ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే …
Read More »TimeLine Layout
June, 2019
-
16 June
ప్రాజెక్టుల దిక్సూచి కాళేశ్వరం..!
సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు.. నాగార్జునసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలివి. కాలానుగుణంగా ఈ ఆధునిక దేవాలయాలే రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా రూపాంతరం చెందాయి. సముద్రంలోకిపోయే నదీజలాల్ని ఒడిసిపట్టి బీడు భూముల్లో సిరులు పండించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు ఓట్లు రాల్చే నిర్మాణాలుగా మారాయి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక్క సాగునీటి ప్రాజెక్టు …
Read More » -
16 June
కోడెల ఫ్యామీలీపై సెక్షన్ 420,468,472,477,387, రెడ్ విత్ 34..!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో …
Read More » -
15 June
ప్రియదర్శి నటనకు కేటీఆర్ ఫిదా..!!
తెలంగాణకు చెందిన గ్రామీణ ఆవిష్కర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మల్లేశం” సినిమా ప్రివ్యూ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు చిత్ర యూనిట్ తో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పెద్దగా చదువుకో కున్నా, తన తల్లి చేనేత వృత్తిలో పడుతున్న కష్టం తీర్చడానికి ఒక యువకుడు ఎంతో శ్రమించి ఒక యంత్రం తయారుచేసి, పద్మశ్రీ పురస్కారం …
Read More » -
15 June
రాష్ట్ర ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి..!!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పోలీసు శాఖ కీలక విజ్ఞప్తిని జారీ చేసింది. అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వెల్లడించింది ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ ఒక లేఖను విడుదల చేసింది. Posted by Telangana State Police on Saturday, 15 June 2019
Read More » -
15 June
ప్రారంభోత్సవానికి కాళేశ్వరం సిద్ధం…ఆ రోజు ఏం చేయనున్నారంటే..
దేశం చూపును తనవైపు తిప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నెల 21న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రారంభాన్ని కన్నుల పండువగా నిర్వహించనుంది . ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్టు దగ్గర శాస్త్రోక్త క్రతువులు, ఊరూరా సంబురాలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రారంభోత్సవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరుకానున్నారు. ప్రారంభ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ …
Read More » -
15 June
కాళేశ్వరంపై కొత్త కుట్రలు…టీ కాంగ్రెస్ కుత్సిత ఎత్తుగడ
తెలంగాణ రాష్ట్ర రైతుల దశా దిశను మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన కుట్రలు కొనసాగిస్తోంది. ప్రాజెక్టును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు అంగరంగ వైభవంగా సాగే ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని సైతం అడ్డుకునే ప్రయ్తనం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సంఖ్యతను పెంచే రీతిలో ఏపీ సీఎం జగన్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను సైతం ఈ …
Read More » -
15 June
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ రెడీ..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.ఉయ్యాలవాడ నరసింహారావు కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి.సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు తీసుకోగా..రామ్ చరణ్ ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చింది.ఆగష్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదే రోజున చిత్ర ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని …
Read More » -
15 June
చంద్రబాబుకు ఏదో జరిగినట్టు పచ్చ మీడియా శోకాలు
టీడీపీతో పాటు ఎల్లో మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు, కాన్వాయ్కి ట్రాఫిక్ ఆపడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. …
Read More » -
15 June
తెలుగు రాష్ట్రాల మేలుకోసం స్వరూపానందేంద్ర స్వామి దీక్ష..!
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసి రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ సన్యాసికారి దీక్షను చేయనున్నారు..ఈరోజు విజయవాడ వచ్చిన స్వామివారు అమ్మవారిని దర్శించుకొని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు లోక శ్రేయస్సు కొరకు సన్యాసికారి దీక్ష చేయనున్నట్లు చెప్పారు.ఈ మహోన్నత కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ మరియు ఒడిశా …
Read More »