ప్రస్తుతం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు ఒకే ఒక్క ఓవరు వేయడానికి మాములుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది. స్పిన్నర్లు అయితే మూడు నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే టీమ్ ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం కేవలం రెండు అంటే రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేసుంటాడు. అయితే నిన్న మంగళవారం ప్రపంచ కప్ లో భాగంగా కివీస్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో …
Read More »TimeLine Layout
July, 2019
-
10 July
ఈ వ్యాయామాలు తప్పనిసరి
ప్రస్తుత అధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో ఆరోగ్యంపై ఏకాగ్రత తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కింద పేర్కోన్న వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం ఒక లుక్ వేద్దాం.. జంపింగ్ రోప్ః ఈ వ్యాయామం ద్వారా శరీరంలోని అధిక కేలరీలను సులువుగా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా తొడభాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గించుకోవచ్చు స్విమ్మింగ్ః రక్తపోటును నియంత్రించి గుండెకు శక్తినిస్తుంది …
Read More » -
10 July
మాజీ ఎంపీ కవితకి పార్టీ సభ్యత్వం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా …
Read More » -
10 July
వల్లభనేని వంశీ, నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, అచ్చెన్నాయుడు ఔటేనా.?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లను తగ్గించేందుకు వైసీపీ కన్నేసింది. అది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరించినట్టు కాదు.. వేరే విధంగా.. టీడీపీ గెలుచుకున్న 23సీట్లలో ఎమ్మెల్యేలపై ఏమేం లీగల్ లొసుగులు ఉన్నాయో అవన్నీ బయటపెడుతున్నారు వైసీపీ అభ్యర్ధులు. ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More » -
10 July
చంద్రబాబుకు చుక్కలే…వైఎస్ జగన్ కోరిక తీర్చిన నరేంద్ర మోదీ
గతంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో బొల్లినేనిపై ఈ దాడులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. ఇప్పటివరకు కోట్లరూపాయల అక్రమాస్తులను సీబీఐ గుర్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అత్యంత సన్నిహితుడు. అయితే సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి …
Read More » -
10 July
సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
నవ్యాంధ్ర యువ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నమోదైన రికార్డుల ప్రకారం 1500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరిహారం 315 మందికే మాత్రమే ఇచ్చారని రికార్డులు చెబుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. అందువల్ల రైతుల కుటుంబాలకు నష్టం జరగింది.వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ …
Read More » -
10 July
బాధపడుతున్న చంద్రబాబు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి.నెలలోనే ఇన్ని సమస్యలా అని ఆయన అంటున్నారు.ఆయన ఆస్థాన మీడియాలో ఈ వార్తలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనాల పంపిణీతో పాటు విద్యుత్ …
Read More » -
10 July
చంద్రబాబు అండతో జగన్ విషయంలో పైశాచికానందం పొందాడు.. ఇప్పుడు ఊచలు లెక్కపెట్టనున్నాడు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి జీఎస్టీ ప్రస్తుత సూపరింటెండెంట్, గతంలో జగన్ ఆస్తుల కేసులో చంద్రబాబు అండతో పైశాచికానందం పోందిన బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేయడంతో ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ అధికారులు హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల గాంధీ నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాంధీ ఆదాయానికన్నా 288శాతం ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. …
Read More » -
10 July
6నెలలు గడిస్తే పాలనద్వారా, ప్రజా దర్బార్ ద్వారా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.. కంగారుపడొద్దు
గత మే 30న అధికారం చేపట్టిన జగన్ నిత్యం సెక్రటేరియట్ కు వెళుతూ తన అధికారిక కార్యక్రమాలను చక్కపెడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల అయన సచివాలయానికి వెళ్ళడం కాస్త తగ్గించారు. దీనికి ముఖ్య కారణం కూడా ఉంది.. తాజాగా ఉద్యోగుల, అధికారుల సాధారణ బదిలీలపై నిషేదాన్ని జగన్ ఎత్తివేశారు. దీనితో తమ బదిలీలకోసం అనేకమంది ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అధికారులను, నేతల్ని కలవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. కొందరు తమకు కావాల్సిన …
Read More » -
10 July
శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడి చనిపోలేదు..హత్య చేయబడిందంట..?
కేరళకు చెందిన జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అందరూ అనుకుంటున్నట్లు ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇంటర్వ్యూను కేరళకు చెందిన కౌముది పత్రిక ప్రచురించింది. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా డిజిపి రిషిరాజ్ వెల్లడించారు. శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని నా స్నేహితుడు చెప్పడంతో …
Read More »