TimeLine Layout

June, 2019

  • 30 June

    నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

    ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ …

    Read More »
  • 29 June

    విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?

    విజయ్ దేవరకొండ..ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హిట్ లతో దూసుకుపోతున్న హీరో కుర్ర హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ నే.ఇప్పుడు డియర్ కామ్రేడ్ అనే సినిమా తో మీ ముందుకు రానున్నాడు.ఈ సినిమా అనంతరం క్రాంతి మాధవ్ దర్సకత్వంలో మరియు హీరో అనే సినిమాలో చేయనున్నాడు విజయ్.విజయ్ దేవరకొండ ఇప్పటివరకూ తీసిన సినిమాలు అన్ని కూడా చిన్న డైరెక్టర్స్ తోనే.కాబట్టి ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా …

    Read More »
  • 29 June

    టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వెస్టిండీస్ క్రికెటర్..!

    బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందని చెప్పాలి.అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ క్రికెటర్స్ పై కూడా పడింది.వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రావో తో నిర్మాత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఒక తెలుగు సినిమా తీయనున్నాడు.ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలియజేసాడు.ఓ బేబీ, సైలెన్స్‌, వెంకీమామ‌,ఇలా చాలా ప్రాజెక్ట్ లు సక్సెస్ చేసిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ క్రికెటర్ తో సినిమా తీయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇంక …

    Read More »
  • 29 June

    ఇక భవిష్యత్తులో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు..బీజేపీ నేత ..!

    ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ ఏపీ ఇంచార్జ్ సునీల్ ధియోదర్ కర్నూలులో మాట్లాడారు. పార్లమెంట్‌లో చంద్రబాబు బీజేపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెడితే.. ఏపీ ప్రజలు టీడీపీపై అవిశ్వాసం పెట్టి వైసీపీని గెలిపించారని ఆయన అన్నారు. చంద్రబాబు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని సునీల్ పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి …

    Read More »
  • 29 June

    ఆంధ్రప్రదేశ్ లో..ఆకాశంలో వింత

    ఆకాశంలో వింత చోటుచేసుకుంది. తీక్షణంగా ఎండ కాస్తున్న సమయంలో సూర్యుని చుట్టూ నల్లని విశాలమైన వలయాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ చూడనిరీతిలో సుర్యుడి చుట్టు నల్లని వలయాలు ఉండటం చూపరులను ఆకట్టకుంది. దీంతో అదేపనిగా ఆకాశం వైపు చూస్తూ ప్రజలు ఈ వింత గురించి చర్చించుకోవడం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో శనివారం ఉదయం సమయంలో ఇది చోటుచేసుకుంది. ఎండ కాస్తూ.. భగభగలాడే సూర్యుడి చుట్టూ నల్లని …

    Read More »
  • 29 June

    సిఎమ్ రమేష్ అక్రమ మైనింగ్..21 కోట్ల జరిమానా..!

    ఏపీలో ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుడు సిఎమ్ రమేష్ సోదరులు నిర్వహించిన అక్రమ మైనింగ్ కు సంబందించి 21 కోట్ల జరిమానా కట్టవలసి ఉన్నా,వారి జోలికి అదికారులు వెళ్లే సాహసం చేయడం లేదంటూ ఒక వార్త వచ్చింది.గత ప్రభుత్వ హయాంలోనే ఈ జరిమానా నోటీసు వెళ్లినా,ఇంతవరకు చెల్లించలేదట.దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోట్లదుర్తి …

    Read More »
  • 29 June

    కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్..

    ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్,భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటికే భారత్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది.అయితే అటు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఈ ఈవెంట్ లో ఫేవరేట్ గా వచ్చిన ఆ జట్టు మొదట్లో పర్వాలేదు అనిపించిన చివరికి మాత్రం కష్టాల్లో పడింది.అయితే రేపు జరిగే మ్యాచ్ ఇంగ్లాండ్ కచ్చితంగా గెలివాలి.లేదంటే సెమీస్ ఆసలు సన్నగిల్లుతాయి. అయితే భారత్ కెప్టెన్ కోహ్లి మంచి ఫామ్ …

    Read More »
  • 29 June

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసిస్

    వరల్డ్‌కప్‌లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు ఇప్పటికే టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఆసీస్‌ సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్‌ ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాక్‌ షాక్‌ …

    Read More »
  • 29 June

    ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ‍్వరూ జోక్యం చేసుకోరు..ఏ సమస్య వచ్చిన నేరుగా సీఎం పేషీలో కాల్‌

    ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే.జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు.ఏపీలో నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసాడు.అవి గ్రామ వాలంటీర్లు కాగా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.దీనిపై స్పందించిన మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ …

    Read More »
  • 29 June

    ‘కియా’ భాదితులుకు సుభవార్త…75 శాతం ఉద్యోగాలు వాళ్ళకే

    అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మోటార్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.అప్పటి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో ఇది ఇక్కడ పెట్టగా,దీనికి చాలా ఎకరాలు రైతుల దగ్గరనుండి తీసుకోవడం జరిగింది.దానికి బదులుగా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది.తీరా సంస్థ స్థాపించిన తరువాత మొదటికే మోసం చేసారు.కియా పేరుతో కొన్ని వేలకోట్లు నొక్కేసారు.కాని ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామిలన్ని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat