TimeLine Layout

June, 2019

  • 20 June

    ఢిల్లీ నుంచి తాజా సమాచారం..సాయంత్రానికి నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా

    టీడీపీని విడియోచనలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు సమచారం. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ …

    Read More »
  • 20 June

    వాళ్లందరికీ బాగా చుక్కలు చూపిస్తున్నాడుగా

    ఏపీ సీఎం జగన్ పరిపాలనను వేగవంతం చేసారు. ఎప్పటికప్పుడు స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువరోజుల్లోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల 13 నుంచి ఫిట్‌నెస్‌ లేని 624 స్కూల్‌ బస్సులపై కేసులు బుక్‌ చేసారు. మొత్తం ఇప్పటి వరకూ 357 బస్సులను సీజ్‌ చేసారు. ఈ వివరాలన్నింటిని ప్రజలముందు ఉంచుతామని రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం …

    Read More »
  • 20 June

    పోలవరం పర్యటనలో జగన్ సీరియస్ వార్నింగ్

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదా లో పోలవరం పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేసిన జగన్ కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై జగన్ ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్‌వే కాంక్రీటు పనులు ఏ మేర వచ్చాయి, ఎప్పటిలో పూర్తిచేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్‌ డ్యామ్‌ పరిరక్షణకు ఏ విధమైన …

    Read More »
  • 20 June

    వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను ర‌ద్దు చేసి కొత్తగా 23 మంది అధికారుల‌తో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …

    Read More »
  • 20 June

    హోటల్ లో అనుపమతో క్రికెటర్ బూమ్రా..!

    చాలా తక్కువ సమయంలో, జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పరిమిత ఓవర్ల బౌలర్‌గా స్థిరపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు చాలా ఆకర్షణీయంగా మరియు ఆడంబరంగా ఉన్నప్పటికీ, గుజరాత్ కు చెందిన బుమ్రా పని గురించి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.అయితే గత కొద్ది రోజులుగా, కుడిచేతి పేసర్‌ను దక్షిణ భారత నటి అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బూమ్రా …

    Read More »
  • 20 June

    డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?

    ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ అధికార పార్టీ అయిఉండి కూడా కనీస సీట్లు గెలవలేకపోయింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మంత్రులు సైతం జగన్ దెబ్బకు ఓడిపోయారు.చంద్రబాబు హయంలో ఈ ఐదేల్లో అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు.ప్రజలను మోసం చేసి,రైతుల కొడుపు కొట్టారు.దీనిపై ట్విట్టర్ వేదికగా …

    Read More »
  • 20 June

    పక్క రాష్ట్రాల ఎంపీలు వైఎస్ జగన్ గురించి సంచలన వాఖ్యలు

    పోలీసుల వీక్లీ ఆఫ్‌ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. భారతదేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా’ అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో తనతో అన్నారని ట్వీట్‌ చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా సీఎం …

    Read More »
  • 20 June

    మెగాస్టార్ కు కొరటాల కండిషన్..ఏమన్నారంటే ?

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు.ఈ సినిమాకు స్వయానా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.ఇందులో నయనతార ఫిమేల్ రోల్ చేస్తుంది.ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి గాను డబ్బింగ్ నడుస్తుంది.త్వరలోనే చిత్ర యూనిట్ మెగాస్టార్ ఫాన్స్ కు సుభవార్త కూడా చెప్పనుంది.ఈ సినిమా …

    Read More »
  • 20 June

    మరో 24గంటల్లో ఆవిష్కృ తం

    తెలంగాణ సమాజం అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధురఘట్టం మరో 24గంటల్లో ఆవిష్కృ తం కానున్నది. ఏ నీళ్లకోసం దశాబ్దాలపాటు కొట్లాడినమో.. ఆ నీటి పరవళ్లు తెలంగాణను మాగాణం చేసేందుకు తరలివచ్చే క్షణం ఆసన్నమైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వహస్తాలతో శుక్రవారం నీటిని విడుదలచేయనున్న ఈ చారిత్రక సందర్భంలో …

    Read More »
  • 20 June

    మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై జగన్ సిరీయస్..వెంటనే అరెస్ట్ చెయ్యండి

    పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ కేసిన సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మల్యే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat