ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.జగన్ సృష్టించిన సునామీకి టీడీపీ పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఇక అసలు విషయానికి వస్తే..కోడెల శివప్రసాద్ ఈయన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్.ఈ వ్యక్తి మామోలు మనిషి కాదు,టీడీపీ పేరు చెప్పుకొని ఈయన దోచుకున్నది అంతా ఇంతా కాదు.ఈయన పేరు చెప్పుకొని కుటుంభం మొత్తం ప్రజలపై పది దోచుకున్నారు.దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ …
Read More »TimeLine Layout
June, 2019
-
9 June
అగ్రెసివ్ ఎమ్మెల్యే, యువకుడిగా రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్.. జగన్ కు వీరాభిమాని
జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మంత్రి నారాయణపై 1,988 ఓట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసారు. 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చిన్నాన్న సుధాకర్ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. 2009 ఎన్నికల్లో …
Read More » -
9 June
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తనదైన శైలిలో కృషి
జగన్మోహన్రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన ఆదిమూలపు సురేష్ ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. వరుసగా 2009, 14, 19 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూదాల అజితారావుపై 31,096 భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009లో వైఎస్సార్ ప్రోత్సాహంతో యర్రగొండపాలెంనియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి గెలుపొందారు. 2014 ,19 …
Read More » -
9 June
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు.. నాడు తండ్రి మంత్రివర్గంలో నేడు.. కొడుకు మంత్రి వర్గంలో
జగన్మోహన్రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీస్థానంనుంచి పోటీచేసిన బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్పై 21,507ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు ఈయన ఐదుసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి విజయం …
Read More » -
9 June
1984లో రాజకీయంలో రంగ ప్రవేశం.. 2019లో ఓడిపోయినా దక్కిన మంత్రి పదవి
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మోపిదేవి వెంటకరమణావు గతంలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమిచెందారు. అయినా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్పై 11,555 ఓట్ల తేడాతో ఓటమి పొందారు. 1984లో రాజకీయంలో రంగ ప్రవేశం చేసిన మోపిదేవి తొలుత కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1989లో కూచిపూడి అసెబ్లీకి పోటీ చేసి 54ఓట్ల తేడాతో ఓడిపోయారు. …
Read More » -
9 June
వైఎస్ కుటుంబానికి విధేయురాలు సౌమ్యురాలు.. జగన్ వెంటనడుస్తూ ప్రజా సమస్యలపై పోరాటానికి దక్కిన ప్రతిఫలం
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్పై 7వేల398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్బాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగ ప్రవేశంచేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. …
Read More » -
9 June
తండ్రి బాటలో జగన్.. నమ్ముకున్నవారికోసం..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోకసారి తన మార్కును ప్రదర్శించారు. తనను నమ్ముకున్నవాళ్లకోసం ఎంతదూరమైన పోతాను. ఏమైన చేస్తానని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది. శనివారం నవ్యాంధ్ర క్యాబినేట్ కొలువదీరిన సంగతి తెల్సిందే. ఐదుగురు ఉపముఖ్యమంత్రులతో పాటుగా మొత్తం ఇరవై ఐదుమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి విదితమే. అయితే వైసీపీలో ఉన్న అందరికీ అవకాశమివ్వడం సాధ్యం కాదు. తర్వాత రెండున్నరేళ్ల తర్వాత విస్తరించనున్న …
Read More » -
9 June
రాజధానిలో పార్టీకోసం శ్రమించారు.. సౌమ్యుడు, మంచివ్యక్తిగా పేరు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు కృష్ణాజిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షబనా ముసరాత్ ఖాతూన్ (జలీల్ ఖాన్) పై 7,671 ఓట్ల మెజర్టీతో విజయం సాధించారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వెల్లంపల్లి ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి …
Read More » -
9 June
జగన్ కోసం పదవులు వదులుకున్నారు.. ఇప్పుడు పదవి పొందారు.. విశేష అనుభవం, ప్రజల పక్షాన పోరాటం
వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పటికి ఆయన మూడోసారి విజయం సాధించారు. రాజకీయాల్లో అనుభవం ఉండడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,851 ఓట్లతేడాతో గెలుపొందారు. తండ్రినుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న నాని 1999లో తొలిసారి అసెంబ్లీకి పోటీచేసి …
Read More » -
9 June
ఆర్కే రోజాకు జగన్ “అదిరిపోయే” గిఫ్ట్..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి శుభవార్త తెలిపారు. నిన్న శనివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చోటు దక్కని సంగతి తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్కే రోజాకు సరైన ప్రాధాన్యత ఇస్తానని హామీచ్చారు. హామీలో భాగంగా ఆర్కే రోజా కోసం సీఎం జగన్ ఒక …
Read More »