు సుప్రీం షాక్.
కేంద్ర ప్రభుత్వం 800ల పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందన్న అబద్ధాలపై సుప్రీంకోర్టు సీరియస్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్ నిరాధార పౌరులకు ఏమూలకు సరిపోతుందని ఏ రకంగా ఆసర కాగలదని ప్రశ్నించింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా తిరుగుతుంటే వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే …
Read More »