TimeLine Layout

June, 2019

  • 17 June

    అనారోగ్యము తో పోసాని భాద పడుతుంటే… ఇంటర్యూ ..అభిమానులు బండబూతులు

    విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీవీ9 ఛానల్ నిర్వహించే ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా పోసాని ఇంటికి యాంకర్ వెళ్లాడు. …

    Read More »
  • 17 June

    రానా దగ్గుబాటి ముచ్చటగా మూడోసారి..హైబ్రిడ్ పిల్ల ఓకేనా?

    రానా దగ్గుబాటి,సాయి పల్లవి జంటగా నటించబోతున్న చిత్రం విరాట పర్వం.ఇటీవలే వీరిద్దరూ ఈ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పూజ కూడా నిర్వహించారు.ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.ఇందులో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనుండగా, రానా పొలిటికల్ లీడర్ గా నటించనున్నారు.ఇప్పటికే లీడర్, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో పొలిటికల్ రోల్ …

    Read More »
  • 17 June

    దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే

    ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై తమ రికార్డు అలానే నిలబెట్టుకుంది.భారతదేశం మొత్తం గర్వించేలా మనవాళ్ళ పాక్ ను చిత్తూ చిత్తుగా ఓడించారు.ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 89పరుగులు తేడాతో విజయం సాదించింది.తొలిత టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ తీసుకుంది,బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ పాక్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. హిట్ మాన్ రోహిత్ శర్మ …

    Read More »
  • 16 June

    రేపు ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్న సీఎం న్ కేసీఆర్

    సోమవారం వరుస కార్యక్రమాలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బిబిబిజీ కానున్నారు. మొదట తెలంగాణలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను అన్ని హంగులతో సిద్ధం చేశారు. హైదరగూడలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో.. 166 కోట్ల రూపాయల వ్యయంతో క్వార్టర్స్‌ నిర్మించారు. క్వార్టర్స్‌ ప్రారంభోత్సవం తరువాత అటు నుంచి కేసీఆర్‌ విజయవాడ వెళ్లనున్నారు.. See Also : దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే కృష్ణానదీ తీరంలో స్వరూపానందేంద్ర …

    Read More »
  • 16 June

    స‌చివాల‌యంలో జ‌గ‌న్ కొత్త రూల్‌…టీడీపీ నేత‌ల మైండ్ బ్లాంక్‌

    విలువ‌ల‌తో కూడిన రాజకీయం చేయాలంటే…ద‌మ్ముండాలి. మాట త‌ప్ప‌ని…మ‌డ‌మ తిప్ప‌ని వ్య‌క్తిత్వం ఉండాలి. అలాంటి వ్య‌క్తిత్వం కార‌ణంగానే…విలువల‌తో కూడిన రాజ‌కీయం వ‌ల్లే…ఇటు ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌….అటు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో మ‌రే పార్టీకి రాని రికార్డు స్థాయి మెజార్టీని, మ‌రే నాయ‌కుడు సాధించ‌ని విజ‌యాన్ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆంధ్రుల మ‌ద్ద‌తుతో సీఎం పీఠం అధిరోహించారు. See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..? …

    Read More »
  • 16 June

    21న తెలంగాణ‌లో కొత్త పండుగ…ఎందుకో తెలుసా?

    ఈనెల 21న తెలంగాణ‌ రాష్ట్రంలో కొత్త పండుగ జ‌ర‌గ‌నుంది.! రాష్ట్రవ్యాప్తంగా..కుల‌,మ‌తాల‌కు అతీతంగా వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆనందోత్సాహాల్లో మునిగిపోనున్నారు. ఎందుకంటే….తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం. ముఖ్యమంత్రి, కాళేశ్వరం రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 21న అంరంగవైభవంగా దేశంలోనే అత్యంతవేగంగా పూర్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు నిర్ణయించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు ఇందుకు ముస్తాబవుతున్నాయి. గోదావరిపై నిర్మించే తొలి బ్యారేజీ మేడిగడ్డ వద్ద తొలిపూజ, హోమక్రతువు నిర్వహించనున్నారు. …

    Read More »
  • 16 June

    2019 మిస్‌ ఇండియా…సుమన్‌ రావు

    2019 మిస్‌ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన సుమన్‌ రావు (20) కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో 2019లో థాయిలాండ్‌లో జరిగే మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారతదేశం తరపున మిస్‌ ఇండియా సుమన్‌రావు ప్రాతినిథ్యం వహించనుంది. అలాగే రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్‌, సెకండ్‌ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ నిలిచారు. ఇక మిస్‌ ఇండియా యునైటడ్‌ కాంటినెంట్స్‌ కిరీటాన్ని బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్‌ గెలుచుకున్నారు. …

    Read More »
  • 16 June

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నపాకిస్థాన్‌

    క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా..పాక్‌ను కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించాలన్న కసితో పాక్‌ కూడా సన్నద్ధమయింది. భారత జట్టు: రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ …

    Read More »
  • 16 June

    కర్నూల్ జిల్లాలో బాంబ్ బ్లాస్ట్… హీరో సందీప్ కిషన్ కు గాయాలు

    తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. శనివారం బాంబ్‌ బ్లాస్టింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్‌ మాస్టర్‌ చేసిన తప్పిదం వల్ల సందీప్‌ కిషన్‌ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి …

    Read More »
  • 16 June

    ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు చెపట్టగానే సంచలన వాఖ్యలు చేసిన..మేకతోటి సుచరిత

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని నూతన హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రిగా సచివాలయంలోని 2వ బ్లాక్‌లోని చాంబర్‌లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి ఈ సందర్భంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన‍్న ఆమె… మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని…నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat