తెలుగుదేశం పాలనలె కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు సీఎం జగన్ నడుం బిగించారు.. అందరూ ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధికస్థితి చక్క దిద్దడానికి మంచి ఆలోచన విధానాలతో రావాలని ఆయనకోరారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై గతంలో తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేలా 15వ ఆర్ధికసంఘం ముందు సమర్థవంతంగా ఏపీ వాదన వినిపించాలని, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం …
Read More »TimeLine Layout
June, 2019
-
4 June
కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.. కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో వున్నారు. రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమురు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు …
Read More » -
4 June
ఎక్కడినుంచి గెంటేశారో అక్కడికే రాజులా వచ్చిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీనేతలు జగన్కు స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ ప్రత్యేక కాన్వాయ్లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అయితే గత సంవత్సరంలో ఇదే విశాఖ విమానశ్రయంలో వైఎస్ జగన్ అడ్డుకున్న పోలీసుల నేడు ముఖ్యమంత్రిగా …
Read More » -
4 June
ఇచ్చిన ప్రతీ మాటకూ కట్టుబడి నడుచుకుంటున్న జగన్
లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికన శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీలతో పాటు మరో గిరిజన జిల్లా ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అరకు(విశాఖ జిల్లా), అనకాపల్లి(విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి(తూర్పు గోదావరి), నరసాపురం(పశ్చిమగోదావరి), విజయవాడ(కృష్ణా జిల్లా), నర్సరావుపేట(గుంటూరు జిల్లా), బాపట్ల(గుంటూరు జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), హిందూపురం(అనంతపురం జిల్లా), తిరుపతి(చిత్తూరు జిల్లా), రాజంపేట(కడప జిల్లా) లుగా మరో 12 కొత్త జిల్లాలతో 25జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మూడుసార్లు ప్రతిపాదనల వరకూ …
Read More » -
4 June
ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతాం.. సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిది పంపు హౌజ్ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో …
Read More » -
4 June
ముద్దు సీన్స్ లో రెచ్చిపోయిన ..రెజీనా
టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రెజీనా. అంతే క్రిందకు అంటే స్పీడ్ గా జారిపోయింది. ఇండస్ట్రీలో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. మొదట్లో పెద్ద సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ… తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేకపోయింది. ఏవో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కృష్ణవంశీ నక్షత్రం సినిమా తరువాత ఆమెకు సినిమా లేదు. ప్రస్తుతం రెజీనా …
Read More » -
4 June
మేడిగడ్డ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్హౌస్ను పరిశీలించారు. పనుల పురోగతిపై నవయుగ ఛైర్మన్ సి.విశ్వేశ్వరరావుతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనంతరం మేడిగడ్డ చేరుకుని వ్యూ పాయింట్ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. పెండింగ్ పనుల పూర్తికి అధికారులకు దిశానిర్దేశం …
Read More » -
4 June
మాస్ మహారాజ్ తో మావల్ల కాదంటున్న కుర్ర హీరోయిన్లు
మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీ బిజీ గా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.ఈ చిత్రంలో రవితేజ సరసన నాభ నటేష్ మరియు పాయల్ రాజపుట్ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగానే రవితేజ గోపీచంద్ మలినేనితో తీయనున్నాడు.అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు …
Read More » -
4 June
పందికొక్కులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న సమీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్న పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధికశాఖలో జరిగిన వేల కోట్ల అక్రమ కేటాయింపులపై చర్చ జరుగుతుండగానే ఉన్నటత విద్యామండలిలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలిలో కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లుగా 18లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ …
Read More » -
4 June
వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన గాన కోకిల
ఎప్రిల్ నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా గాన కోకిల పి. సుశీల ఆయనకు అభిందనలు తెలిపారు. ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్కు తన ఆశీస్సులు అని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో తమ …
Read More »