ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు కూడా పక్కచూపులు చూడటం ఆపార్టీని, టీడీపీ అధినేత చంద్రబాబును నిత్యం కలవరపెడుతున్నాయి. ఈనేపథ్యంలోనే మళ్లీ టీడీపీ సీనియర్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తుండడంతో …
Read More »TimeLine Layout
July, 2019
-
8 July
ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
ఉన్నత విద్యాప్రమాణాలు పెంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ పీజీ కళాశాల భవనాన్ని ఇవాళ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.త్వరలోనే ప్రత్యేకంగా విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ …
Read More » -
8 July
కర్ణాటక కుంపట్లు….కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో 13 నెలల సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రాజీనామా చేసిన 13 మందిని కలిపితే ఆయన దగ్గర మొత్తం 14 రాజీనామా లేఖలు పెండింగ్లో ఉన్నాయి. స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఆధారాపడి ఉంటుంది. స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామాలు ఆమోదిస్తారా? గవర్నర్ వజూభాయ్ వాలా …
Read More » -
8 July
త్రాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!
హైదరాబాద్ నగరానికి ఎప్పటికీ త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్ ను ఎప్పటికప్పుడు నింపుతూ పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు సంయుక్తంగా సమావేశమై మంచినీటి రిజర్వాయర్, పైపులైన్ల కు సంబంధించి అంచనాలు తయారు …
Read More » -
8 July
రాజన్నా.. వేలవేల దండాలన్నా
రైతు అంటే లాభనష్టాలు బేరీజు వేసుకునే వృత్తి కాదు. అదో జీవన శైలి. పదిమందికి పట్టెడన్నం పెట్టే బతుకులకు వెలుగునిచ్చావు. శ్రీనివాసుడు నింగి నుంచి పంపిన వేగుచుక్కలా మామధ్య మెరిసి శ్రీవారి చెంతకే చేరావు. నీ ఆశయాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయన్నా అంటూ టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి నాటి స్మృతులను స్మరించుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు …
Read More » -
8 July
మున్సిపల్ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాష్ర్ట సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమంపైన పార్టీ కార్వనిర్వహక అధ్యక్షులు కెటి రామారావు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పార్టీ సినియర్ నాయకులు,ఎమ్మెల్యేలు, యంపిలు, పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జీలతో కెటియార్ మాట్లాడారు. ప్రస్తుతం సభ్యత్వ నమోదు బాగా చురుగ్గా జరుగుతున్నదన్న కెటియార్, ఈ మేరకు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. స్ధానిక మంత్రులు, యంఎల్యేలు, యంఎల్సీలు, ఎంపిలు, ఇతర సినియర్ నాయకులు సమిష్టిగా ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలని …
Read More » -
8 July
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
గడచిన ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన వై.యస్.జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతకూడా సంచలన నిర్ణయాలతో ఆ వర్గాలకు పదవులు కట్టబెట్టారు. ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేయడంతోపాటు, మంత్రివర్గంలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 60శాతానికిపైగా పదవులు కట్టబెట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రభుత్వంలోని మిగతా విభాగాలు కూడా అమలు చేస్తున్నాయి. న్యాయవిభాగంలో కూడా ప్రభుత్వ నియామకాల్లో ఇదే సూత్రం అమలు చేశారు. …
Read More » -
8 July
టీఆర్ఎస్ నేత జలగం సుధీర్ కు యువనేత కేటీఆర్ బర్త్ డే విషెస్..!
ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ నేత జలగం సుధీర్ కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కే.టీ.రామారావు ఈ రోజు సుధీర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫోన్ లో “జన్మ దిన శుభాకాంక్షాలు” తెలిపారు.ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజ సేవలో ముందుండి ప్రజాభిమానం పొందాలని ఆయన ఆకాక్షించారు. తన పుట్టిన రోజున ప్రత్యేకంగా ఫోన్ ద్వారా శుభాకాంక్షాలు తెలిపిన యువనేతకు జలగం …
Read More » -
8 July
మహేష్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సంఖ్య 26. ఈ సరికొత్త మూవీ పేరు సరిలేరు నీకెవ్వరు . ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ కాశ్మీర్లో జరుపుకుంటుంది.యంగ్ అండ్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అనీల్ సుంకర,దిల్ రాజ్ …
Read More » -
8 July
ఆ టాట్టూ వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా విజయాలతో దూసుకుపోతుంది ముద్దుగుమ్మ సమంత. వివాహం అయిన తర్వాత పలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతుంది అందాల రాక్షసి. అందులో భాగంగా ఇటీవల తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న సామ్ తాజాగా విడుదలైన ఓ బేబీ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు. కొరియన్ …
Read More »