ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది.ఇప్పటికే సౌతాఫ్రికా,వెస్టిండీస్, ఆఫ్ఘానిస్తాన్,శ్రీలంక ఇంటిమోకం పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటిదాకా భారత్ 7మ్యాచ్ లు ఆడగా 11పాయింట్స్ తో రెండవ స్థానంలో ఉంది.ఈరోజు గెలిస్తే 13పాయింట్స్ తో ఇండియా సెమీస్ చేరుకుంటుంది.ఈరోజు బంగ్లాదేశ్ ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్ళాల్సిందే.అలాకాకుండా ఈరోజు గెలిస్తే ఆ టీమ్ కి కూడా అవకాశాలు ఉంటాయి.ఇక 2007లో గట్టి జట్టు ఐన భారత్ ను లీగ్ …
Read More »TimeLine Layout
July, 2019
-
2 July
బిగ్ బాస్ 3లోకి గాయత్రీ గుప్తా..గుస గుసలే…గుస గుసలు ఇంక..!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని హోస్ట్ గా ఫైనల్ అయ్యానని తెలిపిన నాగ్.. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది పార్టిసిపెంట్స్ ఉంటారని చెప్పారు. కాగా గత …
Read More » -
2 July
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం భద్రత కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు మంగళవారం విచారించనుంది. అయితే గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత కల్పించారు. తాజాగా ఆ బృందాన్ని కుదించి సెక్యూరిటీ తగ్గించడంతో తనకు కుదించిన భద్రతను …
Read More » -
2 July
ఈనెల 12న ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ ..సీఎం జగన్ ఆమోదం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ను ఈనెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సచివాలయానికి చేరింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ …
Read More » -
1 July
నన్ను వెంట ఉండి నడిపించారు..
తాను కాంగ్రెస్ను వీడి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, దేని గురించి ఆలోచించకుండా తనతో కలిసి అడుగులు వేసింది దివంగత డీ.ఏ.సోమయాజులు అని ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 2014లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టింది మొదలు, సభలో తను చేసిన ప్రతి ప్రసంగం వెనుక ఉన్నది సోమయాజులు అని చెప్పారు. ఆయన నిరంతరం ఒక గురువులా వ్యవహరించారని సీఎం శ్రీ వైయస్ జగన్ స్మరించుకున్నారు.తాను కాంగ్రెస్ను …
Read More » -
1 July
బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆ మీడియా సంస్థలపై కడియం ఆగ్రహం..!!
తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన కొన్ని మీడియా సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు అయన బహిరంగ లేఖ విడుదల చేశారు. బహిరంగ లేఖ ————— గౌరవ సంపాదకులకు.. డెక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవి, మహాన్యూస్… మిత్రులారా…. నాపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, వెంటనే ఖండన వార్త ప్రచురించాలి. నేను బిజెపిలో చేరుతున్నట్లు ఇటీవల మీ డెక్కన్ …
Read More » -
1 July
టీడీపీ కాపు నాయకులంతా మూకుమ్మడిగా కమలం గూటికి చేరనున్నారా
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే తోట పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇటీవలతనకు బీజేపీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయంటూ తోట త్రిమూర్తులు స్వయంగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తోట స్పష్టంచేశారు. తాజాగా విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ నివాసంలో ఏపీలోని కాపు …
Read More » -
1 July
కేటిఆర్ కు రుణపడి ఉంటాం..!!
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ సాయం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం వేముల సదానందం అనే నేత కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని భార్య కవిత, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. అద్దె ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళి చేయించాడు. నిలువనీడ లేని …
Read More » -
1 July
బాలీవుడ్ భామపై కేసు నమోదు..అసలు కారణం ఇదే ?
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ పై కేసు నమోదైంది. అమీషా పటేల్ తనకిచ్చిన రూ.3 కోట్ల చెక్ బౌన్స్ అయిందని నిర్మాత అజయ్ కుమార్ సింగ్ రాంఛీ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ‘దేశీ మ్యాజిక్’ సినిమా నిర్మాణం కోసం అమీషా పటేల్ రూ.2.5 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత అమీషా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. గతేడాది సినిమా కోసం నా దగ్గరి నుంచి తీసుకున్న డబ్బు …
Read More » -
1 July
మిషన్ భగీరథతోనే తాగునీటి కష్టాలకు చెక్..!!
మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుతోనే తాగునీటి కష్టాలకు చెక్ పెట్టొచ్చన్నారు ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర రామ్(IAS). భారీ ప్రాజెక్టు ఐన భగీరథను తక్కువ కాలంలో పూర్తిచేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ను అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంజనీర్ల బృందంతో వచ్చిన సురేంద్రరామ్, ఇవాళ ఎర్రమంజిల్ లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డిని కలిశారు. …
Read More »