TimeLine Layout

June, 2019

  • 29 June

    ఏపీలో 43 మంది డీఎస్పీల బదిలీ

    రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన 30 మందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు …

    Read More »
  • 29 June

    ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్…13వేల 59 పోలీస్ ఉద్యోగాలు

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, డిసెంబర్ నాటికి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 13వేల 59 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు హోం మినిస్టర్ మేకతోటి సుచరిత.  ఈ రిక్రూట్ మెంట్ తో పోలీస్ శాఖ మరింతగా బలపడుతుందన్నారు. 4 బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు సుచరిత. వీటిలో ఒక మహిళా బెటాలియన్, గిరిజన్ బెటాలియన్లు ఉంటాయని సంచలన ప్రకటన చేశారు. ఈ నాలుగు బెటాలియన్లలో …

    Read More »
  • 29 June

    చరిత్రలో తొలిసారి..ఆ రెండు జట్లు భారత్ కు సపోర్ట్ !

    పాకిస్తాన్,ఇండియా ఈ జట్లు ఆటలోనే కాదు బయట కూడా ఇప్పుడు కలిసి ఉండవు.అంత బద్ధ శత్రువులు అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్ లు ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రసవత్తర పోరు జరగనుంది.ఈ మ్యాచ్ తో చాలా జట్టుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని చెప్పాలి.ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు క్వాలిఫై అయిన విషయం అందరికి …

    Read More »
  • 29 June

    10 మంది టీడీపీ నేతలకు షాకిచ్చిన జగన్..నోటీసులు జారీ

    ఆంధ్రప్రదేశ్ రాజధాని దగ్గర కృష్ణా కరకట్ట లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన సిఆర్‌డిఎ అధికారులు శనివారం మరో 10 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ప్రజా వేదికను కూల్చివేసి, చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్‌ కు సైతం రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తాజాగా శనివారం తులసీ గార్డెన్స్‌, లింగమనేని రమేష్‌, చందన బ్రదర్స్‌, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు …

    Read More »
  • 29 June

    జగన్ చేస్తున్న పని తెలిస్తే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఫిదా అవ్వకుండా ఉండలేరు

    ఏపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా రాజధానిలోని కృష్ణానది కరకట్ట లోపలి అక్రమ కట్టడాల కూల్చివేత స్టార్ట్ అయ్యింది. కరకట్ట వెంబడి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే కొరడా ఝుళిపింస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న లింగమనేని ఎస్టేట్స్ తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటన్నింటికీ నోటీసులు జారీ చేసారు. నదీతీరానికి వంద మీటర్ల లోపు …

    Read More »
  • 29 June

    నాగార్జున సెక్స్‌ స్టోరీ..టీజర్ లోనే మతిపోయింది !

    అక్కినేని నాగార్జునకు ఎంత వయస్సు వచ్చినా ఇప్పటికీ యంగ్ గానే ఉంటాడు.సినిమాకు తగ్గట్టుగా ట్రెండ్ సెట్ చేయడం నాగ్ కు వెన్నతో పెట్టిన విద్యా అని చెప్పాలి.ఇప్పటికే మన్మదుడుగా మంచి పేరు కూడా ఉంది.ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా సెక్స్ థీమ్స్ వస్తున్న తరుణంలో నాగ్ కూడా దానికి అడాప్ట్ అయ్యాడని తెలుస్తుంది.విషయం తెలుసుకున్న ఫాన్స్ కూడా అయోమయంలో ఉన్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నాగార్జున,రకుల్ జంటగా మన్మధుడు 2 …

    Read More »
  • 29 June

    టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఅఫ్గానిస్థాన్‌

    పాకిస్థాన్‌ – అఫ్గానిస్థాన్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ కెప్టెన్‌ గుల్బాడిన్‌ నైబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలని చూస్తోంది. మరోవైపు నాకౌట్‌ చేరేందుకు పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది. అఫ్గానిస్థాన్‌ జట్టు: గుల్బాడిన్‌ నైబ్‌(కెప్టెన్‌), రహ్మత్‌షా, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గాన్‌, …

    Read More »
  • 29 June

    ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..!

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం పరిధిలోని మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తెలంగాణలో మూడు స్థానాలను గెలుచుకున్న కానీ దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పార్టీఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత …

    Read More »
  • 29 June

    వైఎస్ జగన్ ను అభినందిస్తున్న..ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని

    విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ …

    Read More »
  • 29 June

    ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?

    తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.. 175 స్థానాల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. వీరిలో ఎవ్వరికీ సరైన మెజార్టీ కూడా రాలేదు. అయితే అతి తక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో అధికారపక్షంపై పోరాడేందుకు తమబలం సరిపోదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇటీవల నందమూరి బాలయ్య కూడా ఇదే అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ అధికారం కోల్పోయి తుడిచి పెట్టుకుపోయే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat