తమను నమ్ముకున్న వారిని ఆదరించడంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం తర్వాతే ఎవరైనా అని ఇటు తెలంగాణ అటు ఏపీలో గుక్క తిప్పుకొకుండా చెప్తారు. తాజాగా మరోసారి మేము ఇలాంటివాళ్లమని నిరూపించాడు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీఎం కార్యాలయంలో స్పెషలాఫీసర్గా చిన్న పిల్లల వైద్యుడు కొత్తచెరువు(అనంతపురం జిల్లా)కి చెందిన హరికృష్ణ నియామకం పట్ల మండల, నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం …
Read More »TimeLine Layout
July, 2019
-
5 July
టీడీపీకి షాక్ న్యూస్…కేయి కృష్ణమూర్తి రాజకీయలకు గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సృష్టించిన సునామీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్ స్పీడ్కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యారు. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 14స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైసీపీ పట్టు నిలుపుకుంది. దీంతో కర్నూల్ జిల్లాలో పేరుపొందిన …
Read More » -
5 July
బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అటు అసెంబ్లీ,ఇటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.ఇక తరువాత వచ్చేది మున్సిపాలిటీ యుద్దమే. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు. తాజాగా అందిన సమాచారం ప్రకారం జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. మున్సిపాలిటీ ఎన్నికల కు చక చక ఏర్పాటులు జరుగుతున్నాయి. జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ …
Read More » -
5 July
సుబ్రహ్మణ్యం కుమార్తె సింధుకు జగన్ ఇచ్చిన ఉద్యోగం తెలిస్తే శభాష్ అనాల్సిందే.. తమకోసం త్యాగం చేసినవారికి వైఎస్ కుటుంబం గుర్తు
తమకోసం త్యాగాలు చేసినవారిని, తమకోసం ఇబ్బందులు పడ్డవారిని, తమకోసం నిరీక్షించినవారికి న్యాయం చేయడంలో వైఎస్ కుటుంబం తర్వాతే ఎవరైనా.. తాజాగా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కూడా అదే చేసారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ వన్ సర్వీసు ఉద్యోగం ఇచ్చారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు …
Read More » -
5 July
అమరవాతి ఎంపీగా సినీ నటి నవనీత్ కౌర్ ఎంపిక కావడానికి కారణం..సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ విజయంతో ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించిన వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోటానికి జగన్ సాగించిన సుదీర్ఘ ప్రస్థానం , జగన్ నడుస్తున్న తీరు, సాగిస్తున్న పాలన నేడు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తినిస్తుందని చెబుతుండడం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి నుండి స్వతంత్ర ఎంపీ …
Read More » -
5 July
సెమీస్ కు ముచ్చటగా మూడు ఛాన్స్ లు కొట్టేసిన పాక్..
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది.ఈ రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్ ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ చేతులో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది.ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాళ్ళు దేవుడి మీద భారం వెయ్యాల్సిందే.ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ 8మ్యాచ్ లు ఆడగా 4 గెలవగా,మూడు ఓడిపోయింది, మరొక మ్యాచ్ రద్దు అయింది.దీంతో పాకిస్తాన్ కు 9పాయింట్స్ ఉండగా రన్ …
Read More » -
5 July
ఆస్కా సలోమీ కి రెన్స్ నైటింగేల్ అవార్డ్
ప్రతి ఏడాది మే 12 నాడు ఇంటర్నేషనల్ నర్సస్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే “ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్” ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి సీనియర్ నర్స్ ఆస్కా సలోమీ (ASKA SALOMI)గారికి వచ్చింది..ఈ నెలలో ఆమె ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొనున్నారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ నందలి స్వగృహంలో ఆమెను కలసి అభినందించిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థకులు లక్ష్మణ్ రూడవత్..వెల్ …
Read More » -
5 July
కొత్త సాంప్రదాయానికి తెరతీసిన కేంద్ర ఆర్థిక మంత్రి
సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనగానే బ్రౌన్ కలర్ బ్రీఫ్కేస్ గుర్తుకు వస్తుంది ! పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్లమెంట్లో బడ్జెట్ ప్రతులను బ్రౌన్ కలర్ బ్రీఫ్కేస్లో తేవడం సాంప్రదాయం. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మహిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నిర్మలా.. కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. …
Read More » -
5 July
బ్యాలెట్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ …
Read More » -
5 July
ఆక్వారైతుల హామీని సీఎం నెరవేర్చడం వెనుక పీవీఎల్ కృషిని అభినందిస్తున్న రైతులు, ప్రజలు
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజున పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలోనూ పాదయాత్ర సాగింది.. నియోజకవర్గ ఇన్ చార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆక్వారైతుల సమస్యలను జగన్ కు వివరించారు. ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. అయితే ఆ సమయంలో ఆకివీడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ …
Read More »